Home / admin

admin

Worlds No1 Largest News Online Website !!! Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News, Movie News, Celebrity Gossips etc.

TV5ని.. ప్రతిమా గ్రూప్ కొనబోతున్నారనే వార్తలు అబద్ధం

ప్రముఖ వ్యాపారవేత్త ప్రతిమా గ్రూప్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు గారు TV5 ని కొనబోతున్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధాలేనని తేలిపోయింది. ఇది వట్టి ఫేక్ న్యూస్ అని రుజువయ్యింది. హాస్పిటల్, విద్య, ఇన్ఫ్రా రంగాల్లో ఉన్న ప్రతిమా గ్రూప్ TV5ని కొనుగోలు చేస్తుందని మీడియాలో కొందరు వదంతులు సృష్టించారు. ఇది కొందరు స్వార్ధశక్తులు తెలివిగా అసలు విషయాలను దారి మళ్ళించడానికి.. ఇలాంటి ఫేక్ న్యూస్ ని సృష్టించారని.. దీనిలో నిజం …

Read More »

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎంఈఐఎల్‌

హైదరాబాద్, మార్చి 11: దేశంలోనే అత్యంత వేగంగా విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లలో ఎంఈఐఎల్ చోటు సంపాదించుకుంది . కేవలం ఏడు నెలల కాల వ్యవధిలోనే 400 /200 కెవి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఎంఈఐఎల్ పూర్తిచేసింది. 2015 సెప్టెంబర్ 25న సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని మొదలుపెట్టి 2016 ఏప్రిల్ 26న ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. అదే …

Read More »

కాళేశ్వరంలో ‘మేఘా’ వినూత్న ప్రక్రియ

సాగునీటి పారుదల రంగంలో భూములకు నీరందించేందుకు సరికొత్త పద్ధతికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. ఆసియాలో తొలిసారిగా భారీ స్థాయిలో పైపుల ద్వారా నీరందించే పద్దతిని ప్రయోగాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అమలు చేస్తోంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఎంఈఐఎల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పైప్లైన్ ఇరిగేషన్ అనే నూతన పధ్ధతిని అమలు చేస్తుందని మేఘా ఇంజినీరింగ్ వైస్ …

Read More »

ఎంఈఐఎల్‌ అరుదైన ఎత్తిపోతల…

ప్రపంచంలో అరుదైన ఎత్తిపోతల సాగునీటి పథకాలు ఉన్నప్పటికీ హంద్రీ-నీవా పథకానికి ఉన్న ప్రత్యేకతలు వేరు. ప్రపంచంలో ఏ సాగునీటి ఎత్తిపోతల పథకానికి లేనన్ని పంప్‌హౌస్‌లు, మోటార్లు ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్నాయి. ఇది అరుదైన సాంకేతిక అంశం. ఈ పథకంలో 1,2 దశల్లో మొత్తం 43 పంప్‌హౌస్‌ను నిర్మించి వాటిలో 269 యూనిట్లను (మోటార్‌, పంప్‌ కలిపి ఒక యూనిట్‌) ఏర్పాటు చేయడం ద్వారా ఎంఈఐఎల్‌ ఈ ఘనతను సొంతం …

Read More »

అనాథ పిల్లలకు ట్రూజెట్ గగన విహారం

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనాథ పిల్లలకు ట్రూజెట్ అద్భుత అవకాశాన్ని కల్పించింది. చిన్నారులు కలలో సైతం ఊహించని విమానయానాన్ని ఉచితంగా అందించింది. చిన్నారు ఆశలు, కలలను పండిరచే విధంగా, వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ట్రూజెట్ ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమాన్ని గత ఏడాది కాంగా నిర్వహిస్తోంది. విమాన ప్రయాణం చేయగలిగే స్థోమత లేని పిల్లలకు విమానయాన అవకాశాన్ని ఉచితంగా కల్పించడంతోపాటు వారిని వివిధ సందర్శనీయ ప్రాంతాలకు తీసుకెళుతోంది. …

Read More »

