siva
November 1, 2019 MOVIES
2,258
టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్బాస్. గత 100 రోజులుగా ఈ షో ఎంత హిట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సామన్య ప్రజలనుండి అందరికి ఈ షో గురించి తెలిసిందే. అయితే బిగ్బాస్ షో ముగియడానికి ఇక 2 రోజులు మాత్రమే మిగలడంతో టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్ల తో పాటు పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ను తిరిగి …
Read More »
sivakumar
November 1, 2019 SPORTS
865
బాలీవుడ్ నటి కరీనాకపూర్ పురుషుల మరియు మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను శుక్రవారం నాడు మెల్బోర్న్ స్టేడియం లో ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కు సంభందించి మహిళల వరల్డ్ కప్ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా.. పురుషుల ప్రపంచకప్ అక్టోబర్ 19నుండి ప్రారంభంకానుంది. ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫైనల్కు ఎంసీజి ని …
Read More »
siva
November 1, 2019 MOVIES
2,109
బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే అయిదుగురు అని టక్కున చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మారబోతోంది. ఏంటి? ఎవరినైనా ఎలిమినేట్ చేస్తున్నారా? అని అనుకోకండి. గతంలో ఎలిమినేట్ అయినవారినే తిరిగి హౌస్లోకి రప్పించనున్నారు. బిగ్బాస్ షో ముగియడానికి రెండు రోజులు మాత్రమే మిగలడంతో ఫైనల్ కంటెస్టెంట్లకు బిగ్బాస్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ను తిరిగి హౌస్లోకి తీసుకురానున్నారు. …
Read More »
sivakumar
November 1, 2019 ANDHRAPRADESH, CRIME, POLITICS
2,050
దివంగత ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్రావు కుమార్తె పూనాటి విజయలక్ష్మీ గురువారం నాడు కోర్టులో లొంగిపోయారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మీలు చెలరేగిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి చికెన్ వ్యాపారుల వరకు కే ట్యాక్స్ పేరుతో నెలనెలా డబ్బులు భారీగా వసూలు చేసినట్లు కోడెల కుటుంబసభ్యులపై పదుల సంఖ్యలో కే …
Read More »
sivakumar
November 1, 2019 ANDHRAPRADESH, POLITICS
1,039
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వర్షాలు భారీగా పడి, రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకోవడంతో ఇసుక రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో ప్రజలందరికి నాణ్యమైన ఇసుక చవక ధరకే అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో జనసేన, టీడీపీలు ఇసుక కొరత అంటూ జగన్ సర్కార్పై దుష్ప్రచారం చేస్తోంది. …
Read More »
sivakumar
November 1, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,519
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను మరోసారి నిలుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయితే బడికి పంపించే ప్రతి పిల్లాడి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తాను అని చెప్పిన మాటను జగన్ పాటిస్తున్నారు. ఇద్దరు పిల్లలను స్కూల్ కి పంపితే 15 వేల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసే పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల …
Read More »
sivakumar
November 1, 2019 18+, MOVIES
944
జబర్దస్త్ కామెడీ షో తో భారీ పాపులారిటీ సంపాదించిన స్టార్ యాంకర్ రష్మి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్లో మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. యాంకర్ గా అప్పుడప్పుడు హీరోయిన్ గాను వెండితెరపై మెరిసిన ఈ భామ అవకాశాలు వస్తే ఏ పనైనా చేస్తాను అంటుంది. హీరోయిన్ అయిన సెకండ్ హీరోయిన్ అయిన లీడ్ రోల్స్ అయినా క్యారెక్టర్ నచ్చితే …
Read More »
rameshbabu
November 1, 2019 SLIDER, TELANGANA
605
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సాకారం చేసేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. దండుమల్కాపూర్లో టీఎస్ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్ఎంఈ-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాం. పారిశ్రామిక విధానంలో టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా అని ఎగతాళి చేసినవాళ్లే ఇవాళ మన విధానాలను అనుసరిస్తున్నారన్నారు. మాది …
Read More »
rameshbabu
November 1, 2019 SLIDER, TELANGANA
732
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు శుక్రవారం మంత్రి కేటీ రామారావు చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు”ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు ,టీఆర్ఎస్ పార్టీ నేతలు,అధికారులు ,ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి …
Read More »
rameshbabu
November 1, 2019 SLIDER, TELANGANA
619
తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు”ను ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్. ఈ సందర్భంగా పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పార్కులోని పరిశ్రమల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. …
Read More »