siva
June 5, 2018 ANDHRAPRADESH
1,030
ఏపీలో మరోసారి అత్యంత దారుణంగా మహిళపై టీడీపీ నేతలు దాడి చేశారు. పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణ ఘటన సోమవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్లో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో మరో దారుణం ..కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత టీడీపీకి చెందిన …
Read More »
siva
June 5, 2018 ANDHRAPRADESH
962
ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి..తప్పా తగ్గడం లేదు. కేసులు ఉండవనే ధైర్యంతో ఇలా చేస్తున్నారా..లేక మేము అధికారంలో ఉన్నాము..మేము ఏది చేసిన చెల్లుతుందని అనుకుంటున్నార..ఇలా మహిళలపై దాడులు చేయడానికి అంటున్నారు వైసీపీ నేతలు. ఒక్కటి తరువాత ఒక్కటి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కేసులో రాజీకి రావాలంటూ టీడీపీ మహిళా నేత కుటుంబం బెదిరింపులకు దిగుతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, టీడీపీ నేత గుంజ …
Read More »
bhaskar
June 5, 2018 ANDHRAPRADESH, POLITICS
774
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా 181వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను జగన్కు గుర్తు చేసి ఆవేదన వ్యక్తం …
Read More »
siva
June 5, 2018 ANDHRAPRADESH, CRIME
1,054
ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. …
Read More »
siva
June 5, 2018 ANDHRAPRADESH
693
ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం యర్రాయిచెరువు శివారు నుంచి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్పూరు మీదుగా వీరభద్రపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి తణుకు చేరుకొని అక్కడ ఏర్పాటు …
Read More »
KSR
June 5, 2018 LIFE STYLE
1,472
ఉల్లిపాయ పొట్టే కదా అని పారేస్తే..అది పొరపాటే..ఉల్లిపాయ పొట్టు తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.ఉల్లిపాయ పొట్టు వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా౦. 1. ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పొట్టు తీసేసి ఆ నీటిని మన బాడీపై ఎక్కడైనా రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. జూ.ఎన్టీఆర్కు పాప..! అసలు మేటర్ ఇదే భయ్యా..!! 2. ఒక పాత్రలో నీటిని తీసుకుని …
Read More »
bhaskar
June 5, 2018 MOVIES
1,366
వ్యభిచారం చేస్తూ మరో స్టార్ హీరోయిన్ పట్టుబడింది. ఒకప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సంగీత బాలన్ను వ్యభిచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 1996లో కోలీవుడ్లో వచ్చిన కురుప్పు రోజా చిత్రంలో సంగీత బాలన్ హీరోయిన్. ఆ చిత్రం ద్వారా సంగీత బాలన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే, అంది వచ్చిన అందిపుచ్చుకోలేక అడ్డదారులు తొక్కడంతో చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయింది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డిపై …
Read More »
bhaskar
June 5, 2018 MOVIES
1,564
టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి. దాదాపు పదేళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెగస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబ.150 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.అయితే, ఆ తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్లో నటించేందుకు చిరంజీవి అంగీకరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్లో, ప్రముఖ దర్శకుడు సురేందర్రెడ్డి దర్శకత్వంలో దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం …
Read More »
KSR
June 5, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,664
కాంగ్రెస్ నేతలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మండిపడ్డారు.తలకు పగిడీలు చుట్టుకుని, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రజల్లోకి వెళ్లకుండా, గాంధీభవన్లో ప్రెస్మీట్లకే పరిమితమైన కాంగ్రెస్నేతలు ఇంకా ఊహాలోకాల్లో విహరిస్తున్నారని అన్నారు . అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, జైపాల్రెడ్డి.. ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ …
Read More »
KSR
June 4, 2018 ANDHRAPRADESH, BHAKTHI, POLITICS, SLIDER
3,028
గతకొన్ని రోజుల నుండి టీ టీ డీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు అయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చారు.ఈ సందర్భంగా అయన పలు సంచలన వాఖ్యలు చేశారు.తన ఆస్తులన్నీ పెద్దల ద్వారానే వచ్చాయని, అందుకు సంబంధించిన నిజమైన పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు . తన సంపాదనలో …
Read More »