KSR
December 31, 2019 SLIDER, TELANGANA
876
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి ఈ రోజుతో ఆ పదవీ నుండి తప్పుకోనున్న సంగతి విదితమే. పదవీ కాలం ముగియడంతో ఎస్కే జోషి పదవీ విరమణ చేయనున్నారు. ఈ రోజు మంగళవారం రిటైర్ కాబోతున్న ఎస్కే జోషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి జోషి నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహారించనున్నాడు. అయితే నూతన …
Read More »
shyam
December 31, 2019 ANDHRAPRADESH
2,440
ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఇవాళ అమరావతిలోని రైతులతో సమావేశమైన పవన్ వారికి భరోసా ఇస్తూనే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమరావతిలో ఆందోళనలపై చంద్రబాబు స్పందిస్తూ..కేవలం తనపై ఎంతో భరోసాతో రాజధాని రైతులు భూములు ఇచ్చారని, అలాంటి వారికి జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందంటూ గగ్గోలు పెట్టాడు. అయితే పవన్ కల్యాణ్ …
Read More »
rameshbabu
December 31, 2019 SLIDER, TELANGANA
1,555
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో 2019 లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాదించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ పురోభివృద్ధి సాధించి …
Read More »
siva
December 31, 2019 ANDHRAPRADESH, CRIME
1,845
భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కానాలకు చెందిన సుబ్బ లక్ష్మమ్మ కూతురు శాంతమ్మ, అదే గ్రామానికి చెందిన రాజేష్ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి శాంతమ్మను ఓ వ్యక్తికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లైన 10 …
Read More »
shyam
December 31, 2019 ANDHRAPRADESH
945
నూతన సంవత్సరం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంపరాఫర్ ప్రకటించింది. రేపు శ్రీవారిని దర్శించుకునే వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు అదనంగా లడ్డూలు కావాలంటే ఎలాంటి సిఫార్స్ లేఖలు లేకుండానే కౌంటర్లోనే కావల్సిన లడ్డూలు కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా టీటీడీ ఇక నుంచి నెలకు …
Read More »
shyam
December 31, 2019 ANDHRAPRADESH
2,173
ఒకప్పుడు వైయస్కు అత్యంత సన్నిహితుడిగా,. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా వెలిగిన సబ్బం హరి…ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో రాజకీయంగా తెరమరుగు అయ్యారు. అయితే ఏ ఎండకా గొడుగు పట్టి తన పబ్బం గడుపుకోవడంలో సబ్బం ముందు వరుసలో ఉంటారు. వైయస్ మరణం తర్వాత జగన్కు సన్నిహితంగా ఉన్న సబ్బం హరి…2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో పలుమార్లు …
Read More »
siva
December 31, 2019 SPORTS
1,532
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీయల్-2020 సీజన్ను వచ్చే ఏడాది మార్చి 29న ప్రారంభించనున్నారు. ఈ మేరకు సమాచారాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అంతేకాకుండా తొలి లీగ్ మ్యాచ్ను ముంబయిలోని వాఖండే స్టేడియంలో జరుగనున్నట్లు కూడా ఆ అధికారి తెలిపారు. వాఖండేలో తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆడనుండగా.. మరో జట్టు వివరాలు ఇంకా తెలియరాలేదు. ఏప్రిల్ …
Read More »
rameshbabu
December 31, 2019 EDITORIAL, SLIDER, TELANGANA
4,538
ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్), చేపల దాణా (ఫీడ్) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదీజలాల వినియోగంలో భాగంగా మానేరు …
Read More »
shyam
December 31, 2019 ANDHRAPRADESH
2,013
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళననలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను చంద్రబాబు జైలుకు వెళ్లి మరీ పరామార్శించాడు. సదరు రైతులు బెయిల్పై విడుదలైతే టీడీపీ నాయకులు పెద్ద ర్యాలీలతో హడావుడి చేశారు. అయితే అమరావతి ఆందోళనలను టీడీపీ నిర్వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీల్లోని తన సామాజికవర్గానికి చెందిన నేతలను రంగంలోకి …
Read More »
sivakumar
December 31, 2019 SPORTS
1,113
సీనియర్ క్రికెటర్లు, దిగ్గజాలు, క్రికెట్ విశ్లేషకులు ఇలా అందరు క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించడం అందరికి తెలిసిన విషయమే. అయితే డిసెంబర్ 31 మంగళవారం తో 2019 సంవత్సరం పూర్తి కానుంది. ఇందులో భాగంగానే చాలా మంది తమ తమ జట్లను ప్రకటించారు. అయితే తాజాగా దరువు సోషల్ మీడియా ఈ ఏదాడిలో ప్రతీఒక్కరి ఆటను పరిగణలోకి తీసుకొని బెస్ట్ ఎలెవన్ ని ప్రకటించింది. ఇందులో …
Read More »