siva
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,254
శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి …
Read More »
KSR
May 1, 2018 LIFE STYLE
2,408
ఉదయాన్నే మనం తీసుకునే అల్ఫాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమత్యుల పరిచి ,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకునే అల్ఫాహారం విషయంలో ఆశ్రద్దను కనపరుస్తున్నారు.మనలో చాలా మంది ఉదయం అల్పాహారానికి బదులు ఒకటో రెండో అరటి పండ్లతో సరిపెడుతున్నారు.అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకుంటూ ఉంటారు.అయితే ఖాళీ కడుపుతో అరటిపడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమంతా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు …
Read More »
bhaskar
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS
1,097
మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన జగన్ పెడన నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేశారు. కాగా, జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 150వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణాభిమానాలతో …
Read More »
KSR
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
980
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు బుక్ అయిపోయారు. ఈ దఫా పార్టీ నేతల దృష్టిలోనే ఆయన చులకన అయిపోయారని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి అట్టహాసంగా సభ పెట్టుకుంటే.,.అది కాస్త తనకే కౌంటర్ అయిందని మథనపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభ గురించే ఈ చర్చ అంతా. అందులోనూ బాబు దాచిపెట్టిన వీడియోల గురించే ఈ కామెంట్లన్నీ. ధర్మపోరాట …
Read More »
KSR
May 1, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
882
తన సొంత ఇలాకా అయిన చిత్తూరులో దీక్షకు సిద్ధమవడం ద్వారా ఓ రేంజ్లో మైలేజ్ కొట్టేద్దామని ప్రయత్నించి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం ఇది. ఇంకా చెప్పాలంటే…ఆయన కలలో కూడా ఊహించని షాక్ అనుకోవచ్చు. `తన అవసరం కోసం కరివేపాకు లాగా ఎవరినైనా వాడుకోవడమనేది సిద్ధాంతానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు` అని ఆయన విమర్శకులు చేసే మాటలకు అచ్చుగుద్దిన …
Read More »
KSR
April 30, 2018 TELANGANA
934
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది . కేసీఆర్ ఆలోచనలు , ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి ఆయన చెబుతున్న కారణాలు , చూపిస్తున్న గణాంకాలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తున్నాయి . కాంగ్రెస్ , బీజేపీ ల వైఫల్యాల మీద కూడా జనం విసిగిపోయి ఉండడంతో ఆయన వాస్తవానికి దగ్గరగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో సరైన సమయంలో సరైన …
Read More »
KSR
April 30, 2018 TELANGANA
804
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఖాతాలో మరో మణిహారం చేరనుంది. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడమే కాకుండా..విదేశాల్లో ప్రయాణం చేస్తున్న అనుభూతిని కలిగించేలా ఆహ్లాదకరమైన ప్రయాణ ఏర్పాట్లు సాగనున్నాయి. ఎల్బీనగర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు సకాలంలో చేరుకోలేక ట్రాఫిక్ రద్దీతో ఇరుక్కుంటున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికై ప్రభుత్వం చింతలకుంట చౌరస్తా వద్ద ఈ అండర్ పాస్ను నిర్మించింది. మంగళవారం నాడు ఉదయం …
Read More »
KSR
April 30, 2018 SLIDER, TELANGANA
951
ఓ వైపు చదువుకోవాలనే ఆకాంక్ష ..మరోవైపు పేదరికం సమస్యలు…అయితే పేదరికమే గెలిచి ఓ యువకుడి చదువును అర్ధాంతరంగా ముగిసే స్థాయికి చేరింది. అయితే ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. పేదరికం కారణంగా చదువు ఆగిపోయే పరిస్థితి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన జీవితంలో కొత్త వెలుగులు నింపేదుకు తగు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లోని సుభాష్చంద్రబోస్ నగర్కు చెందిన కల్లెం సల్మన్ …
Read More »
KSR
April 30, 2018 TELANGANA
833
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశకు చేరుకున్నాయి.అందులో భాగంగానే గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని తోగ్గూడెం చేరుకున్నాయి. మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటుకు వచ్చాయి. దీంతో, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మిషన్ భగీరథ పథకం ద్వారా ఇక్కడి నుంచి …
Read More »
bhaskar
April 30, 2018 ANDHRAPRADESH, POLITICS
917
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్ ప్రజల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు చేసిన సర్వేల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా …
Read More »