Classic Layout

సినీ తారల ఇంట కర్వా చౌత్ వేడుకలు…

దీపావళికి ముందు చవితి నాడు నార్త్ మహిళలు ఎక్కువగా జరుపుకుంటారు. ఆ తరువాత ఉపవాసం ఉంటే భర్తకు మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఆ రోజు భర్త పేరు మీద ఉపవాసం చేసి… జల్లెడలో తమ ముఖం చూసుకుని, భర్త ముఖం చూస్తే భర్తకు మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పండుగని నిన్న సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. View this post on Instagram ✨???✨ A post shared …

Read More »

సహస్ర చండీయాగంలో పాల్గోన్న శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సహస్ర చండీయాగం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అర్చకుల వేదమంతోచ్ఛారణల మధ్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామిజీలకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. స్వామివార్ల …

Read More »

ఆవిష్కరణల సూచీలో తెలంగాణకు 4వ స్థానం..!

తెలంగాణ రాష్ట్రం ‘భారత ఆవిష్కరణల సూచీ’లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఈ జాబితాలో.. ఆవిష్కరణల్లో సృజన, వినూత్నతను కనబరుస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక ముందంజలో ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణాలు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి.   పెట్టుబడులు, మానవ వనరులు, సాంకేతికత, వ్యాపారం, పరిశ్రమల క్లస్టర్లు, ఎగుమతులు, పరిశోధన తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఆవిష్కరణలతో పాటు వివిధ …

Read More »

మాకు ఎలాంటి పదవుల వద్దు.. వైసీపీలో చేర్చుకోండి చాలు…జగన్ సమాధానం ఏంటో తెలుసా

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి పోయారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు మంత్రి పదవులు కూడా క‌ట్ట‌బెట్టారు. అయితే 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి సీన్ రివ‌ర్స్ అయింది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలుకాగా, వైసీసీ అఖండ విజ‌యం సాధించింది. ఈనేప‌థ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మ‌ళ్లీ సొంత‌గూటికి చేరేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలయిన …

Read More »

భద్రాద్రి సీతారాముల సన్నిధిలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి..!

విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామిజీలకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఇరువురు స్వామిజీలు సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో టి. రమేష్ బాబు, అర్చకులు శ్రీ స్వరూపానందేంద్రకు సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాలు అందించారు. …

Read More »

సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?

మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?. ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?. 2018-19 ఏడాదికి ఎంతమొత్తంలో తీసుకున్నాడో తెలుసా..?. 2018-19ఏడాదికి సత్య నాదెళ్ల తీసుకున్న జీతం అక్షరాల రూ.305 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సత్యనాదెళ్లకు 65% జీతం పెరిగింది. ఆయన మూల వేతనం రూ.16.63 కోట్లు. అధిక శాతం సంపాదన సంస్థ షేర్ల నుంచే వచ్చింది కావడం గమనార్హం. ఆయనకు …

Read More »

కోల్ కతా టెస్టుకు ప్రధాని మోదీ

వచ్చే నెల ఇరవై రెండో తారీఖున మొదలు కానున్న టీమిండియా-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ కు ఇరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు నరేందర్ మోదీ, షేక్ హసీనా వాజేద్ లను బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆహ్వానించింది. ఈడెన్ గార్డెన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించే సందర్భంలో పలు రంగాల సెలెబ్రిటీలను ఆహ్వానించడం క్యాబ్ అనవాయితీగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ సారి ఇరు దేశాలకు చెందిన ప్రధాన …

Read More »

సెహ్వాగ్ కు నెటిజన్లు ఫిదా

వీరేంద్ర సెహ్వాగ్ ఈ పేరు తెలియని టీమిండియా తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తన ఆటతీరుతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ నుంచి విరామం తీసుకున్న సెహ్వాగ్ సోషల్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. మరీవైపు సోషల్ మీడియాలో తనదైన శైలీలో ప్రతి అంశం గురించి స్పందిస్తూ నెటిజన్ల చేత జైహో అన్పించుకుంటున్నాడు. వీరు తాజా ట్వీటుతో నెటిజన్ల మదిని మరోకసారి కొల్లగొట్టాడు. …

Read More »

పంచాయతీలకు నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు అక్టోబర్ నెల కు సంబంధించిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా మొత్తం రూ.339 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పద్నాలుగువ ఆర్థిక సంఘం నిధులు రూ.203 కోట్లతో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు రూ. 136 కోట్లు కలిపి మొత్తం నెలకు రూ.339 కోట్లను విడుదల చేసింది. అంతకుముందు పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా …

Read More »

గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన నారావారు..!

ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షా 34 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు, 4 లక్షల గ్రామవాలంటీర్ల ను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 2014లో బాబువస్తే జాబ్ వస్తుందని మీడియాలో యాడ్స్ గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఐదేళ్లలో యువతకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌‌లోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి యువత పొట్టగొట్టాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat