sivakumar
October 15, 2019 MOVIES
428
సైరా సినిమా చూడాలని సీఎం జగన్ గారి భార్యతో కలిసి వెళ్లి ఆహ్వానించిన చిరంజీవి జగన్ నిన్న గంటకు పైగా భేటీ అయ్యారు. జగన్ దంపతులు చాలా అప్యాయంగా ఆహ్వానించారని చెప్పారు. జగన్ గారిని సినిమా చూడాల్సిందిగా కోరిక తాను సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అంటే.. ‘ఎనీ టైమ్ అన్నా కచ్చితంగా అందర్నీ కలుస్తానని చెప్పరని …
Read More »
sivakumar
October 15, 2019 MOVIES
438
సైరా సినిమా సక్సెస్ తరువాత చిరంజీవి తన భార్యతో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. వీరి కలయిక పట్ల మీడియా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది. రకరకాల వార్తలు కూడా షిరాకు చేశాయి. అయితే మొదటి రామ్ చరణ్ తో కలిసి వెళ్లాలనుకున్న చిరు భార్యతో కలిసి వెళ్లారు. అయితే చిరు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మీడియాతో పంచుకున్నారు. నేను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని …
Read More »
sivakumar
October 15, 2019 MOVIES
370
సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి నిన్న సీఎం జగమ్ మోహన్ రెడ్డిని తన నివాసంలో చిరు దంపతులు కలిసిన విషయం తెలిసిందే. సైరా సినిమా సక్సెస్ తో జోష్ మీదున్న చిరు ఆ సినిమాను చూడాల్సిందిగా సీఎంను అడిగేందుకు తాను వెళ్లినట్టుగా చెప్పారు. దాదాపుగా గంటకు పైగా జగన్ తో భేటీ అయిన చిరు ఆ తరువాత డైరెక్ట్ గా హైదరాబాద్ కు వెళ్లారు. అయితే తాజాగా జగన్ తో …
Read More »
sivakumar
October 14, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,508
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తన బృహత్ ప్రణాళికను ముందుగానే వెల్లడించినట్టుగా రాజధాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరికి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీల్లో పదిహేను వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. తాడేపల్లి నుండి దేవేంద్ర పాడు వరకు వంద అడుగుల రోడ్డు, బకింగ్హమ్ …
Read More »
KSR
October 14, 2019 TELANGANA
533
ఈ నెల 21 హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నారు. హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో కలిసి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్లో …
Read More »
KSR
October 14, 2019 TELANGANA
478
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామ శివారు గుట్ట వద్ద రూ.2కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల నిర్మాణ పనులను సోమవారం మధ్యాహ్నం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి కళాశాలను అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 4నెలల్లో జనవరి నెలలోపు నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు జరగాలని ఇంజనీరింగ్ వర్గాలను ఆదేశించారు. …
Read More »
KSR
October 14, 2019 TELANGANA
510
హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన సమస్యలు, సలహాలు , పిర్యాదుల కోసం వెబ్ సైట్,కాల్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్ దారులకు ఆసరా లబ్ధిదారులకు 864 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడుతున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ సీఎం అయ్యాక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లబ్ధిదారులకు సరైన …
Read More »
KSR
October 14, 2019 TELANGANA
567
అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో వన్ నేషన్-వన్ ట్యాగ్ పై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సహాయమంత్రి వీకే సింగ్, తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. టోల్ ప్లాజాలలో ఎక్కువ సమయం వెచ్చించకుండ.. ఇంధనం కూడా ఆదా అయ్యేలా కొత్త …
Read More »
sivakumar
October 14, 2019 SPORTS
877
పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత కెప్టెన్ కోహ్లి తన కెరీర్ బెస్ట్ స్కోర్ 254 సాధించిన విషయం తెలిసిందే. దాంతో కోహ్లి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ని నెం.1 ర్యాంక్ నుంచి వెనక్కి నెట్టడానికి రెండు పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి 936 పాయింట్స్ తో ఉండగా.. స్మిత్ 937 పాయింట్స్ తో ముందు ఉన్నాడు. కోహ్లి 10ఇన్నింగ్స్ తరువాత తన మొదటి …
Read More »
sivakumar
October 14, 2019 ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,184
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ గెలిచిన సీట్ల సంఖ్య 151. ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి తో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర తో చిరంజీవి చేసిన సినిమాల సంఖ్య 151. ప్రస్తుతం ఈ సినీ రాజకీయ దిగ్గజాల కలయిక ఒక నెంబర్ తో ముడిపడి ఉండడం పట్ల అందరూ చర్చించుకుంటున్నారు. జగన్ 175 సీట్లలో పోటీ చేయగా 151 సీట్లు గెలిచారు. అలాగే చిరంజీవి తన కెరీర్ …
Read More »