‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎందురుచూశారు. ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికీ అభినందనలు’’ అంటూ తెలంగాణ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు జండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు సహా ఇరు ప్యానళ్ల విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే …
Read More »Blog Layout
హీరో మోహన్ బాబు వార్నింగ్ ..ఎవరికి..?
మా ఎన్నికల్లో హీరో మంచు విష్ణు ఫ్యానెల్ గెలుపును ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించగానే మంచు మోహన్బాబు మీడియతో మాట్లాడారు. ఇది ఒక్కరి విజయం కాదనీ, సభ్యులందరి విజయం అని ఆయన అన్నారు. అధ్యక్షుడి అనుమతి లేనిదే గెలుపొందిన సభ్యులు ఎవరూ మీడియా ముందుకెళ్లి ఇంటర్వ్యూ లు ఇవ్వవద్దని ఆయన సూచించారు. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా’ సభ్యులంతా మనవాళ్లే. …
Read More »ఇప్పుడే మొదలైంది అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
‘మా’ ఎన్నికలకు రాజకీయ పార్టీ సపోర్ట్ లేదనుకున్నా. కానీ ఇక్కడ కావాలంటున్నారు. రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేశారు. ఆ అవసరం ఉందంటున్నారు. అవసరం ఉన్నా నేను రాజకీయ పార్టీలను ఇందులోకి తీసుకురాను. అలా మొదలైంది అనుకున్నారు… అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అసలు కథ ఇప్పుడే మొదలుకానుంది’’ అని ప్రకాశ్రాజ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇకపై ‘మా’ కార్డు లేకపోతే స్టూడియోలోకి ఎంట్రీ లేదంటే నా దగ్గర ఇప్పుడు …
Read More »నటుడు ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రాథమిక సభ్యత్వానికి నటుడు ప్రకాశ్రాజ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు అధికారికంగా వెల్లడించారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని తెలిపారు. ఇతర సినీ పరిశ్రమల నుంచి వచ్చిన వారు మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గదర్శకాలు రూపొందిస్తామని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అలాంటి మా లో పని చేయడం తనకు ఇష్టం లేదని …
Read More »Huzurabad లో BJPకి ఎదురీత..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణవాసులు తమ ఇంటి ముందు ‘ఓటు కోసం బీజేపీ నాయకులు రావొద్దు.. మా ఓట్లు టీఆర్ఎస్కే’ అని ఉన్న బోర్డులను ఏర్పాటుచేసుకొన్నారు. 27వ వార్డులో ప్రతీ ఇంటి ఎదుట గేట్లకు ఏర్పాటుచేసిన బోర్డులు బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ఠగా …
Read More »ఈటలపై ఎమ్మెల్యే సుమన్ ఫైర్
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్కి బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి …
Read More »గెల్లుకు జైకొడుతున్న హుజురాబాద్ ప్రజలు
హుజూరాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సకల జనం టీఆర్ఎస్కు జై కొడుతున్నది. ఆదివారం హుజూరాబాద్లో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన 60 మంది పాన్షాప్ యజమానులు.. గెల్లు గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు. బీజేపీకి చెందిన 30 మంది యువకులు జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన యువకులు పరకాల …
Read More »త్వరలో కాజల్ అగర్వాల్ సర్ప్రైజింగ్ అప్డేట్
స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో సర్ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఆమె గురువారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ముఖ్యమైన అనౌన్స్మెంట్ త్వరలో వస్తుంది.. వేచి ఉండండి’ అని పేర్కొన్నారు. దాంతో ఈ అనౌన్స్మెంట్ దేని గురించోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, గత ఏడాది ప్రియుడు గౌతమ్ కిచ్లును 2020 అక్టోబర్ 30న వివాహం చేసుకున్నారు. …
Read More »ఏడేళ్లలో TRS ప్రభుత్వం రూ.58,303 కోట్లు ఖర్చు చేసింది-CM KCR
కాంగ్రెస్ 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాలంలో రూ.12,173 కోట్లు ఖర్చు చేసింది. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.58,303 కోట్లు వెచ్చించింది. ఇది మేం చెబుతున్న విషయం కాదు. కాగ్ నివేదిక’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.శాసనసభలో గురువారం పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ”ప్రతి పంచాయతీలో అయిదు నుంచి పది ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 100 చోట్ల పనులు …
Read More »పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజిన్లుగా మారాయి- మంత్రి KTR
తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజిన్లుగా మారాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన, సమ్మిళితమైన, సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. 75 ఏండ్ల చరిత్రలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు, ఐటీరంగాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. శాసనసభలో గురువారం పట్టణప్రగతిపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు సభ్యులు …
Read More »