Classic Layout

గీతాంజలి అసలు పేరు ఏమిటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి అప్పటి ఏపీలో కాకినాడ నగరంలో జన్మించారు.సీతారామ కళ్యాణం అనే మూవీ ద్వారా తెలుగు మూవీల్లోకి ఎంట్రీచ్చారు. గీతాంజలి అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో గీతాంజలి నటిస్తుండగా ఆ మూవీ నిర్మాతలు ఆమె పేరును గీతాంజలిగా మార్చారు. ఆ పేరు సినీ రంగంలో అలానే …

Read More »

విరాట్ కోహ్లి పెళ్ళికి ముందు బాగోతం…ఆ ఇద్దరితో..?

విరాట్ కోహ్లి…ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతమని చెప్పాలి. సచిన్ తరువాత ఇండియాకు రన్ మెషిన్ గా మారాడు. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. అలాంటి వ్యక్తి పెళ్ళికి ముందు తెలియని కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ 2017 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2014 లో యాడ్ షాట్ సందర్భంగా దగ్గరయ్యారు. ఆ పరిచయం కాస్తా డేటింగ్, ప్రేమ చివరికి పెళ్లి …

Read More »

టాలీవుడ్ లో విషాదం

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగు,తమిళ,కన్నడ,మళయాలం,హిందీ భాషాల్లో పలు చిత్రాల్లో ఆమె నటించారు. తన సహాచర నటుడు రామకృష్ణను గీతాంజలి వివాహాం చేసుకున్నారు. అప్పటి ఏపీలో …

Read More »

దాదా ది గ్రేట్

బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు,క్యాబ్ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ ,సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన మార్కును చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే త్వరలోనే ఈడెన్ గార్డెన్ లో జరగనున్న టెస్ట్ మ్యాచ్ ను డే/నైట్ మ్యాచ్ గా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి విదితమే. తాజాగా బీసీసీఐలోని కంట్రోల్ అనే పదాన్ని తొలగించే ఆలోచనలో ఉన్నాడు దాదా. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ” బీసీసీఐ బోర్డును అప్పటి బ్రిటీష్ ఏర్పాటు …

Read More »

విజయశాంతిపై కన్నెర్ర చేసిన ఫ్యాన్స్..సినిమా పరిస్థితి ఏమిటో ?

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి భరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు మేటర్ కు వస్తే విజయశాంతి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో …

Read More »

ఇఆర్‌సి చైర్మన్ గా జస్టీస్‌ శ్రీ సీవీ నాగార్జునరెడ్డి…!

ఇఆర్‌సి చైర్మన్ గా హైకోర్ట్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్‌ శ్రీ సీవీ నాగార్జునరెడ్డిని నియమించడం జరిగింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.

Read More »

ఆ జిల్లా కలెక్టర్ ను అభినందించిన ..సీఎం జగన్

అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసిచారని వార్త వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా స్కీమ్ ను చక్కగా అమలు చేసి, రైతులందరికి డబ్బులు అందేలా చేశారని ఆయన మెచ్చుకున్నారు .రైతు భరోసాపై జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 4,81,498 రైతు కుటుంబాలకు భరోసా కింద రూ.390 కోట్లు జమ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, బ్యాంకర్ల సహకారంతో భరోసా సమర్థవంతంగా అమలు …

Read More »

చంద్రబాబూ అప్పుడు ప్రతిపక్షం లేకుండా చెస్తానన్నావ్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదానే కోల్పోయేలా ఉంది !

2014 లో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రాజకీయంగా వైసీపీ ని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసాడు. వారిలో పార్టీ నాయకులు అత్యంత ముఖ్యమైనది. అయితే జగన్ చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యేలను లాక్ ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా పోరాటం చేశారు తప్ప ప్రస్తుతం చంద్రబాబు మాదిరిగా ప్రవర్తించలేదు. అయితే ఏకంగా అత్యంత బలమైన ప్రతిపక్షం గా ఉన్నప్పుడే జగన్ రాజకీయంగా మానసికంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat