siva
June 18, 2018 MOVIES
921
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల 14న రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఎన్టీఆర్ ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఇన్స్టాలో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశారు. అభయ్ తన చిన్ని తమ్ముడిని పట్టుకుని కూర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్ వారిని తన ఫోన్లో బంధిస్తున్న.. ఫొటోను ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు. అయితే ఎన్టీఆర్ …
Read More »
bhaskar
June 18, 2018 ANDHRAPRADESH, POLITICS
912
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు జనాదరణ పెరుగుతోందా..? గుంటూరు, కృష్ణా జిల్లాలతో పోల్చితే గోదావరి జిల్లాల్లోనే వైఎస్ జగన్ పాదయాత్రకు జగన్ నుంచి మంచి స్పందన లభిస్తోందా..? వైఎస్ఆర్సీపీ ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్న నివేదికలు అధికార టీడీపీలో గుబులు రేపుతున్నాయా..? ఢిల్లీ పర్యటన ముగించుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం …
Read More »
siva
June 18, 2018 ANDHRAPRADESH
993
అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు మండలంలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మట్టపల్లి పవన్కుమార్, తేజస్విని (25) ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిపించారు. వీరికి ఒక పాప. కొద్ది కాలంగా ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. …
Read More »
siva
June 18, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,063
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. అశేశ జనవాహిని మద్య పాదయాత్ర జరుగుతుంది. గత ఎడాది నవంబర్ నెలలో కడప జిల్లా ఇడుపులపాయ నుండి ఇప్పటి వరకు ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. వైఎస్ జగన్ 192వ రోజులుగా పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ తో పాటు ప్రతి రోజు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు …
Read More »
bhaskar
June 18, 2018 ANDHRAPRADESH, POLITICS
715
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొంది అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి టీడీపీ అధికారాన్ని పంచుకుంది. చివరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామని టీడీపీ ప్రకటించింది. ఇదే క్రమంలో వైసీపీపై బురదజల్లేందుకు టీడీపీ …
Read More »
siva
June 18, 2018 ANDHRAPRADESH
1,020
ఏపీ ఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆదివారం గన్ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవోస్ భవనంలో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, సొసైటీలో అవకతవకలపై చర్చించారు. అయితే చర్చ జరుగుతుండగానే ఉద్యోగుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్బాబు, …
Read More »
siva
June 18, 2018 ANDHRAPRADESH
788
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 192వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో గంటి గ్రామ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి మీదుగా ఎర్రం శెట్టివారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. బోడపాటివారి పాలెం మీదుగా పీ …
Read More »
bhaskar
June 18, 2018 ANDHRAPRADESH, POLITICS
754
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 192వ రోజు తూర్పు గోడావరి జిల్లాలో ముందుకు సాగుతోంది. పాదయాద్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు వారి వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం …
Read More »
admin
June 17, 2018 MOVIES
915
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా బ్యానర్పై రూపొందిన హారర్ కామెడీ చిత్రం `గీతాంజలి`.. సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కోన వెంకట్, ఎం.వి.వి.సినిమా హారర్ కామెడీ జోనర్లో `గీతాంజలి`తో సక్సెస్ సాధించడమే కాదు.. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడమే కాక.. విజయవంతమైన పలు హారర్ కామెడీ చిత్రాలకు నాంది పలికారు. అలాగే కోన వెంకట్ స్థాపించిన నిర్మాణ సంస్థ కోన పిలిమ్ కార్పొరేషన్(KFC) …
Read More »
rameshbabu
June 17, 2018 SLIDER, TELANGANA
871
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిథిలోని అంబర్ పేట్ నియోజకవర్గంలో నల్లంట డివిజన్, మూతజ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బి ప్రకాష్ కుమారుడు బెల్లేల శ్రీరంగం శ్రీ కాంత్ కి నిమేనియ జారోతో ఆరు నెలల కిందట మరణించాడు. see also:విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్ అయితే శ్రీకాంత్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తన కుమారుడి వైద్యం కోసం చాలా చోట్ల …
Read More »