sivakumar
September 17, 2019 18+, ANDHRAPRADESH
1,904
అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఉగాదినాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీపై తాజాగా సీఎం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ చివరినాటికి డేటా సేకరణ, పరిశీలన పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికల్లా ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చి నవంబర్ నాటికి భూముల కొనుగోలు …
Read More »
sivakumar
September 17, 2019 18+, ANDHRAPRADESH
7,225
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి చెందారు. గతంలో కోడెల చేసిన కొన్ని వ్యవహారాలు ఈ సందర్భంగా బయటకు వస్తున్నాయి.. ఏ మనిషయినా చనిపోయినపుడు వారి మంచి చెడులు ప్రస్తావనకు వస్తాయి. అయితే మిష్టరీగా మిగిలి ఆరోపణలు ప్రత్యారోపణలతో నడుస్తున్న కోడెల డెత్ మిష్టరీ సందర్భంగా పలువురు ఆయన గురించి తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట ప్రాంతంలో కోడెల తన అనుచర గణాన్ని భారీగా పెంచుకున్నారు. …
Read More »
sivakumar
September 17, 2019 18+, ANDHRAPRADESH
2,457
కోడెల శివప్రసాదరావు మృతికి ఆయన కుటుంబ సభ్యులు, చంద్రబాబే కారణమని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. కోడెల మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, వ్యక్తిగత ప్రత్యర్థి కాదన్నారు. పార్టీ సినియర్ నేత చనిపోతే టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కోడెల మృతి వెనుక మిస్టరీ ఉందన్నారు. స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ప్రభుత్వ హత్య అని మాట్లాడుతున్నారన్నారు. సాక్షాత్తు చంద్రబాబు …
Read More »
rameshbabu
September 17, 2019 EDITORIAL, SLIDER, TELANGANA
5,697
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »
shyam
September 17, 2019 ANDHRAPRADESH
3,975
నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. 69 వ జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల అధిపతులు, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవాళ మోదీ బర్త్డేను పురస్కరించుకుని..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంతం ఇలానే సంతోషంగా, …
Read More »
shyam
September 17, 2019 ANDHRAPRADESH
1,495
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్రావు రాజకీయ ప్రస్థానం చివరకు విషాదాంతంగా ముగియడం బాధాకరం. చివరి దశలో చుట్టుముట్టిన కేసులు, పార్టీలో ఎదురైన అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. కోడెల వరుస కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో ఉన్న దశలో చంద్రబాబు పక్కనపెట్టడం ఆయన్ని తీవ్రంగా బాధించింది. కాగా కోడెల కోరికను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే …
Read More »
sivakumar
September 17, 2019 18+, MOVIES
960
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. రెండువారాల్లో వరల్డ్ వైడ్ 424కోట్లకు పైగా …
Read More »
siva
September 17, 2019 Uncategorized
4,773
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల బీజేపీ నేత వంగవీటి నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. ’30 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి రంగా నిరాహార దీక్షకు దిగారు. అలాంటి ప్రజా నాయకుడిని, ప్రజాప్రతినిధిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు చనిపోయిన కోడెలను కొన్ని మీడియా సంస్థలు ప్రజా …
Read More »
sivakumar
September 17, 2019 18+, MOVIES
1,128
సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు సోషల్ మెసేజ్ ఇచ్చిన చిత్రాలే. దాంతో మహేష్ కామెడీ ఫీల్డ్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ …
Read More »
shyam
September 17, 2019 ANDHRAPRADESH
1,746
నిన్న హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడిన ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్రావు అంత్యక్రియలు రేపు ఆయన స్వస్థలం నరసరావుపేటలో జరుగనున్నాయి. నిన్న సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం అనంతరం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించారు. నిన్న సాయంత్రం నుండి..చంద్రబాబు, లోకేష్తో సహా పలువురు నేతలు, కార్యకర్తలు బాధాతప్త హృదయంతో నివాళులు అర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ …
Read More »