shyam
December 12, 2019 ANDHRAPRADESH
751
వెన్నుపోటు అనగానే టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తుకువస్తారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. అయితే తెలివిగా లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి …స్వయానా ఎన్టీఆర్ కుమారులే..తన వెన్నుపోటుకు సహకరించేలా చక్రం తిప్పాడు. ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబసభ్యులను పార్టీ నుంచి దూరం చేశాడు. వాడుకుని వదిలేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన కొడుకు లోకేష్కు …
Read More »
sivakumar
December 12, 2019 18+, MOVIES
30,071
సుమ కనకాల..ఈమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ అని చెప్పాలి. ఇప్పటివరకు అయితే లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నది కూడా ఆమె. ఆమె పుట్టింది కేరళ, మాతృభాష మలయాళం అయినప్పటికే ఎంతో చక్కగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆమె 21 సంవత్సరాల వయసు నుండి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఎన్నో ఆడియో ఫంక్షన్లు, అవార్డ్స్ ఫంక్షన్లు ఇలా అన్నింటిలోను సుమ ఉంటుంది. యాంకర్ కు …
Read More »
siva
December 12, 2019 MOVIES
752
అందాల నటి శ్రియ లండన్లో చిక్కుల్లో పడ్డారు. పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం సందకారి. ఈ సినిమా షూటింగ్ లండన్లో చేస్తున్నారు. స్థానిక స్టాన్స్టెడ్ విమానాశ్రయంలో కొన్ని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా.. శ్రియ పొరపాటున అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ప్రవేశించారు. వెంటనే ఆమెను సాయుధులైన పోలీసులు చుట్టుముట్టారు. సరైన పత్రాల్లేకుండా ఎందుకు వచ్చారంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమీపంలోనే …
Read More »
siva
December 12, 2019 CRIME
1,327
నీకు ‘‘ఎకరం భూమి రాసిస్తా.. మీ అమ్మాయిని నాతో పంపించు’’ భూపాలపల్లి జిల్లా పర్లపల్లికి చెందిన కామాంధుడు ఐలయ్య ఓ యువతి తల్లితో అన్న మాట ఇది. ఆ మాటే యువతి ప్రాణం తీసింది. పంచాయతీ పెడితే పరువు పోతుందని సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం గాదం ఐలయ్య మద్యం మత్తులో యువతి ఇంటికి వచ్చాడు. ఆమె తల్లిని మంచి నీళ్లు అడిగాడు. ఆ …
Read More »
sivakumar
December 12, 2019 ANDHRAPRADESH, CRIME, POLITICS
1,094
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. మొదటినుంచీ హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణా కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160కింద ఆదినారాయణ రెడ్డికి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ యేడాది మార్చి 15న పులివెందులలో వివేకా …
Read More »
sivakumar
December 12, 2019 SPORTS
1,223
యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. …
Read More »
siva
December 12, 2019 ANDHRAPRADESH
1,099
ఏపీలో ఇటీవల మృతి చెందిన కడప జిల్లా వైసీపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నా పాత్ర ఉందని రుజువు చేస్తే మీరు చెప్పినచోట ఉరి వేసుకుంటా, ఒకవేళ మీదే తప్పని తేలితే ఏమిచేస్తారో చెప్పాలి అని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. సిట్ విచారణకు రావాలంటూ బుధవారం ఇద్దరు ఎస్ఐలు వచ్చి నోటీసులు ఇచ్చారని, 12వ తేదీన …
Read More »
siva
December 12, 2019 MOVIES
866
దర్శకుడు రాజమౌళి సినిమాల షూటింగ్లన్నీ గోప్యంగానే జరుగుతాయి. చివరి వరకు సినిమాలో ముఖ్య అంశాలు వెలుగులోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనే ఇదే పంథాను అనుసరించారు. అయితే పాడేరు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు …
Read More »
rameshbabu
December 12, 2019 ANDHRAPRADESH, SLIDER
635
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ,ఏపీటీఎస్ ప్రాజెక్టుల్లో విజయవంతమవుతుంది. ఈ దిశగా మరోసారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. నెల్లూరు జిల్లా ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండరింగ్ లో ఎనిమిది కంపెనీలు పాల్గొన్నాయి. రూ.253.7కోట్ల ప్రాజెక్టును హైదరాబాద్ కు చెందిన బీవీఎస్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కేవలం …
Read More »
sivakumar
December 12, 2019 SPORTS
772
బుధవారం నాడు వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 లో భాగంగా ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్, రాహుల్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లి అయితే సిక్షర్ల మోత మోగించాడు. దాంతో …
Read More »