‘మేఘా’ తాగునీటి యాన్యుటీ  

యాన్యుటీ… దేశంలో విఫలమైన విధానం. రహదారులు తదితర మౌళిక వసతుల కోసం ఈ పద్ధతిని రెండు దశాబ్దాల క్రితం అమలులోకి తెచ్చినా ఆశించిన ప్రగతి కనపించలేదు. ఇక నిర్మాణ సంస్థలు, బ్యాంకులు ఈ రంగంలో పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. అయితే మేఘా ఇంజనీరింగ్‌ సమస్యలు ఉన్నా సాధించి తీరాలనే లక్ష్యంతో ముందడుగు వేసి దేశంలో తొలిసారిగా తాగునీటి ప్రాజెక్ట్‌ను ఈ విధానంలో చేపట్టింది. అదే విధంగా విద్యారంగంలోనూ …

Read More »

జములపల్లిలో మేఘా శ్రీమంతుడి దాతృత్వం

megha engineeign and infro

ఎంత ఎత్తుకు ఎదిగినా కన్న తల్లిని, సొంత ఊరును మరువరాదంటారు. ఏ స్థాయిలో ఉన్నా.. ఎంత బీజీగా ఉన్నా.. ఊరి బాగుకోసం తన వంతు కృషి చేస్తున్నారు మేఘా ఇంజినీరింగ్‌ చైర్మన్‌ పీపీ రెడ్డి. తను పుట్టిన మట్టి మీద ప్రేమతో,జములపల్లి ఊరి ప్రజల మీద మమకారంతో దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంమండలం జములపల్లిలో ఇప్పటికే సోలార్‌ ప్లాంట్‌, కల్యాణ మండపం, సీసీ రోడ్లు, మరుగు …

Read More »

బాలల దినోత్సవ సందర్భంగా చైన్నె టూ సేలం ప్రయాణం

బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా విమాన ప్రయాణం చేయగలిగే ఆర్థిక స్థోమత లేని చిన్నారులను ట్రూజెట్‌ ఉచితంగా విమాన సౌకర్యం కల్పించింది. చిన్నారుల ఆశలు, కలలను పండించే విధంగా వారిని చెన్నై- సేలం మధ్య ఉచితంగా బుధవారం ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళింది. మొత్తం నలభైమంది చిన్నారులు ఈ ప్రయాణం ద్వార సరికొత్త అనుభూతితో ఉప్పోంగిపోయారు. చిన్న వయసులోనే తమకు విమానంలో ప్రయాణించే అవకాశం కలిగినందుకు వారిలో ఆనందం, సంతోషానికి …

Read More »

తెలుగు సంస్థ చేతికి చమురు బావులు

megha engineering

గుజరాత్‌లోని కాంబెల్‌, అసోంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌ను ప్రభుత్వం నుంచి పోటీ పద్దతిలో దక్కించుకుంచుకున్న ఎంఈఐఎల్‌ దేశ, విదేశాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ హైడ్రోకార్బన్స్‌ రంగంలో తాజాగా రెండు చమురు క్షేత్రాలను దక్కించుకుంది. గుజరాత్‌లోని కాంబెల్‌, అస్సాంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌లో చమురు, సహజ వాయువును వెలికితీసే పనులను దక్కించుకున్న ఎంఈఐఎల్‌ 2020 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే విధంగా పనులను కొనసాగిస్తున్నది. దేశీయంగా …

Read More »

సాగుకు వ్యర్థ జలాల “మేఘా” శుద్ధి

కేసీ వ్యాలీ… వ్యర్థ జలాలను శుద్ధిచేసి బెంగళూరు సరిహద్దున ఉన్న కోలార్‌, చిక్‌బళ్ళాపూర్‌ జిల్లాలోని అంతరించిపోతున్న భూగర్భజలాలను చెరువులు నింపడం ద్వారా అక్కడి కరువును తరిమికొట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌ చేపట్టిన ఓ అరుదైన పథకం. దేశంలో ఇలాంటి పథకం ఇంకెక్కడా చేపట్టలేదు. ఈ పథకం ద్వారా బెంగళూరు నగరంలోని వ్యర్థ (డ్రైనేజి) సమస్యకు పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచడం ఈ పథకం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat