పరుగుల రాణి పి.టి. ఉష జీవితాధారంగా బయోపిక్ రాబోతోంది. ఇందులో రీల్ లైఫ్ ఉషగా బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ కి ఎదిగిన ప్రముఖ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఆ చిత్ర వర్గాల టాక్ . ప్రముఖ దర్శకురాలు రేవతి వర్మ ఈ చిత్రాన్ని ఇటు తెలుగు, అటు తమిళంతో పాటు ఆంగ్లం, హిందీ, చైనీస్, రష్యన్ భాషల్లోనూ తెరకెక్కించనున్నట్లు సమాచారం . అంతే కాదు ఏకంగా …
Read More »Blog Layout
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త …!
తెలంగాణ రాష్ట్ర౦లో నిరుద్యోగులకి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది . వైద్యారోగ్యశాఖలో వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు కాంట్రాక్టు పద్ధతిలో 2100 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి చెప్పారు. రెండువేల పర్మినెంట్ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించామని, సాంకేతిక, పాలనాపరమైన సమస్యల కారణంగా ఆ పోస్టుల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2100 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో …
Read More »జగన్ పాదయాత్ర “అక్కడ “నుండే మొదలు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపే అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెల్సిందే .అయితే మొదట ఈ నెల అక్టోబర్ 27వ, తేది నుండి సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించేందుకు ఆయన సన్నాహలు చేసుకొన్నారు. అయితే కొన్ని కారణాల రిత్య ముహూర్తం మార్చారు అని వైసీపీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించాయి . పాదయాత్ర చేపట్టే ముందు ఇడుపులపాయ నుండి తిరుమలకు జగన్ …
Read More »ఏపీలో ఆ20 మంది ఎమ్మెల్యే లను టార్గెట్ చేసిన జగన్.. కారణాలు ఇవే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ ఈసారి టిక్కెట్ల పంపిణీలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. తనకు నమ్మకంగానే ఉంటూ ద్రోహం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల తీరును జగన్ టార్గెట్ చేశారని సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద గెలిచి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను ఈసారి ఎలాగైనా ఓడించాలని జగన్ కసరత్తులు మొదలు పెట్టినట్టు సమాచారం. టిక్కెట్ కావాలని అడిగి తీరా …
Read More »వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాన్ని ఫిక్స్ చేసిన చంద్రబాబు ..!
ఏపీ సీఎం,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక్ష ఎన్నికల సమరంలోకి దూకనున్నారా ..?.ఇటీవల చట్టసభల కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ నాయుడు మరో ఏడాదిన్నర సమయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో నిలవడానికి బాబు అసెంబ్లీ స్థానాన్ని ముందే ఖరారు చేశారా …
Read More »మున్సిపల్ అధికారుల్లారా ఇకనైనా మారండి..!
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో చినుకురాలితే చిత్తడి అవుతుంది..భారీ వర్షాలు వస్తే భాగ్యనగరం కాస్తా సాగరంగా మారుతుంది.. రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్నాయి. వర్షాలు, వరదలు రాగానే జీహెచ్ఎంసీ అధికారులు కండితుడుపు చర్యలు చేపడుతున్నా..శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నించడంలో అలసత్వం వహిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో రోడ్లు దారుణంగా ఉన్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను అప్రమత్తం చేస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారు. ఒక్కసారి శ్రీనగర్ కాలనీ, …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి టీడీపీలో చేరితే వైసీపీకి లాభమా ?నష్టమా ?.
ఏపీలో ఇటీవల నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలు ,కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తర్వాత అనంతపురం జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్పై ఆందోళనతో.. టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గుర్నాథరెడ్డి తెలుగుదేశం తీర్థం …
Read More »వైసీపీకి షాక్… !
ఏపీ లో ప్రకాశం జిల్లాలో దశాబ్దం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బూచేపల్లి కుటుంబం రాజకీయాల నుండి తప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ..?.రాజకీయాలకు దూరంగా ఉండాలా అనే విషయంపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఉన్నారా ..?.అయన రాజకీయాలకు గుడ్ బై చెప్తే వైసీపీ పార్టీకి నష్టమా అంటే ..?అవును అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు . ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానిది ఒక …
Read More »ఎరక్కపోయి- ఇరుక్కున్నారు.. ఇంకా సందిగ్ధంలోనే ఆనం బ్రదర్స్…!
ఎర్కపోయి వచ్చాము.. ఇరుక్కు పోయాము అన్నట్లుగా ఉంది టీడీపీలో ఆనం సోదరుల పరిస్థితి. కాంగ్రెస్లో వున్నప్పుడు హైమాక్స్ లైట్లు లాగా ధగధగా వెలిగారు. టీడీపీలోకి వచ్చాక కిరోసిన్ దీపాల్లా మారి పోయారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న సామెత ఇపుడు వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోదరులు ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. అప్పటి నుండే వాళ్ళకు కష్టాలు మొదలయ్యాయి. …
Read More »బిగ్ బ్రేకింగ్.. పవన్ మూడో భార్య ఆత్మహత్యా ప్రయత్నం.. త్వరలో విడాకులు..?
టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాన్ సినీ, రాజకీయ జీవితాలు కంటే పవన్ చేసుకున్న పెళ్లిళ్ళ ప్రస్థానంతోనే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్గా నిలుస్తారు. ఇక పవన్ మొదట నందినీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు.. ఆ తర్వాత రేణుదేశాయ్ సహజీవనం.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. మళ్ళీ విడాకులు.. ఆ తర్వాత విదేశీ భామ అన్నాలెజ్నేవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప …
Read More »