sivakumar
December 10, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
638
అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేము కార్యక్రమాలను చేస్తున్నామని. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోందని, ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మనదే అన్నారు. రూ.25లకు అమ్ముతున్నాం అన్నారు. ఇక వేరే రాష్ట్రాల రేట్లు విషయానికి వస్తే..! *బీహార్లో కేజీ ఉల్లి రూ. 35 *వెస్ట్ బెంగాల్ రూ. 59 …
Read More »
rameshbabu
December 10, 2019 LIFE STYLE, SLIDER
1,274
రాగి జావ తింటే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి రాగి జావ త్రాగితే లాభాలు ఏమి ఏమి ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు.. * ఎముకల బలహీనతను అరికట్టకడంలో సహాకరిస్తుంది * కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది * దంతాలను గట్టిగా ఉండేలా చేస్తుంది * రక్తహీనతను తగ్గిస్తుంది * రోగనిరోధక శక్తిని పెంచుతుంది * పార్శ్వ నొప్పులను నివారిస్తుంది * నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది * రక్తం ఉత్పత్తికి దోహదపడుతుంది
Read More »
shyam
December 10, 2019 ANDHRAPRADESH
1,288
టీవీ ఛానళ్ల డిబెట్లలో అడ్డదిడ్డంగా నోరుపారేసుకునే టీడీపీ నేతల్లో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముందువుంటారు. గతంలో టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై జరిగిన హత్యాప్రయత్నంలో విజయమ్మ పాత్ర ఉందంటూ…రాజేంద్ర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా విషయంలో బాబుకు వత్తాసు పలకపోయి..రాజేంద్రప్రసాద్ పరువు పోగొట్టుకున్నాడు. అరేయ్..ఒరేయ్ అంటూ సభ్యసమాజం విన్లేని విధంగా ఇరువురు నేతలు బూతులు …
Read More »
rameshbabu
December 10, 2019 ANDHRAPRADESH, SLIDER
883
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సవాలు విసిరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీకి చెందిన నేతలు హెరిటేజ్ లో మీకు వాటాలున్నాయని ఆరోపించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ”హెరిటేజ్ సంస్థ మాది కాదు. దాంట్లో మాకు వాటాలున్నాయని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని “ఆయన సవాల్ విసిరారు. …
Read More »
siva
December 10, 2019 ANDHRAPRADESH
661
గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశంపై రెండోరోజు అసెంబ్లీలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రసంగించారు. రెండోరోజు అసెంబ్లీలో బుగ్గన టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించారు. బుగ్గన ప్రస్తావించిన అంశాలివే.. – నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోంది – ఇక టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం …
Read More »
sivakumar
December 10, 2019 SPORTS
908
వెస్టిండీస్ రన్ మెషిన్ బ్రెయిన్ లారా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై ప్రసంసల జల్లు కురిపించాడు. నవంబర్ లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అజేయంగా 335 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే అప్పటికే ఆస్ట్రేలియా స్కోర్ 598 పరుగులు ఉండడంతో కెప్టెన్ టిమ్ పెయిన్ డిక్లేర్ గా ప్రకటించాడు. ఒకేవేల అలా చేయకుంటే మాత్రం లారా రికార్డు …
Read More »
shyam
December 10, 2019 ANDHRAPRADESH
1,292
ఏపీలో గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సహా టీడీపీ నేతలు మతం పేరుతో సీఎం జగన్పై, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్పై సంతకం , ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులకు ప్రభుత్వం తెరతీసిందని, తిరుమల, విజయవాడలతో సహా రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ …
Read More »
sivakumar
December 10, 2019 SPORTS
1,260
మైజోరంలో వాలీబాల్ క్రీడాకారిణి మైదానంలో ఆట మధ్యలో తన బిడ్డకు పాలిచ్చే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని నింగ్లున్ హంగల్ అనే యూజర్ ఫేస్బుక్లో షేర్ చేయడం జరిగింది. తుయికుమ్ వాలీబాల్ జట్టుకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్లూంగి తన ఏడు నెలల శిశువుతో పాటు ఆటగాళ్ల శిబిరంలో చేరింది. ఆట మధ్య లాల్వెంట్లుంగి తన బిడ్డకు పాలివ్వటానికి చిన్న విరామం తీసుకోవడం జరిగింది. ఆట …
Read More »
siva
December 10, 2019 ANDHRAPRADESH
593
శ్రీకాకుళంలోనూ ఉల్లిపాయల కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న కిలో ఉల్లిపాయల కోసం గంటల పాటు క్యూ లైన్లో ఎదురు చూపులు చూస్తున్నారు ప్రజలు. ఎక్కువసేపు నిల్చోలోకే వృద్ధులు సొమ్మసిల్లి పడి పోతున్నారు. తాజాగా శ్రీకాకుళంలోని రైతు బజారులో ఉల్లికోసం క్యూ లైన్లలో నుంచిని ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. నరసింహారావు అనే వృద్ధుడు ఉల్లిపాయలకోసం వచ్చి నిలబడలేక పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా …
Read More »
rameshbabu
December 10, 2019 CRIME, SLIDER
1,017
కన్న కూతుర్నే కర్కశంగా చంపిన తండ్రి ఉదాంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ పరువు హత్య సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. తమ కులం కానీ వాడ్ని ప్రేమించిందనే కోపంతో తిట్వాల్ కు చెందిన అరవింద్ తివారీ (47)అనే వ్యక్తి తన కూతురు ప్రిన్సీ(22)ను అతిదారుణంగా హత్యచేశాడు. శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి సూట్ కేసులో దాచాడు. ఆ సూటు కేసును తీసుకుని వెళ్లి థానేకు ఆటోలోనే వెళ్తుండగా …
Read More »