rameshbabu
June 12, 2023 SLIDER, SPORTS
3,668
నిన్న ఆదివారం జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఈ పరాజయం తర్వాత భారత జట్టుపై వస్తున్న విమర్శలపై ఆటగాళ్లు పరోక్షంగా స్పందించారు. ఇందులో భాగంగా ‘నిశ్శబ్దం అనేది గొప్ప బలానికి మూలం’ అంటూ కింగ్ విరాట్ కోహ్లి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. మరోవైపు యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ‘నాట్ ఫినిష్డ్ (ఇంకా ముగిసిపోలేదు)’ అని …
Read More »
rameshbabu
June 12, 2023 SLIDER, SPORTS
3,506
సరిగ్గా పదహారు ఏండ్ల కిందట అంటే 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అప్పటి కెప్టెన్ ..టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ యంగ్ ప్లేయర్లతోనే గెలిపించాడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై టీమిండియా మాజీ ఆటగాడు .. ఆప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. నెటిజన్ చేసిన ట్వీట్ పై హర్బజన్ స్పందిస్తూ ‘అవును.. అతనొక్కడే ఒంటరిగా ఆడాడు. మిగతా 10 మంది ఆడలేదు. …
Read More »
rameshbabu
June 11, 2023 SLIDER, TELANGANA
304
తెలంగాణ హెల్త్ హబ్గా అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. హైదరాబాద్ నలుమూలలా 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో …
Read More »
rameshbabu
June 11, 2023 ANDHRAPRADESH, SLIDER
1,626
రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతున్నప్పటికీ ఒంటిపూట బడులు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జూన్ 17 వరకు ఉ.7.30 నుంచి మ. 11.30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఉ.8.30-9 మధ్య రాగి జావ, ఉ.11.30-మ.12 మధ్య భోజనం పెడతారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తించనుంది. జూన్ 19 …
Read More »
rameshbabu
June 11, 2023 SLIDER, TELANGANA
424
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన నేత.. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోవడంతో కాసేపటి క్రితం కన్నుమూశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న జగదీష్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కేసీఆర్.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. …
Read More »
rameshbabu
June 11, 2023 CRIME, SLIDER, TELANGANA
6,259
సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ అతడితో విభేదాల కారణంగా ఏడాది కింద సరూర్ నగర్లోని పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇంటి సమీపంలోని ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తేవడంతో సాయికృష్ణ ఆమెను చంపేశాడు.
Read More »
rameshbabu
June 11, 2023 MOVIES, SLIDER
609
మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి… హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగేటప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. దీంతో అక్కడే మ్యారేజ్ ఫిక్స్ చేసినట్లు టాక్. ప్రైవేట్ రిసార్ట్ కోసం వెతుకుతున్నారట. త్వరలో పెళ్లి తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లోని హీరో నాగబాబు నివాసంలో జరిగింది.
Read More »
rameshbabu
June 11, 2023 NATIONAL, SLIDER, TELANGANA
1,174
ఒక ఓటు.. రెండు రాష్ట్రాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో పాటు చట్ట సభల్లో కూడా పోరాడిందని తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నరు.. ఆయన ఇంకా మాట్లాడుతూ మోదీ పాలన… కుటుంబ, అవినీతిమయమైన పాలన కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా …
Read More »
rameshbabu
June 11, 2023 SLIDER, SPORTS
2,467
ఆసీస్ తో WTC ఫైనల్లో కష్టాల్లో భారత్ ను శార్దూల్ 51 రన్స్ తో ఆదుకున్నారు. ఈ క్రమంలో ఓ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో 8 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగుకు దిగి 4 హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో చేరారు. కిరణ్ మోరే 21 ఇన్నింగ్సుల్లో 5 ఫిఫ్టీస్ చేయగా, శార్దూల్ 13 ఇన్నింగ్సుల్లోనే 4 ఫిఫ్టీస్ చేశారు. ఆ తర్వాత …
Read More »
rameshbabu
June 11, 2023 SLIDER, SPORTS
2,279
WTC ఫైనల్ టెస్టులో చివరి రోజైన నేడు ఆదివారం 280 పరుగులు చేస్తే భారత్ విజేతగా నిలుస్తుంది. అయితే క్రీజులో ఉన్న విరాట్ కోహ్లిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ అన్నారు. ‘విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంత సేపు భారత్ గెలిచే అవకాశం ఉంది. గొప్ప ప్లేయర్లు అద్భుతాలు చేయగలరు. కోహ్లి ఔటయ్యే వరకు ఆస్ట్రేలియా రిలాక్స్ అవ్వొద్దు’ అని జస్టిన్ లాంగర్ …
Read More »