Classic Layout

కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం..!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రోటోకాల్ చట్టం అంతా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో రాసుకున్నవి. తెలంగాణలో సరికొత్త ప్రోటోకాల్ చట్టాన్ని తయారు చేయవాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.శాసన మండలి సమావేశం మందిరంలో విశేష అధికారుల కమిటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన విశేష అధికార ల కమిటీ మొదటి సమావేశం జరిగింది. ముఖ్య అతిధి …

Read More »

నాకు మూడ్ లేదు..నావల్ల కాదంటున్న సురేఖ !

సురేఖ వాని…ఈపేరు తెలుగు నాట ప్రతీఒక్కరికి తెలుసనే చెప్పాలి.ఎందుకంటే సురేఖ టాలీవుడ్ లో తన నటనతో అంత మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి. ఈమే చాలా సినిమాల్లో రారండోయ్ వేడుకచూద్దాం, సమంతకమని, బాద్షా, పిల్లా నువ్వు లేని జీవితం, ద్వరాక, శ్రీమంతుడు, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా తమిళ్ లో లిసా చిత్రంలో కూడా నటించింది. ఈ 45ఏళ్ల సురేఖ చివరిగా తేజ్ …

Read More »

దక్షిణ అమెరికాకు తెలంగాణ ఫార్మా ఉత్పత్తులు

దక్షిణ అమెరికా ప్రాంతాలకు తెలంగాణ నుంచి ఫార్మా ఉత్పత్తులు సరఫరా చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ శాఖ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న వినోద్ కుమార్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతూ బుధవారం డల్లాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా చాంబర్ ఆఫ్ …

Read More »

లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందజేత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంలో బాలానగర్,చిత్తారమ్మ బస్తీలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన మొత్తం 108డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు కేటీ రామారావు,సీహెచ్ మల్లారెడ్డి లు ప్రారంభించారు. ఈ ఇండ్లను అర్హులకు అందజేశారు. ప్రభుత్వం వీటిని మొత్తం రూ. 9.34 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ బొంతు రామ్మోహన్,స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

కనీస మద్దతు ధర ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..!!

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ రోజు మీడియాతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా కూడా రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దూరదృష్టితో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 …

Read More »

బంగ్లా ఆలౌట్..ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 86/1…!

ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇండోర్ వేదికగా గురువారం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసారు. పుజారా 43*, మయాంక్ అగర్వాల్ 37* క్రీజులో ఉన్నారు. భారత్ 64 వెనకంజులో ఉన్నారు. మరోపక్క ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ టీ టైమ్ కే 150పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇండియన్ బౌలర్స్ ధాటికి ఎదురెల్లి నిలబడలేకపోయారు. …

Read More »

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈ రోజు గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.ఐటీ,బ్యాంకింగ్ రంగాలు ఈ రోజు పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 40,286 వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 11,870వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్,బజాజ్ ఫినాన్స్ ,హెడ్ఎఫ్సీ బ్యాంక్,మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా,ఎఫ్ఎంసీజీ,మెటల్ రంగాల షేర్లు నష్టపోయాయి. భారీగా టాటా స్టీల్,ఓఎన్జీసీ ,వేదాంత,ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1 నుంచి 3 % నష్టపోయాయి.

Read More »

భవిష్యత్తును మార్చే వాచ్ ఇదేనా..? కేవలం రూ.226కోట్లు మాత్రమే..!

పైన కనిపించే వాచ్ ఎంతో తెలుసా..కేవలం రూ.226 కోట్లు మాత్రమే. ఇదేమిటి కామెడీ అనుకుంటున్నారు. కదండీ ఇది నిజంగా నిజమే ఒక వ్యక్తి ఈ వాచ్ ని అక్షరాలా 226కోట్లకు కొనుక్కున్నాడు. కాని ఆ మనిషి ఎవరూ, ఏం చేస్తాడు అనే విషయాలు తెలియనప్పటికీ దాన్ని తయారు చేసిన సంస్థ యొక్క వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ వాచ్ యొక్క మోడల్ గ్రాండ్ మాస్టర్ చైమ్ 6300 ఎ …

Read More »

మాజీ సీఎం చంద్రబాబుకు వైద్య పరీక్షలు..!!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం దీక్ష ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో షుగర్,బీపీ …

Read More »

వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్‌ గురువారం వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat