sivakumar
December 29, 2019 ANDHRAPRADESH, education
1,375
ప్రస్తతం డిగ్రీ చదివేవారు మూడేళ్ళపాటు కోర్స్ చెయ్యాలి. కాని వచ్చే ఏడాది నుండి మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కోర్స్ గా మారింది. ఈ మేరకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దీని పై సమీక్ష చేయడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి తెలిపారు. ఇది వచ్చే ఏడాది నుండి అమ్మలోకి వస్తుందని అన్నారు. అయితే ఈ నాలుగేళ్ళలో మూడేళ్ళు కోర్స్ మరియు …
Read More »
siva
December 29, 2019 ANDHRAPRADESH
1,707
ఏపీ ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ లో పది మంది మంత్రులు, ఆరుగురు అదికారులు సభ్యులుగా ఉంటారు. మూడు రాజదానుల అంశంలో జిఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదిక తదితర నివేదికలను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కమిటీలో ప్రదానంగా కోస్తా జిల్లాల మంత్రులు ఉండడం విశేషం. మేకపాటి గౌతం రెడ్డి,ఆదిమూలం సురేష్, సుచరిత, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, పిల్లి …
Read More »
sivakumar
December 29, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
9,789
రాజ్యాంగ పదవిలో ఉన్నాను, రాజకీయాలు గురించి మాట్లాడను అంటూనే చేయాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఇక్కడ రాజకియాలపైనే ఉంటాయి. ఇంకా చెపాలంటే చంద్రబాబు కోసం తనని ఆదరించిన బీజేపీనే కిందకి నొక్కాలని చూసారు అనే అపోహలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఉన్న ఆయన జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వెంటనే ఇక్కడికి వచ్చేసారు. అంతలా రావడం వెనుక …
Read More »
siva
December 29, 2019 ANDHRAPRADESH
1,127
ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలులో “థ్యాంక్యూ సీఎం జగన్ సర్” కార్యక్రమం నిర్వహించారు. ఏపీలోనే మొదటిసారిగా కర్నూలులో వినూత్నరీతిలో సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని ప్రమాణం చేశారు. ప్రభుత్వ పథకాలను అంతఃకరణ శుద్ధితో ప్రజలకు అందేలా పాటు పడతామని …
Read More »
sivakumar
December 29, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,349
శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ చివరిరోజు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ కి మాటలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి, వైజాగ్, కర్నూల్ ఇలా మూడు రాజధానులు పెట్టాలని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేసారు. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజలు అందరు జయహో జగన్ అంటున్నారు. ఇప్పటివరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న అందరు జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు. దీనిపై స్పందించిన …
Read More »
sivakumar
December 29, 2019 18+, MOVIES
1,171
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటించాబోతుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పిక్స్, సాంగ్స్ తో ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న …
Read More »
shyam
December 28, 2019 ANDHRAPRADESH
1,041
టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 28న ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన టీటీడీ పాలకమండలి సభ్యులు అనేక అంశాలపై కూలంకుశంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలపై తీర్మానాలు చేసింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలియజేసారు. టీటీడీ బడ్జెట్ను అంచనాల ప్రకారం రూ.3243.19 కోట్లకు సవరించడం జరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం నుంచి రూ.1231 …
Read More »
sivakumar
December 28, 2019 ANDHRAPRADESH, POLITICS
1,402
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుండి విశాఖపట్నం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణ రాజధాని ప్రతిపాదన అని కూడా చెప్పొచు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఏకంగా రూ.1285.32 కోట్ల పెట్టి అభివృద్ధి కొరకై శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విశాఖ విమానాశ్రయం దగ్గరనుండి జగన్ రోడ్ మార్గంలో కైలాసగిరి వరకు ర్యాలీగా వెళ్లి రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ …
Read More »
sivakumar
December 28, 2019 18+, MOVIES
2,705
లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. చిత్రంలో ఈమె పాత్ర ఎంతో కీలకమైనది. అంతేకాకుండా ఆమెకు పాత్ర తగ్గట్టు ఎంతో బాధ్యతగా దర్శకుడు సీన్స్ తీయడం జరిగింది. ప్రత్యేకించి విజయశాంతి కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా స్పెషల్ ఆడియో, వీడియో చూపనున్నారు.ఇక అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కలిసి 16 సినిమాల్లో నటించారు. వారిద్దరూ …
Read More »
siva
December 28, 2019 CRIME
2,290
మన తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా! కొద్ది రోజుల క్రితం దిశ అత్యాచారం, హత్య ఘటనతో అంతా చలించిపోయాం. కాని ఇప్పుడు వచ్చిన వార్త అంతకు మించిన కిరాతకుడి గురించి వచ్చిన వార్త వచ్చింది. ఏకంగా ఈ దుర్మార్డుడు పదహారు మంది మహిళలను హత్య చేశాడని వెల్లడవం తీవ్ర సంచలనమే.వారితో పాటు సొంత తమ్ముడిని కూడా హత్య చేశారు. మహిళల ఒంటిపై ఉన్న బంగారం, సొమ్ముల కోసమే ఈ …
Read More »