తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు మద్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం సాధారణంగా ఉన్న వాతావారణం ఒక్కసారిగా మారిపోయి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా నగర శివారులోని హయత్నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలో సరూర్నగర్, కర్మన్ఘాట్, కాప్రా, కర్మన్ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ముషీరాబాద్, బంజారాహిల్స్, అమీర్పేట్, అత్తాపూర్, మెహిదీపట్నం, …
Read More »Blog Layout
భూ రికార్డుల ప్రక్షాళనకు రైతులందరూ సహకరించాలి…గవర్నర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనకు రైతులందరూ సహకరించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. జిల్లాలోని నాగసాలలో నిర్వహించిన భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. భూరికార్డుల ప్రక్షాళనను గవర్నర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నరసింహన్ మాట్లాడారు. ఆ తర్వాత భూ సమగ్ర సర్వేను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో భూరికార్డులపై సమగ్ర ప్రక్షాళన పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులకు పూర్తి …
Read More »ఆసీస్ కు గట్టి షాక్ ..
ప్రస్తుతం ఇండియా పర్యటిస్తున్న ఆసీస్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది .ఇప్పటికే వన్ డే సిరిస్ లో వరసగా మూడు వన్డేలలో ఓడిపోయి సిరిస్ ను కోల్పోయిన సంగతి విదితమే .నిన్న ఆదివారం కలకత్తాలో జరిగిన ఇండోర్ వన్డే మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీం ఇండియా గెలిచింది .దీంతో మరో రెండు మ్యాచ్ లుండగానే సిరిస్ ను టీం ఇండియా సొంతం చేసుకుంది . దీంతో …
Read More »పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం…!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను పొందుపరిచింది. నవంబర్ 17న బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ జరగనున్న సమావేశంలో ఈ పురస్కారాన్ని పవన్ కల్యాణ్ అందుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు. పలు …
Read More »బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
తెలుగు బుల్లితెరను ఊపేసిన బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నిలవడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శివబాలాజీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే పరిచయమైన శివబాలాజీ 70 రోజుల తెలుగు బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇక గురించి చెప్పుకోవాలంటే.. శివ అక్టోబరు 14, 1980లో తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మనోహర రామిస్వామి, …
Read More »అధికారులను పరుగులు పెట్టి౦చిన మంత్రి హరీష్… ఎందుకో తెలుసా…?
తెలంగాణ రాష్టంలో నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వద్ద ఉన్న ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను నీటి పారుదల శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు నేరుగా మంత్రి హరీష్ ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. మంత్రి హరీశ్ రావు వచ్చిన సమాచారం అందుకున్న ఉన్నత అధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్టు వద్దకు పరుగులు తీశారు. మంత్రి హరీశ్ వెంట …
Read More »బిగ్ బాస్ సీజన్ వన్.. హరితేజ ఓడిపోవడానికి కారణాలు ఇవే..!
తెలుగు స్మాల్ స్క్రీన్ పై నయా ట్రెండ్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ సీజన్ వన్ విజయవంతంగా పూర్తయింది. మొదటిని నుండి ఆశక్తిగా సాగిని బిగ్ బాస్ ప్రోగ్రాం ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా మార్చడంలో నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. అందుకే వారు ప్రకటిస్తున్నట్లుగా ఫినాలే విన్నర్ ని నిర్ణయించడానికి పదకొండున్నర కోట్ల ఓట్ల దాకా పోలయ్యాయి. అయితే ఈ పది వారాల షోలో హౌజ్ మేట్స్కు …
Read More »జగన్ ఉసురు చిదంబరం కు తగిలిందా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం అక్రమ కేసులను బనాయించి వేదించిన సంగతి విదితమే .జగన్ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టింది . ఈ విషయాన్నీ ఏకంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మాజీ సీనియర్ …
Read More »పెళ్లి కాకుండానే తల్లి అయిన రెజీనా..?నిజమా..?
టాలీవుడ్ ప్రముఖ నటీ రెజీనా కసాండ్రా తల్లి అయినది . ఈ విషయాన్ని ఆమే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చెప్పింది. అంతేకాదు తన పాప ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. గతంలో ఆమెకు ఎంగేజ్మెంట్ అన్న వార్తలు వచ్చాయిగానీ.. పెళ్లయినట్లు సమాచారం ఏమీ లేదే అన్న డౌట్ వస్తున్నదా? అయితే రెజీనా అమ్మయితే అయిందిగానీ.. అది దేవుడిచ్చిన బిడ్డతో. ఆ పాప పేరు జోలీ డేనియల్ అని, ఆమె తనకు …
Read More »‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే
23 ఏళ్ల క్రితం విడిపోయిన బంధాలను పోలవరం ప్యాకేజీ పెనవేసింది. ఉన్న బంధాలను విడదీసింది. చివరకు మానవ సంబంధాలను అపహా స్యం చేసింది. ‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే అన్న సెంటిమెంట్తో కొంపముంచింది. మాయమాటలతో బ్యాంక్ ఏటీఎం చేజిక్కించుకొని రూ.7.30 లక్షలు కా జేసింది. ఈ కిలాడీ మోసాన్ని తెలుసుకు న్న అమాయక ఆదివాసీ తండ్రి హృద యం తల్లడిల్లి పోలీసులను ఆశ్రయించా డు. వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ …
Read More »