Classic Layout

చంద్రబాబు దీక్ష చేయడానికి కారణం ఇసుక కాదట.. అసలు కారణం ఇదేనట..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దారుణంగా ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు వ్యతిరేకిగా మారారు తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అసలు మన పార్టీ తో టచ్ లో ఉన్నారా లేదా అనేది కూడా లోకేష్ గాని చంద్రబాబు గాని సమాచారం ఇవ్వడం లేదట. రాజీనామా అనే ఒక కండిషన్ కట్టుకుంటే టీడీపీలో నలుగురు ఎమ్మెల్యేలు తప్ప …

Read More »

భార్యభర్తలుగా రమ్యకృష్ణ-మాధవన్

సీనియర్ నటి,హీరోయిన్ అయిన అలనాటి అందాల భామ రమ్యకృష్ణ ,ప్రముఖ సీనియర్ హీరో మాధవన్ ప్రస్తుతం భార్యభర్తలుగా నటించనున్నారు. గతంలో హీరోయిన్ హీరో పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఒక యంగ్ హీరో కోసం ఈ పాత్రల్లో కనువిందు చేయనున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో హీరో తల్లిదండ్రుల పాత్రలో వీరిద్దరూ కన్పించనున్నారు. దీనిపై ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కిరణ్ కొర్రపాటి …

Read More »

ఎంతో కష్టపడి తన గొయ్యి తానే తవ్వుకున్న, పవన్ కళ్యాణ్

తన మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని, లేదా మరొకరిని బలి చేయాలనో తెలియదుగానీ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అస్త్రానికి పవన్ కళ్యాణ్ బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనే పథకం పై అనవసర రాద్ధాంతం చేసి పవన్ కళ్యాణ్ మరింత చులకన అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని పెద్ద చదువులు …

Read More »

సంపూర్ణ ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు శనివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి తలసాని ప్రజ్ఞాపూర్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పటి తరాలకు,భవిష్యత్ తరాలకు అందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ముఖ్యమంత్రి …

Read More »

చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!

విజయవాడలో నిర్వహించిన ఇసుకదీక్షలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌‌‌ తిరుమలకు వెళితే సంతకం పెడతాడా అంటూ వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ టీడీపీ చార్జిషీట్ రిలీజ్ చేసిందని బాబు చెప్పుకున్నాడు. చంద్రబాబు విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబుపై చెలరేగిపోయాడు.  బాబు చెప్పేవన్నీ దొంగమాటలు..సంక్షోభం నుంచి ఆయనేదో వెతుక్కుంటా …

Read More »

ముచ్చటగా మూడు రోజులకే ముగించనున్నారా..? జయహో భారత్ !

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజుకు చేరుకుంది. భారత్  493/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీనియర్ ఆటగాడు రహీమ్, మెహదీ హసన్ స్కోర్ ను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క భారత బౌలర్స్ ఈరోజే …

Read More »

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే …

Read More »

ఓల్డ్ ఈజ్ గోల్డ్…ప్రస్తుతం ట్రెండింగ్ కూడా ఇదే..!

ప్రస్తుత రోజుల్లో ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలిదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది ఎల్లుండు ఉండదు. రోజురోజుకు సరికొత్త ట్రెండ్ మారిపోతు వస్తుంది. కాని ఒక్కటి మాత్రం నిజం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా అది మాత్రం ముమ్మాటికి నిజమే. దానికి సాక్షాలు కూడా ఉన్నాయి. అప్పట్లో పాత సినిమాలు హిట్ అయ్యేవి అంటే ముఖ్యంగా అందులో సాంగ్స్ …

Read More »

వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథక విస్తరణకు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకానికి లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది వాటిలో ముఖ్యాంశాలు ఇవే..! *5 లక్షల వరకు వార్షిక ఆదాయం  ఉన్నవారికి కూడా వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి  వర్తింప జేస్తూ ఆదేశాలు *అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు అర్హులుగా తెలిపిన ప్రభుత్వం *వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు ,జగన్నన్న విద్యా ,వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు …

Read More »

వెంకీ మామ నుంచి రెండో పాట విడుదల

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్ లో హీరో వెంకీ,హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat