KSR
April 13, 2018 POLITICS, SLIDER, TELANGANA
812
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా జనతాదళ్ అధినేత హెచ్డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తో దేశ …
Read More »
siva
April 13, 2018 MOVIES
894
తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్పై తొలిసారి గళమెత్తిన నటి మాధవీ లత.. ఈరోజు తన ఫేస్బుక్ ఫాలోవర్లపై లైవ్లో మండిపడింది. క్యాస్టింగ్ కౌచ్పై శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనకు ఎందుకు మద్దతు ఇవ్వడంలేదనే ప్రశ్నలకు గట్టిగానే బదులిచ్చింది. ముఖ్యంగా తనపై వ్యతిరేకంగా, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తు్న్న ఫాలోవర్లపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పలువురు చేసిన కామెంట్స్కు ఆమె సమాధానం చెబుతూ.. ‘‘ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే …
Read More »
KSR
April 13, 2018 SLIDER, TELANGANA
688
మాది రాజకీయాల ఫ్రంట్ కాదని .. దేశప్రజల సమగ్ర అభివృద్దే మా లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇవాళ జనతాదళ్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్కు దేవెగౌడ స్వయంగా ఎదురెల్లి స్వాగతం పలికారు.భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన సమయంలోనూ దేవెగౌడ మాకు మద్దతుగా నిలిచారన్నారు.తెలంగాణ ఉద్యమానికి …
Read More »
bhaskar
April 13, 2018 ANDHRAPRADESH, POLITICS
985
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తుండటం చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. జగన్తోపాటు, వైసీపీ నాయకురాలు రోజా మాట్లాడుతున్న మాటలు.. మహిళా లోకాన్ని తలదించుకునేలా ఉన్నాయన్నారు. పదహారు నెలలు జైల్లో ఉండి.. పదుల సంఖ్యలో ఛార్జిషీట్లు వెంటపెట్టుకు తిరుగుతున్న …
Read More »
KSR
April 13, 2018 POLITICS, TELANGANA
690
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరం లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో మోతీ నగర్ లో రిజర్వాయర్ వాటర్ ట్యాంకును ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వస్తే హైదరాబాద్ నగరం ఏమైపోతదోనని విమర్శించారు..కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరం పేరు వినిపిస్తుదన్నారు. నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతాల్లో నీళ్ల కోసం నానా …
Read More »
KSR
April 13, 2018 SLIDER, TELANGANA
712
మాజీ ప్రధాని, జనతాదళ్ (లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం బెంగళూరులో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు కోసం తాను ప్రతిపాదించిన కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. అంతకుముందు తన నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు దేవెగౌడ సాదరంగా ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్, నటుడు ప్రకాశ్రాజ్ ఉన్నారు. ఈ …
Read More »
bhaskar
April 13, 2018 ANDHRAPRADESH, POLITICS
939
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై, అలాగే రాష్ట్ర విభజన నాటి నుంచి నేటికీ ప్రత్యేక హోదా సాధన కోసం తన స్టాండ్ను మార్చుకోకుండా ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ప్రజల్లో మరింత ఆదరణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు మీడియా సర్వేలు, అలాగే రాజకీయ నాయకుల విశ్లేషణల్లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగనే అన్న సూచనలు …
Read More »
rameshbabu
April 13, 2018 ANDHRAPRADESH, SLIDER
919
ఏపీ అధికార టీడీపీ పార్టీలో విషాదం నెలకొన్నది .ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శుక్రవారం కన్నుమూశారు .రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ నాళ్లలో రెండు సార్లు 1985,1994లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి ఈ రోజు కన్నుమూశారు . ఆయనకు తొంబై ఐదు ఏళ్ళ వయస్సు ఉంటుంది …
Read More »
KSR
April 13, 2018 SLIDER, TELANGANA
789
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విసృతంగా పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి నెక్నాంపూర్ చెరువు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న 40 చెరువులను జీహెచ్ఎంసీ ద్వారా రూ. 441 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని వెల్లడించారు. హెచ్ఎండీఎ ద్వారా మరో 38 చెరువుల అభివృద్ది చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో …
Read More »
rameshbabu
April 13, 2018 MOVIES
1,016
టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ,మా అసోసియేషన్ మధ్య సయోధ్య కుదిరిన కానీ ఆమె ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా ఆమె మరోసారి అణుబాంబు పేల్చింది.అయితే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి పేరు వాడుకొని మహిళల జీవితాలను నాశనం చేస్తున్నవారి గురించి తన సోషల్ మీడియా ఖాతా ముఖ పుస్తకంలో పోస్టు చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ హీరో చిరంజీవి …
Read More »