Classic Layout

అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఆంధ్ర కు 2వ స్థానం, పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించిన కేంద్ర అటవీశాఖ..!

గడిచిన నాలుగు సంవత్సరాలలో భారత్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ అన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో 2,226గా ఉన్న పులుల సంఖ్య.. నాలుగు సంవత్సరాలలో 750 పెరిగి మొత్తంగా 2,976కి చేరింది. దీనికి కారణమైన మన పర్యావరణ వ్యవస్థ పట్ల మనందరం ఎంతో గర్వించాలి. సింహాలు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు భారతీయ …

Read More »

నా మతం గురించి మాట్లాడుతున్నారు.. బాధగా ఉంది.. నాకు వేరే ఉద్దేశాలు లేవు.. సీఎం భావోద్వేగం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని, జనవరి 1వ తారీఖునుండి అన్ని క్యాన్సర్ సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంతి కాలం ప్రతీ నెల రూ.5000 చొప్పున వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకంద్వారా అందించాలని …

Read More »

మొబైల్ యూజర్స్ కు శుభవార్త.. ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు !

డిసెంబర్ 3 నుండి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వినుయోగాదారులు ప్రతీనెల ఇంతకుముందు ముందుకంటే ఎక్కువ మొత్తంలో కట్టాలి. అలాగే ఇక జియో విషయానికి వస్తే డిసెంబర్ 6 నుండి వారికి కూడా ఇవే వర్తిస్తాయి.ఈ మేరకు టెలికాం సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రీ పైడ్ సర్వీసెస్ కి ఇబ్బందిగా ఉన్న అటు పోస్ట్ పైడ్ వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఎందుకంటే …

Read More »

దేశమంతా పెరుగుతున్న ఉల్లి లొల్లి.. ఇంకా ఎంతకాలం ?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయ సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇప్పటికే ఉల్లి రికార్డు ధర పలుకుతు ప్రజలను ఉల్లికి మరింత దూరం చేస్తుంది. కిలో ఉల్లి ధర రూ 100 దాటింది. దీంతో వంటలో ఉల్లి ని వేద్దామంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సాధారంణంగా ఇండియా లో ఏ వంటలో అయిన ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు.కానీ ఇప్పుడున్న ఉల్లి కరువుతో రేటు అమాంతం పెరగడంతో దాన్ని చూస్తేనే సామాన్యులు కొనలా వద్దా అని …

Read More »

బైక్ లో వెనుక ఉన్నవారికి హెల్మెట్ తప్పనిసరి..లేకుంటే శిక్ష తప్పదు !

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఒకప్పుడు హెల్మెట్  ధరించకపోతే ఫైన్ వేసేవారు. దాంతో అందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో ఇంకో రూల్ పెట్టడం జరిగింది. బైక్ వెనుక ఉండేవాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి లేదంటే 500రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వగా దానిని పోలీసులు అమలు చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం …

Read More »

నాకు కాబోయే మొగుడు వాడే..రకుల్ సంచలన వ్యాఖ్యలు !

రకుల్ ప్రీత్ సింగ్…టాలీవుడ్ లో అడుగుపెట్టిన క్షణం నుండి ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ అదే లెవెల్ లో ఉంది. ఇండస్ట్రీలో అగ్రనాయకులు అందరితో నటించిన హీరోయిన్ రకుల్ నే. అటు నటనలోనే కాదు బిజినెస్ పరంగా కూడా తనకి ఎవరూ సాటిలేరు అని నిరూపించుకుంది. అయితే తాజాగా ఒక బాలీవుడ్ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన లైఫ్ పార్టనర్ విషయంలో …

Read More »

Bowl Black jack: A Today’s Overlook on the Classic

Bowl Black jack: A Today’s Overlook on the Classic   To begin, let’erinarians secure elements straight. Sports stadium Chemin de fer does not occur inside a very high total capacity arena using a chanting audience. It’lenses really exactly another way to try out the adventure, still made to be growing …

Read More »

ఎప్పుడూ సరదాగా ఉండే కోహ్లి ఒక్కసారిగా ఫైర్..ఎందుకో తెలుసా ?

టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కెప్టెన్ కాకముందు అదే ఆట కెప్టెన్ అయ్యాక కూడా అదే ఆటతో ముందుండి జట్టుని నడిపిస్తూ ఎన్నో విజయాలు సాదిస్తున్నాడు. అయితే అటు గ్రౌండ్ లో ఇటు మీడియా ముందు ఎక్కడైనా సరే ఎంతో సరదాగా ఉండే కోహ్లి ఇప్పుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ఎందుకంటే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి నే దీనికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat