Classic Layout

చంద్రబాబు, లోకేష్, పవన్‌లను కలిపి చితక్కొట్టిన వైసీపీ ఎంపీ ..!

టీడీపీ అధినేత చంద్రబాబు సేవ్ అమరావతి పేరుతో రోజుకో కార్యక్రమంతో అమరావతి రైతుల ఆందోళన కార్యక్రమాలకు సారథ‌్యం వహిస్తున్నారు. బాబు స్వయంగా జోలెపట్టి భిక్షాటన చేస్తూ అమరావతి రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒకపక్క కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం వైజాగ్‌లో రాజధానిని, కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటును ఎవరూ కోరుకోవడం …

Read More »

అభివృద్ధి కోట మానుకోట

మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు తెరాస ఎన్నికల ఇంచార్జి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారితో కలిసి 06, 26, 25 వార్డులలో పర్యటించి తెరాస మున్సిపల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు..   ఈ సందర్భంగా ఆయా వార్డుల నుండి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారికి స్వాగతం పలికారుఈ సందర్భంగా *ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు …

Read More »

వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు

దేశంలో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్‌ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వాతావరణం …

Read More »

చంద్రబాబుకు మైండ్ బ్లాక్…ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పోసాని ఆసక్తికరవ్యాఖ్యలు..

పోసాని కృష్ణ మురళి..తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు..రచయితగా, సినీనటుడిగా పేరుగాంచిన పోసాని మంచి రాజకీయ విశ్లేషకుడు కూడా…సమకాలీన రాజకీయాలపై ముక్కుసూటిగా స్పందిస్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గొంతు వినిపించిన సినీ నటుల్లో పోసాని ముందు వరుసలో ఉంటారు..అలాగే అమరావతి రైతుల ఆందోళనలపై సాటినటుడు, వైసీపీకే చెందిన పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను పోసాని తీవ్రంగా ఖండించారు.   తాజాగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓ …

Read More »

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హారీష్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”35 కోట్లు సంగారెడ్డి‌ మున్సిపాలిటీ ‌అభివృద్దికి మంజూరయ్యాయి.పోతిరెడ్జి పల్లిలోని ఐదు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలి.మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి.ఇక్కడ ఎమ్మెల్యేకు మాటలకు ఎక్కువ. చేతలకు తక్కువ. ఆయనచేతల్లో‌ఏమీ లేదు. …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖతర్ ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతి బాటన పయనిద్దాం అనే నినాదంతో TRS NRI లు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 18 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొర్రొల్ల గంగారం గెలుపు కోసం TRS ఖతర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు నరేష్ కోరం గారు మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ …

Read More »

హైదరాబాద్‌ కు అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో భాగ్యనగరం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్‌-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి …

Read More »

అమరావతి రాజకీయం…చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య…!

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా అమరావతి గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణితో కలిసి రాజధాని రైతులతో కలిసి పస్తులుండీ మరీ నిరసన తెలియజేశారు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్య కూడా …

Read More »

సీఎం ఉద్దశ్ థాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు.. షిర్డీ నిరవధిక బంద్…!

కోట్లాదిమంది భక్తులు కొలిచే షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వివాదాస్పద వ్యాఖ‌్యలకు భగ్గుమంటున్న షిర్డీ వాసులు నిరవధిక బంద్‌‌కు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నుంచి హోటళ్లు, దుకాణాలను మూసివేసి స్వచ్ఛంద బంద్‌ పాటిస్తున్నారు. కాగా షిర్డీ సాయిబాబా జన్మస్థలం షిర్డీ కాదని…ఆయన పర్పణీ జిల్లాలోని పత్రిలో జన్మించారని, ఆ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం …

Read More »

మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న శనివారం వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోకు స్థానిక ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై కేటీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ”కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు చేయని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat