ఏపీలో లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.2,539.08 కోట్ల వ్యయంతో 250.45 కి.మీ మేర నిర్మించనున్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితోపాటు రూ.1.614.03 కోట్ల వ్యయంతో 381.9 కి.మీ మేర ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పూర్తయిన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక …
Read More »Blog Layout
పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి …
ఏపీలో తమ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామని…. 2018 నాటికి గ్రావిటీతో నీరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులని గవర్నర్ నరసింహన్, కేంద్ర జలవనరులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకూ 20 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని… 21వ …
Read More »బంగారం ధర పతనం ..
ఈ రోజు బంగారం ధర పతనమైంది. మొత్తం రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,550కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు మందగించడంతో ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బంగారం ధర ఏడు వారాల కనిష్ఠానికి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. రూ.600 ధర తగ్గి కేజీ వెండి రూ.40,200కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, …
Read More »ఈ వీడియో చూస్తే మేకప్ వేసుకోవడం మానేస్తారు ..!
ప్రస్తుత రోజులలో మేకప్ అంటే చాలు చిన్నా పెద్దా ఆడా మగా…తేడా లేకుండా అందరికీ మేకప్ వేసుకోవడం ఇష్టమే. ఇంకొంతమందికి మేకప్ అంటే పిచ్చి. అయితే.. ఆ మేకప్ చూడటానికి ముచ్చటగా ఉంటే ఓకే. కాని.. ఇప్పుడు మీరు కింది వీడియోలో చూడబోయే మేకప్ మాత్రం చాలా వెరైటీ. ఆ మేకప్ను చూస్తే మీరు దడుసుకోవాల్సిందే. చేతి వేళ్లు విరిగిపోయినట్లు.. ముఖం మీద గాట్లు పడ్డట్లు.. కంటికి దెబ్బ తాకినట్లు.. ఇలా …
Read More »టీడీపీ మరో బ్లాస్టింగ్ షాక్.. ఒకేసారి 9 మంది నేతల మూకుమ్మడి రాజీనామా..!
ఏపీలో టీడీపీ కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే తాజాగా రాజకీయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప.గో జిల్లాలోని ఏలూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయితి మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓ నేత హత్యకు రెడ్డి …
Read More »హువావే ‘నోవా 2ఐ’ పేరిట న్యూ మోడల్ స్మార్ట్ఫోన్..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన హువావే ‘నోవా 2ఐ’ పేరిట ఒక నూతన స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. రూ.20,080 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 13వ తేదీ నుంచి లభ్యం కానుంది. హువావే నోవా 2ఐ ఫీచర్లు ఇలా ఉన్నాయి ..5.9 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ …
Read More »కంగనా నన్ను లైంగికంగా వేధించింది.. హృతిక్ మరో సంచలనం..!
బాలీవుడ్లో సెన్షేషన్ క్రియేట్ చేసిన హృతిక్ రోషన్-కంగనా రనౌత్ డర్టీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి రిపబ్లిక్ టీవీ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. కంగనపై గత ఏడాది ఏప్రిల్లో హృతిక్ లాయర్ మహేశ్ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెలికితీసి.. రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. హృతిక్ చేసిన ఈ ఫిర్యాదులో కంగనపై పలు తీవ్ర ఆరోపణలు ఉండటం గమనార్హం. కంగనను తనను వెంటాడి వేధించిందని, ఆమె …
Read More »హైదరాబాద్లో భారీ వర్షం ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్లోని ఈ రోజు సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నగరంలోని హయత్నగర్, సరూర్నగర్, చాంద్రాయణ గుట్ట, హబ్సిగూడ, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, హిమాయత్నగర్, చిక్కడపల్లి, ఛార్మినార్, యాకుత్ పురా, అప్ఝల్ గంజ్ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది.ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు సహాయక చర్యలను …
Read More »చంద్రబాబుకు”అది “లేదంటూ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు కు దాసోహం అయ్యాడు అని ఏపీపీసీసి చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఖలేజా లేదు కాబట్టే రాష్ట్ర ప్రయోజనాలను …
Read More »బ్రహ్మానందంకి అరుదైన గౌరవం…!
టాలీవుడ్ హాస్య బ్రహ్మా… బ్రహ్మానందంకి అరుదైన గౌరవం లబించింది. అమెరికాలోని సియాటెల్ నగరంలో ఈ నెల 6న జరగనున్న తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా హాజరుకావాలని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకి నిర్వాహకులు ఆహ్వానం పంపారు. ఇదే వేదికపై ఈ నెల 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందంని ఘనంగా సన్మానించనుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని …
Read More »