Blog Layout

133.89 కోట్లకు చేరిన దేశ జనాభా

తాజా లెక్కల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది. దీని ప్రకారం నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది చనిపోతున్నారు. మరోవైపు, తెలంగాణ జనాభా 3.72 కోట్లు, …

Read More »

ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో

ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో ఉన్నాయని వైద్యులు అంటున్నారు.మరి ఉల్లి చేసే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? ఉల్లిపాయలో విటమిన్-C, B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి. ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్ను తగ్గిస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి  ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపకరిస్తుంది. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ …

Read More »

వన్డే క్రికెట్ కి ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ రిటైర్మెంట్

ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ (37) వన్డే క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టెస్టు, టీ20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్నాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులు చేశాడు. 114 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్కప్లో ఇంగ్లాండ్పై కెవిన్ కేవలం 50 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేస్తారా..?

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో లాక్డౌన్,వర్శపాతం,సాగు,కరోనా పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో ఆదివారం నుండి లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ను ఎత్తివేసి …

Read More »

మంత్రి కేటీఆర్ చొర‌వ‌తో చిన్నారి అక్ష‌య స‌ర్జ‌రీ పూర్తి

సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్‌, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్ప‌డ్డ క‌ణితితో తీవ్రంగా బాధ‌ప‌డుతోంది. ఆపరేషన్‌ చేయించేందుకు స్థోమత లేక‌పోవ‌డంతో విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి స‌ర్జ‌రీకి హామీ ఇచ్చారు. పాప ఫోటో చూస్తూనే చాలా బాధ‌పడ్డ‌ట్లు తెలిపారు. ఎలా భ‌రిస్తుందో ఆ చిన్నారి అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. …

Read More »

వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లం వాసాల‌మ‌ర్రి గ్రామ స‌ర్పంచ్ అంజ‌య్య‌తో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ఫోన్‌లో మాట్లాడారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 22న సీఎం గ్రామ సంద‌ర్శ‌న‌కు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ గ్రామ స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ రోజు ఊరంతా క‌లిసి సామూహిక భోజ‌నం చేద్దామ‌ని చెప్పారు. గ్రామ స‌భ …

Read More »

రేపు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి.. తదితర అంశాల పై కేబినెట్ చర్చించనున్నది.

Read More »

మంత్రి కేటీఆర్ ని కలిసిన వేములవాడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఈ రోజు మంత్రి కే తారకరామారావుని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను మంత్రి కేటీఆర్ కి అందించారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారి సూచన మేరకు కథలాపూర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ …

Read More »

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

 తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ప్ర‌భుత్వ, ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగుల‌తో పాటు వారి మీద ఆధార‌ప‌డ్డ వారు.. ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో ఇన్‌పెషేంట్ వార్డుల్లో కొవిడ్ చికిత్స పొందితే వారికి మెడిక‌ల్ రీఎంబ‌ర్స్‌మెంట్ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు ఆరోగ్య శాఖ సెక్ర‌ట‌రీ ఎస్ఏఎమ్ రిజ్వీ తెలిపారు. రూ. ల‌క్ష వ‌ర‌కు రీఎంబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌నున్నారు. ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో ఎమ‌ర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన వారికే రీఎంబ‌ర్స్‌మెంట్ వ‌ర్తించ‌నుంది.

Read More »

తెలంగాణ ఆర్టీసీ కార్గో,పార్సిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ

టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శివ మానస పుత్రికగా దిన దినాభివృద్ధి చెందుతూ అతి తక్కువ సమయంలోనే టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొనటం సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. సరికొత్త ఆశయం, ఆకాంక్షలతో టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల్ని ప్రారంభించి జూన్ 19 నాటికి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఉద్యోగుల నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat