బీజేపీ నేత ఈటల రాజేందర్కు నీతి లేదు.. జాతిలేదు.. రీతి లేదని ఆర్థికమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘సీఎం కేసీఆర్పై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లిలో నిర్వహించిన ధూంధాంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్గా కూడా గెలువని ఈటల రాజేందర్కు ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. రెండుసార్లు మంత్రిని చేసిన సీఎం కేసీఆర్ను దూషించటం నీకు తగునా అని ప్రశ్నించారు. ‘ఈటల …
Read More »Blog Layout
ఈటలకు షాకిచ్చిన బీజేపీ శ్రేణులు…
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అక్రమాస్తుల పరిరక్షణ కోసం.. కేసుల నుండి తప్పించుకోవడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరిన సంగతి విధితమే. మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉండి అధికారాన్ని పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులు ..చేసిన భూదందాలు.. ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గత్యంతరం లేక టీఆర్ఎస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ నెల ముప్పై …
Read More »అమ్ముడు పోయిన రేవంత్ రెడ్డి.. అందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు…
పాముకు ఎంతటి స్వచ్ఛమైన పాలు పొసి పెంచిన చివరికి అది కాటేస్తే వచ్చేది విషమే తప్పా పాలు కాదు అన్నట్లు అధికారం కోసం.. స్వార్ధం కోసం ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనే సంస్కారం ఉన్న అనుముల రేవంత్ రెడ్డిని నమ్మితే పార్టీ ఆగమవ్వడం తప్పా బాగుపడటం ఉండదని వాపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు.. టీపీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనుముల రేవంత్ రెడ్డి తమ పార్టీని …
Read More »హుజురాబాద్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్ .. అందుకేనా..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ హుజురాబాద్ బైపోల్.. అక్టోబర్ ముప్పై తారీఖున హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల తరపున టీఆర్ఎస్ పార్టీ తరపున బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు.. ఉద్యమ కారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేయడమే కాకుండా బీ ఫారం కూడా అందించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోయిన మాజీ …
Read More »ఈటల ఇంకా ఇంటికెళ్లుడేనా..?
నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రాజకీయ కురువృద్ధుడైన ఒక నేత.. నాగార్జున సాగర్ నియోజకవర్గమే తన అడ్డగా భావించిన జానారెడ్డి అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది! వారసత్వ రాజకీయాన్ని ఘనంగా చాటుకునే మరో నాయకుడు.. ఓ విద్యార్థి నేతకు లభించిన ప్రజామద్దతు ముందు తలొంచాల్సి వచ్చింది! రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న అనేకమంది.. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవారి ముందు డీలాపడిన సందర్భాలెన్నో! …
Read More »Telangana Assembly-ఉద్యమం లా హరితహారం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని పేర్కొన్నారు. 24 శాతం ఉన్న గ్రీనరీని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో తామంతా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో …
Read More »రజనీకాంత్ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా- Minister KTR
కొద్ది రోజుల క్రితం మణికొండలోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రజనీకాంత్ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శాఖాపరమైన …
Read More »దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం : మంత్రి Harish Rao
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. శాసనసభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాడు దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం యొక్క జీఎస్డీపీ శాతం 4.06గా ఉండేంది. అయితే గత ఏడు సంవత్సరాల వరుస పెరుగుదలతో దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగిందన్నారు. దేశం యొక్క ప్రగతి రేటు కంటే మన ప్రగతి …
Read More »Ap Govt సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు -కేబినెట్ మంత్రి హోదాలో నియమిస్తూ ఉత్తర్వులు
రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్ సంరక్షణ)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఆయన్ని కేబినెట్ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మంగళవారం సీఎం వైఎస్ జగన్ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.ఈ …
Read More »Telangana Assembly-భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు. సర్పంచ్ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్లను పట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్లకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హక్కులు కల్పించామన్నారు. శాసనసభలో సభ్యులు సత్యదూరమైన విషయాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు.. దీర్ఘకాలిక …
Read More »