bhaskar
April 12, 2018 ANDHRAPRADESH, POLITICS
898
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బుధవారం ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జలీల్ఖాన్ ట్లాడుతూ.. జగన్ ఆంధ్రప్రదేశ్కు పట్టిన శని అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అదే నేను గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి …
Read More »
KSR
April 12, 2018 LIFE STYLE
2,195
సాధారణంగా మన ఇంట్లో సోంపు సామాను పెట్టెలో తప్పకుండ కనిపించేవి మెంతులు.రోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతూ ఉంటాం.అయితే మెంతులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.మెంతులను అనేక పచ్చళ్లలోనే కాకుండా సౌందర్య లేపనంగా దీనిని వాడుతుంటారు.జుట్టు రాలడం,చుండ్రు లాంటి అనేక సమస్యలనుండి కాపాడటానికి మెంతులు అద్భుతంగా పని చేస్తాయి.మెంతుల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి పూట పడుకునే ముందు …
Read More »
siva
April 12, 2018 ANDHRAPRADESH
927
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్ల్లు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. తాజాగా మహిళా కండక్టర్పై టీడీపీ నేత దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన రెంటపల్లి ఇందిర విజయవాడ డిపోలో కండక్టర్గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి రూట్ నంబర్ 10 బస్సును పెనమలూరు హైస్కూల్ సెంటర్ వద్ద వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్కు …
Read More »
bhaskar
April 12, 2018 MOVIES
960
శ్రీరెడ్డి, టాలీవుడ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి …
Read More »
siva
April 12, 2018 ANDHRAPRADESH, CRIME
1,039
గత నాలుగేళ్లుగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను కడపజిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుమన్నమలై జిల్లా ఆరణి గ్రామానికి చెందిన సత్యనారాయణ గడచిన కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకొని కడపజిల్లా నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు …
Read More »
siva
April 12, 2018 ANDHRAPRADESH, CRIME
1,370
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్ లైసెన్స్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. …
Read More »
bhaskar
April 12, 2018 MOVIES, SLIDER
1,072
శ్రీరెడ్డి, తెలుగువారికే నటన పరంగా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, అలా కాకుండా పరభాష నటులకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు నటీనటుల కడుపు కొడుతున్నారు. అంతేకాకుండా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి టాలీవుడ్లోని కొందరు ప్రొడ్యూసర్లు, రైటర్లు, స్టార్ డైరెక్టర్లు లైంగికంగా వాడుకున్న తరువాత వదిలేస్తున్నారంటూ, అటువంటి బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల టాలీవుడ్పై యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. అయితే, మంగళవారం ఓ ప్రముఖ …
Read More »
KSR
April 12, 2018 POLITICS, SLIDER, TELANGANA
886
ఇసుక మాఫియా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని.. ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటేనే భయపడేవిధంగా మైనింగ్ పాలసీ ఉన్నదని పంజాబ్ గనులశాఖ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు ప్రశంసించారు.బుధవారం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇసుక మైనింగ్ విధానం, ఆన్లైన్లో ఇసుక విక్రయం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ గనుల మంత్రిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ సిద్ధ్దు.. తమ రాష్ట్ర అధికారుల బృందంతో …
Read More »
siva
April 12, 2018 ANDHRAPRADESH
758
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. అశేశ జన ప్రభజనం మద్య వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. కగా నేడు ప్రజాసంకల్పయాత్ర 135వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు …
Read More »
KSR
April 12, 2018 SLIDER, TECHNOLOGY
1,984
భారతదేశ కీర్తి పతాక మరోసారి గగనంలో రెపరెపలాడింది.దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం రూపొందించిన ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ – సీ 41 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం ఉదయం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి వేల ప్రారంభమైన 32గంటల కౌంట్ డౌన్ అనంతరం షార్ లోని …
Read More »