KSR
October 15, 2019 TELANGANA
660
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ముఫ్పై రోజుల కార్యాచరణలో అటవీ శాఖ మంచి పనితీరును కనపరిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామానికి హరిత కార్యాచరణ ప్రణాళికను (విలేజ్ లెవల్ గ్రీన్ ప్లాన్) సిద్దం చేశారు. ఒక్కో గ్రామంలో ఏమేరకు ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని మొక్కలు నాటవచ్చు. ప్రస్తుత యేడాదిలో పాటు రానున్న సంవత్సరాల్లో ఎన్ని మొక్కలు నాటవచ్చు, వాటిని …
Read More »
KSR
October 15, 2019 TELANGANA
537
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనార్టీలను భాగస్వామ్యం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 తర్వాత వచ్చిన మార్పులను ముస్లిం మైనార్టీలు గుర్తించాలన్నారు. మైనార్టీ గురుకుల విద్యాలయాలకు అంకురార్పణ జరిగింది ఈ గడ్డ మీదనే అన్నారు. …
Read More »
KSR
October 15, 2019 POLITICS, TELANGANA
604
గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి గ్రామా పంచాయతికి హరితహారం మొక్కల పెంపకం, పారిశుద్ద నిర్వహనాకు ఒక ట్రాక్టర్ ఇవ్వనున్నట్లు …
Read More »
sivakumar
October 15, 2019 ANDHRAPRADESH, POLITICS
817
పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈరోజు ‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 15,16 తేదీల్లో …
Read More »
KSR
October 15, 2019 TELANGANA
589
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ప్రణాళికలు ప్రారంభించుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మొన్నటిదాకా జరిగిన 30 రోజుల గ్రామ పంచాయితీ ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, ఈ కార్యక్రమ స్పూర్తితో పట్టణాల్లో ఇదే మాదిరి కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈరోజు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పారిశుద్ద్యంపైన ప్రతి పురపాలిక, …
Read More »
sivakumar
October 15, 2019 18+, MOVIES
795
ఓ బేబీ సినిమాతో తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయగలనని నిరూపించుకున్నారు సమంత. ఓ బేబీ అనే కొరియన్ సినిమాను రీమేక్ చేయడం ద్వారా ఆమెకు తెలుగులో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇదే క్రమంలో నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని నిర్ణయం తీసుకుంది. సమంత స్పూర్తితో ఈ డెసిషన్ తీసుకుందట. ఈ కొరియన్ సినిమాలో నయన్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. మొత్తంమీద మన తెలుగు …
Read More »
siva
October 15, 2019 NATIONAL
840
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజులకు పైగా (సెప్టెంబరు 5) తీహార్ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. …
Read More »
sivakumar
October 15, 2019 18+, MOVIES
964
బన్నీ మరియు మహేష్ చిత్రాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్నాయి. ఈమేరకు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరోపక్క వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం వెంకీ మామ. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుందని తెలుస్తుంది. ఒకవేళ అదేగాని నిజమైతే ఈ బడా హీరోలకి దెబ్బ పడినట్టే అని …
Read More »
siva
October 15, 2019 MOVIES
946
టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అభిమానికి నిర్మాత దిల్ రాజు ఏడు లక్షల సాయం అందచేసి వారి హృదయాల్లో హీరో అయ్యాడు. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజు మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ వద్ద ప్లెక్సీల ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ అభిమాని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న చిత్ర బయ్యర్..థియేటర్ యజమాని అయినా దిల్ రాజు …
Read More »
sivakumar
October 15, 2019 SPORTS
780
టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన ఆటతో మరియు కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. అంతేకాకుండా 20ఏళ్ళు తన జీవితాన్ని క్రికెట్ కే అంకితం చేసింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అదేమిటంటే అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్ గా 100 మ్యాచ్ లు గెలిపించిన రెండో ప్లేయర్ మిథాలీనే. మొదటి స్థానం లో …
Read More »