siva
February 14, 2020 SPORTS
961
నేడు వాలెంటైన్స్ డే. తన ఫస్ట్ లవ్ గురించి క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఓ విషయాన్ని చెప్పాడు. సచిన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశాడు. తన ఫస్ట్ లవ్ క్రికెట్ అన్న విషయాన్ని ఆ వీడియోతో చెప్పేశాడు. తన ఫస్ట్ లవ్ తనకు ఇష్టమైన క్రికెట్ అన్న సంకేతాన్ని ఇచ్చాడు. 43 ఏళ్ల సచిన్ టెండూల్కర్.. 2013లోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. …
Read More »
sivakumar
February 14, 2020 SPORTS
1,539
ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అందులోను అది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆసీస్ మైదానలంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే ఇప్పుడు దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అది అహ్మదాబాద్ లో ఉంది. దీనిని ప్రత్యేకంగా లక్షా 10వేల సిట్టింగ్ తో తయారు చేయడం జరిగింది. భారత క్రికెట్ అభిమానులు ఓపెనింగ్ …
Read More »
siva
February 14, 2020 ANDHRAPRADESH
1,118
ప్రేమికులంతా ప్రేమికులరోజు సందర్భంగా పండుగ చేసుకుంటోన్న నేపథ్యంలో ఓ ప్రేమికుడు మాత్రం తన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. కృష్ణ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. అతడు ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. కృష్ణ ఆత్మహత్య గురించి తెలిసి స్నేహితులు షాకయ్యారు. ప్రేమికుల రోజే కృష్ణ ప్రాణాలు …
Read More »
sivakumar
February 14, 2020 NATIONAL, POLITICS, SLIDER
1,065
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారతీయ జనత పార్టీ ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఖాతా తెరవకుండానే సద్దుకున్నారు. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 62 గెలుచుకోగా, బీజేపీ 08, కాంగ్రెస్ 0 తో సరిపెట్టుకున్నాయి. కేజ్రివాల్ కు ఇది గొప్ప రికార్డు విజయం. ఈ విజయంతో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎంగా నిలిచాడు. ఇకఅసలు విషయానికి …
Read More »
sivakumar
February 14, 2020 18+, MOVIES
1,426
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దానికి తోడు విజయ్ చేసిన ప్రొమోషన్లకి ఫ్యాన్స్ …
Read More »
sivakumar
February 14, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,001
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫెబ్రవరి 6 నుండి 10వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని బట్టబయలు చేసింది ఆదాయపు పన్ను శాఖ. అయితే ఈ అకస్మాతు దాడుల దెబ్బకు పీఏ ఇంట్లో ఏకంగా 2వేల కోట్లు దొరికాయి. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి …
Read More »
siva
February 14, 2020 ANDHRAPRADESH
1,188
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు‘పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే… ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి?’ అని ఆయన ట్విట్ చేశారు. ఆదాయపు …
Read More »
siva
February 14, 2020 ANDHRAPRADESH
2,088
రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో పని చేస్తున్న పెండ్యాల శ్రీనివాస్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అధికారంలో ఉన్నప్పుడూ రెండు దశాబ్దాలపాటు చంద్రబాబుకు వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా వ్యవహరించారు. చంద్రబాబుకు సంబంధించిన లావాదేవీలన్నీ శ్రీనివాసే నిర్వహించే వారని టీడీపీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. శ్రీనివాస్ నివాసాల్లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో 2014, 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకుంది. చంద్రబాబుకు ఏయే …
Read More »
sivakumar
February 14, 2020 ANDHRAPRADESH, POLITICS
977
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారంలో ఉన్నంతకాలం అతడిని తలదన్నే వాళ్ళే లేరని, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరించారు. అంతేకాకుండా బాబు అండతో ఎందరో చలామణి అవుతున్నారు. 40ఏళ్ల రాజకీయం అనేది పక్కనపెడితే గత ఐదు సంవత్సరాల్లోనే చంద్రబాబు అండ్ టీమ్ ఎన్ని అక్రమాలకూ, అన్యాయాలకు పాల్పడిందో అందరికి తెలిసిన విషయమే. తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను మభ్యపెట్టి చివరికి గెలిచాకా చేతులెత్తేశారు. …
Read More »
sivakumar
February 14, 2020 ANDHRAPRADESH, POLITICS
1,389
హోంమంత్రి అమిత్ షాతో సమావేశం, మండలి రద్దు, 3 రాజధానులే ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం వెళ్లి ప్రధాని మోదీనిన ఆయన.. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి షాతో సమావేశం కానున్నారు. శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ఎజెండా అని చెబుతున్నారు. కాగా.. ప్రధానిని కలిసినప్పుడు ఆయన ఈ రెండింటినీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర …
Read More »