KSR
May 1, 2018 TELANGANA
718
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.వివిధ శాఖలలో 112 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్- 73 పోస్టులు, ఎస్సీ అభివృద్ధి శాఖలో 30 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి నిచ్చింది. అలాగే సహకారశాఖ-3, చక్కెర సంచాలకుల పరిధిలో 6 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read More »
siva
May 1, 2018 ANDHRAPRADESH, MOVIES
998
రాజకీయాల్లో ఎంత సేపూ హీరోలేనా.. మేం మాత్రం రాజకీయాలకు తగమా అంటూ.. నిర్మాతలు సైతం రాజకీయ అరంగేట్రం చరిత్ర తెలుగు నేలపై ఉంది. నటనా రంగానికి రాజకీయాలకు మధ్య చాలా అనుబంధం సంబంధమే ఉంది. 2009 ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున బరిలో దిగారు. బాగానే ఖర్చు చేసినా.. అప్పటి వైఎస్ దెబ్బకి అశ్వినీకి డిపాజిట్లు కూడాదక్కలేదని అంటారు. ఇక, ఇప్పుడు ఈ పరంపరలోనే …
Read More »
bhaskar
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS
870
అవును, ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటికీ బతికి ఉందంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే.. జగన్కు నా హ్యాట్సాఫ్. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించిన ఎన్టీఆర్ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్ను జగన్లో చూస్తున్నా..!! ప్రజలను మోసం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వేలెత్తి …
Read More »
siva
May 1, 2018 ANDHRAPRADESH
901
తిరుమల తిరుపతి‘వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. హోదా ఇస్తామన్న హామీ వారి మేనిఫెస్టోలోనే ఉంది… ఈ రోజు బుకాయిస్తున్నారు. తిరుపతి తారకరామా స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభ ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2014 ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నరేంద్రమోదీ ఇచ్చిన హామీల ప్రసంగం వీడియోను సభలో ప్రదర్శించారు. ఢిల్లీలో ఉండే ప్రధాని ఉలిక్కిపడి …
Read More »
KSR
May 1, 2018 SLIDER, TELANGANA
963
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రెడ్డిసంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన రైతుబంధు, పాస్ బుక్కుల పంపిణీ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.ఈనెల 10 నుంచి 17 వరకు రైతు బంధు పథకం అమలు జరుగనున్నట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు పెట్టుబడి పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం …
Read More »
siva
May 1, 2018 ANDHRAPRADESH, MOVIES
957
స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్టీఆర్కు నివాళులు అర్పిస్తూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక …
Read More »
bhaskar
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS
954
ఏపీ అధికార పార్టీ నాయకులు చాలా మంది ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఇతర మతస్తులను గౌరవించడం తెలీదని, వారి సంక్షేమం గురించి ఆలోచనలు చేయడం వైఎస్ జగన్కు ఇష్టముండదని పలు సందర్భాల్లో అసందర్భ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలా.. ఎలా పడితే అలా ఆధారాలు లేకుండా, అసందర్భంగా వైఎస్ జగన్పై విమర్శలు చేస్తూ మోసపూరిత ప్రచారాలు చేస్తున్న నాయకులకు గత …
Read More »
KSR
May 1, 2018 SLIDER, TELANGANA
984
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంకు ఔటర్ వరప్రదాయిని అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. Ministers @KTRTRS and Mahender Reddy formally inaugurated the Kandlakoya interchange on Outer Ring Road. pic.twitter.com/PLDXfuKOgx — Min IT, Telangana (@MinIT_Telangana) May 1, 2018 …
Read More »
siva
May 1, 2018 ANDHRAPRADESH
1,634
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా..తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చినా, …
Read More »
bhaskar
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS
952
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇప్పటికే అవినీతి కూపంలో కూరుకుపోయిన సీఎం చంద్రబాబు సర్కార్పై సీబీఐ ఏ క్షణంలోనైనా దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాక, మరో వైపు ఏపీ ప్రజల్లో సైతం చంద్రబాబు నాయుడుపై పూర్తి నమ్మకాన్ని కోల్పోయారు. ఇందుకు నిదర్శనం.. ఇటీవల చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ.. నన్ను …
Read More »