siva
October 26, 2019 ANDHRAPRADESH
873
రోజు రోజుకు పచ్చ నేతల ఆగడాలు అధికమవుతున్నాయి. టీడీపీ నేతలు ఓటమి అక్కసుతో రగిలిపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మంటతో భౌతిక దాడులకు దిగుతున్నారు. నిన్నటి వరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసేవారు. తాజాగా వారు మరో అడుగు ముందుకేసి.. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త ఏకంగా వీఆర్వోపైనే దాడికి తెగబడ్డాడు. తాము చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ …
Read More »
rameshbabu
October 26, 2019 LIFE STYLE, SLIDER
1,633
దానిమ్మ తినడం వలన రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది కీళ్లవాతం,ఆర్థరైటిస్ ను నయం చేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తూ క్యాన్సర్ రాకుండా చేస్తుంది దానిమ్మలో ఉండే యాంటీ అక్సిడెంట్లు డయాబెటిస్ ను నివారిస్తుంది చిగుళ్లను బలపరిచి దంతాలను గట్టిపరుస్తుంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అధిక బరువును నియంత్రిస్తుంది
Read More »
siva
October 26, 2019 ANDHRAPRADESH
7,446
తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వంశీ గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సాధారణంగా అక్కడ ఉప ఎన్నిక రావాలి.. ఉపఎన్నికలు వస్తే వంశీ వైసీపీ ఫామ్ మీద పోటీ చేసి మళ్లీ గెలుస్తారు. సాధారణంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది కానీ గన్నవరంలో జగన్ వేరే విధంగా అక్కడ రాజకీయాలను మార్చారని తెలుస్తోంది. వంశీ రాజీనామా …
Read More »
rameshbabu
October 26, 2019 SLIDER, SPORTS
997
టీమిండియా భవిష్యత్ లో డే/నైట్ టెస్టులు మ్యాచ్ లు ఆడటం ఖాయమని తేల్చి చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ రకమైన టెస్టులు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడుతున్నాడు. ఆసక్తి కూడా కనబరుస్తున్నాడు అని గంగూలీ తెలిపాడు. అయితే ఈ రకమైన టెస్టులు ఎప్పటి నుంచి జరుగుతాయో మాత్రం తనకు తెలియదు అని .. కానీ ఖచ్చితంగా మాత్రం డే/నైట్ మ్యాచ్ లు మాత్రం …
Read More »
siva
October 26, 2019 ANDHRAPRADESH
1,949
కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీ కొద్దిసేపు జగన్ తో చర్చలు జరిపారు. వైసీపీలోకి వస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని వెల్లడించగా జగన్ …
Read More »
shyam
October 26, 2019 ANDHRAPRADESH
1,767
టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏపీ హైకోర్ట్ వరుస షాక్లు ఇస్తోంది. ఒకపక్క కేసుల్లో రిమాండ్లు, మరోపక్క అనర్హత నోటీసులతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో సహా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి గల్లా జయదేవ్ కేవలం 4200 ఓట్ల స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. గల్లా గెలుపుపై అప్పట్లోనే అన్ని …
Read More »
rameshbabu
October 26, 2019 NATIONAL, SLIDER
1,085
గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దిలీప్ పరిఖ్(82) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లో రాజకీయ అరంగేట్రం చేసిన దిలీప్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య పరిస్థితుల్లో ఆర్జేపీ తరపున ఆయన 1997లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.1998 మార్చి వరకు ఆయన ముఖ్యమంత్రి పదవీలో కొనసాగారు. దిలీప్ మృతిపై ప్రధానమంత్రి …
Read More »
rameshbabu
October 26, 2019 SLIDER, TELANGANA
726
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు గత ఇరవై ఒక్క రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్యలకు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి నే కారణం. ఒకవైపు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని సర్కారు చేబుతున్న కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాజు అశ్వత్థామ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో …
Read More »
rameshbabu
October 26, 2019 BHAKTHI, SLIDER
1,225
దీపావళి సందర్భంగా చిన్న పిల్లాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ టపాసులు పేలుస్తారు. అయితే టపాసులు పేల్చేటప్పుడు ఈ కింది జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా దీపావళి పండుగను చేసుకోవచ్చు. మరి ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..? * జనాలు రద్ధీగా ఉండే ప్రదేశాల్లో పేల్చకూడదు * టపాసులు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలను ధరించాలి * చిన్నపిల్లలను ఒక్కర్నే కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి …
Read More »
rameshbabu
October 26, 2019 SLIDER, TELANGANA
877
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ,టీపీసీసీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. దీంతో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. …
Read More »