KSR
May 3, 2018 TELANGANA
843
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది.అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. భారీ వర్షాలతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో GHMC హై అలర్ట్ ప్రకటించింది. టాస్క్ ఫోర్స్ టీమ్ లను రంగంలోకి దించింది. వాటర్ లాగింగ్స్ లేకుండా చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేసింది.గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ లో కంట్రోల్ …
Read More »
KSR
May 3, 2018 TELANGANA
836
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలపై మంత్రి హరీష్ రావు అధికారులను అప్రమత్తం చేశారు . మార్కెట్ యార్డులు, కోనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులు, కోనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్లు సందర్శించి… పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు . తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా చూడాలని …జిల్లా కలెక్టర్లుకు సూచించారు . …
Read More »
bhaskar
May 3, 2018 ANDHRAPRADESH, POLITICS
978
2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు గుప్పించి.. ప్రజలను మోసం చేసి మరీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలనుంది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికే ఎన్నికల భయం మొదలైందని, 2019లో టీడీపీ ఓటమి చెందబోతుందన్న సమాచారం చంద్రబాబు చెవిన పడటమే అందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, 2019లో చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడానికి ఎనిమిది అంశాలను రాజకీయ నాయకులు …
Read More »
KSR
May 3, 2018 MOVIES
1,047
నటి శ్రీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.గత కొన్ని రోజులనుండి కొంత మౌనంగా ఉన్న ఆమె ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా పై సంచలన ట్వీట్ చేశారు.అయితే ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ బ్లాక్బస్టర్ హిట్ కాదని, బిలో యావరేజ్ మూవీ అని ఆమె తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇప్పుడే భరత్ …
Read More »
siva
May 3, 2018 ANDHRAPRADESH, CRIME
955
మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో 5 మంది టీడీపీ నాయకులు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. గత నెల రోజుల్లో గుంటూరు జిల్లాలో 20 అత్యాచారాలు …
Read More »
KSR
May 3, 2018 TELANGANA
758
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రైతు బంధు పథకంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడారు. రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామని చెప్పారు .వ్యవసాయంలో ఉన్న ఆనందం మరే వృత్తిలో ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయమని చెప్పారు.రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని …
Read More »
bhaskar
May 3, 2018 ANDHRAPRADESH, POLITICS
1,091
అమెరికా దేశానికి చెందిన మెలోడీ అనే మహిళ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో ప్రజా సంకల్ప యాత్రతో ప్రజాదారణ చూరగొంటూ.. వారి సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణ చేస్తున్న వైఎస్ జగన్ను అమెరికాకు చెందిన మహిళ తన కుటుంబ సమేతంగా కలిసింది. జగన్ను కలిసి తరువాత జగన్ గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది …
Read More »
siva
May 3, 2018 ANDHRAPRADESH
1,063
కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ …
Read More »
bhaskar
May 3, 2018 ANDHRAPRADESH, POLITICS
919
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ పాదయాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలతో 152వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇవాళ జగన్ తన పాదయాత్రను మచిలీపట్నం నియోజకవర్గం పొట్లపాళెంలో ప్రారంభించి బుద్దాలపాళెంలో …
Read More »
siva
May 3, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,828
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వైదొలిగారు. మంగళవారం అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు ను కలసి ఆయన ఎదుటే తప్పుకొంటున్నట్లు చెప్పేశారు. ఆమె అనూహ్య నిర్ణయం చిత్తూరు జిల్లా రాజకీయ …
Read More »