Classic Layout

అవినీతి ఆరోపణలపై ఒక అధికారిని సస్పెండ్ చేస్తే గగ్గోలు పెడుతున్న చంద్రబాబు..కారణం ఇదే..!

గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతిలో భాగమైన ఓ కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో చంద్రబాబు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌గా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని నాటి ప్రభుత్వం ఎకనమిక్ డెవల‌ప్‌మెంట్ బోర్డ్ సీఈవోగా నియమించింది. బాబు, లోకేష్‌ల అండ చూసుకుని సదరు అధికారి అడ్డగోలుగా భూకేటాయింపులు, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలతో సహా అనేక …

Read More »

కుప్పకూలిన టాప్ ఆర్డర్..చేపాక్ లో చేదు అనుభవం !

చేపాక్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది వెస్టిండీస్. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ కి చేదు అనుభవం ఎదురయింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. రోహిత్, రాహుల్, కోహ్లి చేతులెత్తేశారు. విండీస్ బౌలర్స్ ధాటికి వెనుదిరిగారు. ఇప్పుడు భారం మొత్తం శ్రేయస్స్, పంత్ పైనే ఉంది. ఈ మ్యాచ్ లో గాని పంత్ అద్భుతంగా …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఇంటర్నెట్ సేవలు తాత్కాలిక నిలిపివేత !

బ్రేకింగ్ న్యూస్…కొన్ని అనివార్య కారణాలు వల్ల ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది.భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ లో కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. ఇలా ఎందుకు చేసారు, కారణం ఏమిటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుత రోజుల్లో నెట్ లేకపోతే ఎలాంటి పని జరగదని అందరికి తెలిసింది. మరి ఎలాంటి సందర్భాల్లో నెట్ ఆగిపోవడం అనేది ఆ రాష్ట్ర వాసులకు ఇబ్బంది అని చెప్పక తప్పదు. పూర్తి …

Read More »

సమక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..!

వన జాతరకు రంగం సిద్ధమవుతుంది. మేడారం జాతర తేదీలు ఖరారు కావడంతో అన్ని రకాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని పూజారుల సంఘం ప్రకటించింది. అయితే జనవరి 25 నుంచే మేడారంలో సమ్మక్కసారక్క జాతర సందడి మొదలుకానుంది. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ జాతర …

Read More »

‘సరిలేరు నీకెవ్వరు’..అభిమానులకు కౌంట్ డౌన్ మొదలైంది !

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …

Read More »

అ విషయంలో చంద్రబాబుపై మండిపడిన వైసీపీ ఎంపీ..!

గత ఐదేళ్లలో టీడీపీ హాయంలో జరిగిన అవినీతిలో భాగమైన ఓ కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో చంద్రబాబు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌గా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని నాటి ప్రభుత్వం ఎకనమిక్ డెవలన్‌మెంట్ బోర్డ్ సీఈవోగా నియమించింది. చంద్రబాబు అండ చూసుకుని సదరు అధికారి అడ్డగోలుగా భూకేటాయింపులు, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలతో సహా …

Read More »

మొదటి వన్డే..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ !

చేపాక్ వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సమరం మొదలైంది. ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ కెప్టెన్ పోల్లార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అంతకముందు కోహ్లి సేన టీ20 సిరీస్ లో 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. కసితో ఉన్న వెస్టిండీస్ ఎలాగైనా వన్డే సిరీస్ గెలుచుకోవాలని పట్టిదలతో ఉంది. మరి చివరికి గెలిచేదేవారు అనేది వేచి చూడాల్సింది. చెన్నై లో టీమిండియాకు మంచి అనుభవమే ఉందని చెప్పాలి. …

Read More »

ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై  సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో …

Read More »

వంశీ దెబ్బకు తేలిపోయిన చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం..!

టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను, దేశంలోనే నా అంత సీనియర్ లీడర్ లేడు..అపర చాణక్యుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటాడు..అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహం ముందు 40 ఏళ్ల బాబుగారి అనుభవం ఎందుకు పనికిరాకుండా పోయింది. టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. వంశీ విమర్శలపై టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు. దీంతో …

Read More »

ఢీ అంటే ఢీ అంటున్న విరాట్ రోహిత్

టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రోహిత్ శర్మ నువ్వా నేనా అంటూ తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతడికి పోటీగా రోహిత్ శర్మ ఉన్నాడు. 2011,17,18సంవత్సరాల్లో వన్డేల్లో కోహ్లీ అత్యధిక పరుగులను సాధించి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ 1288పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat