Classic Layout

ఆఖరి వన్డే : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ !

కట్టక్ వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగా ముందుగా ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మూడు వన్డేలలో భాగంగా ఇప్పటికే చరో మ్యాచ్ గెలుచుకోవడంతో ఈ మ్యాచ్ ఆశక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే సిరీస్ వారి సొంతం అవుతుంది. రెండు జట్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఉన్నాయి. దానికి తోడు ఈ ఏడాదికి చివరి మ్యాచ్ కూడా ఇదే. …

Read More »

వైరల్ అవుతున్న న్యూస్..దిశగా సమంత !

మొన్న అమాయకురాలైన దిశపై నలుగురు దుర్మార్గులు అత్యాచారం చేసి, ఆపై ఆమెపై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన తెలుసు రాష్ట్రాల్లోనీ దేశంలోనే సంచలనం అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు నలుగురు నిందుతులును హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. అయితే దీనిపై మానవహక్కుల కమిషన్ కోర్ట్ ని ఆశ్రయించడంతో దానిపై విచారణ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే మరోపక్క దిశ ఘటన ఆదారంగా సినిమా తీయబోతున్నారు. ఇందులో …

Read More »

హైదరాబాద్ లో దారుణం..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లాలో జగద్గిరిగుట్టలో నల్లగొండ జిల్లా ఆలేరు బొమ్మలూరుకు చెందిన మహేశ్వరి (28) జగద్గిరిగుట్టకు చెందిన వెంకటేష్ గౌడ్ తో పదేళ్ల కిందట వివాహాం జరిగింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతూ .. తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేశ్వరి నిన్న శనివారం ఉదయం ఇంట్లో సీలింగ్ …

Read More »

వైసీపీ జెండా వివాదం..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు…!

ఒకే ఇంటిలో ఉంటున్న అన్నదమ్ములు పార్టీలు మారితే ఎంత ఇబ్బందికరమో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసివస్తోంది. తన కొడుకు కోసం తనను రాజకీయంగా తొక్కేస్తున్నాడనే భావనతో అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మాజీ మున్సిపల్ ఛైర్మన్ సన్యాసినాయుడు ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 న సన్యాసిపాత్రుడు, ఆయన తనయుడు వరుణ్‌… తాము ఉంటున్న పోర్షన్‌పై వైసీపీ జెండా …

Read More »

రంగస్థల మహానటిలకే వరించిన ఫిలింఫేర్..!

2018 సంవత్సరం రిలీజైన సినిమాలకు గాను 66వ ఫిలింఫేర్ ఉత్సవాలు చెన్నై వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ పురస్కారాల్ని సౌత్ కు సంబంధించిన నాలుగు భాషల చిత్రాల వారికి అందజేస్తారు. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కు సంబంధించి టాలీవుడ్ లో ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందనే విషయానికి వస్తే ఇందులో రెండే రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి రంగస్థలం, మహానటి. ఇక అవార్డ్స్ లోకి వెళ్తే..! …

Read More »

మరోసారి పవన్ కల్యాణ్‌‌‌ను ఘోరంగా అవమానించిన జనసేన ఎమ్మెల్యే..!

జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వ్యవహార శైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. ఒకపక్క పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల మీద విమర్శలు చేస్తూ ఏకంగా యుద్ధమే చేస్తున్నాడు. మరోవైపు రాపాక మాత్రం ఛాన్స్ దొరికితే చాలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురుస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. గతంలో నిండు అసెంబ్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రాపాక మాట్లాడుతూ ఏకంగా సీఎం …

Read More »

దబాంగ్‌-3 కలెక్షన్ల వర్షం

బాలీవుడ్ కండల వీరుడు.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. నృత్యకళాకారుడు ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సెక్సీ భామ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దబాంగ్-3. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిత్యం నిరసనలు.. బంద్ లు చోటు చేసుకున్న కానీ కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. దబాంగ్‌ 3 శుక్రవారం విడుదలై ఆ రోజు రూ.24కోట్లు రాబట్టగా …

Read More »

పరిటాల ఇంట విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో అకాల మృతి నొందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరుమున్నీరవుతున్నారు. గజ్జిలప్ప ఇక లేరని తెలుసుకున్న జిల్లాకు చెందిన టీడీపీ నేతలు …

Read More »

సుజనా నిద్రపట్టడం లేదా.. నీ 300 ఎకరాల పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నావా ?

అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయంలో సంచలన ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు ఆ ప్రకటనకు సంబంధించి ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు జగన్ ప్రత్యర్ధులు సైతం ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాని చంద్రబాబు అండ్ కో మాత్రం ఆ ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. అందరూ స్వాగతిస్తుంటే వీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు అనే విషయంపై వైసీపీ …

Read More »

రాజధాని పేరుతో గ్రాఫిక్స్ తోనే కాలం మొత్తం గడిపేసావ్ చంద్రబాబు..!

గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలన విషయానికి వస్తే మొత్తం శూన్యం అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తన భాధ్యతను మర్చిపోయారో ఏమో తెలియదుగాని ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేకపోయారు. అంటే సాయం చెయ్యాల్సిన చేతులే మింగేసాయి అని చెప్పాలి. మరోపక్క అమరావతి విషయానికి వస్తే ఇదో పెద్ద స్కామ్ అని చెప్పడంలో సందేహమే లేదు. ప్లాన్ వేసుకొని ముందుగానే రైతుల దగ్గర భూములు లాక్కొని మోసం చేసారు. దీనిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat