rameshbabu
April 5, 2018 ANDHRAPRADESH, NATIONAL, SLIDER
974
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అంటే తడుముకోకుండా టక్కున చెప్పే పేరు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.అయితే రాహుల్ గాంధీ ఒకవేళ ప్రధాన మంత్రి అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకిస్తామని చెప్పి ఇటు రాష్ట్రంలో టీడీపీ సర్కారు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఐదు కోట్ల …
Read More »
rameshbabu
April 5, 2018 ANDHRAPRADESH, SLIDER
748
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నా మీద కోపంతో ఐదున్నర కోట్ల ప్రజలపై కక్ష తీర్చుకుంటుంది. నేను ఏ తప్పు …
Read More »
siva
April 5, 2018 MOVIES
1,054
సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు. చంద్రమౌళిది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలుకా మునగలపాలెం. ప్రముఖ నటుడు మోహన్బాబు తండ్రి చంద్రమౌళికి గురువు. 1971లో చంద్రమౌళి చిత్ర రంగంలోకి ప్రవేశించారు. సుమారు 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా విభిన్న పాత్రలు పోషించారు.చంద్రమౌళి 1971లో ‘అంతా మన …
Read More »
KSR
April 5, 2018 SLIDER, SPORTS, TELANGANA
882
క్రికెట్ మ్యాచ్ లకు సిద్ధిపేట స్టేడియం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గ్రామీణ స్థాయి నుండి వివిధ క్రీడల్లో క్రీడాకారులు నైపుణ్యాలను అందిపుచ్చుకున్న ప్రాంతం సిద్దిపేట.మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్న.. క్రిడా అభిమానుల స్పూర్తి ,యువతలో ఉన్న క్రిడా మక్కువను గ్రహించి సిద్దిపేట మినిస్టేడియ గా ఉన్న మైదానాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ ,జాతీయ స్థాయి గుర్తింపు సాధించి పెట్టారు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అస్సోసియేషన్ వారి …
Read More »
rameshbabu
April 5, 2018 ANDHRAPRADESH, SLIDER
736
దేశంలోని ప్రముఖ బ్యాంకులకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ మాల్యాతో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉందని వైసీపీ శ్రేణులు ..లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలున్నాయి అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు . అయితే ఎవరికీ ఎవరితో సంబంధాలున్నాయో సవివరంగా ఒక పోస్టు సోషల్ మీడియాలో …
Read More »
KSR
April 5, 2018 SLIDER, TELANGANA
855
తెలంగాణ రాష్ట్రం పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు.భారతదేశంలోనే చిన్న రాష్ట్రమైన అభివృద్దిలో దూసుకుపోతున్నదని కితాబిచ్చారు.దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడారు. ఇవాళ దేశరాజధాని డిల్లీలో నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్లను పార్లమెంట్ లాబీల్లో మన్మోహన్ దగ్గరకు తీసుకెళ్లి టీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు పరిచయం చేశారు. …
Read More »
siva
April 5, 2018 SPORTS
849
గోల్డ్కోస్ట్ జరుగుతున్నకామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు తొలి స్వర్ణం వచ్చింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మీరాబాయ్ చాను కామన్వెల్త్ గేమ్స్లోనూ తన సత్తా చాటింది. మహిళల 48 కేజీల విభాగంలో చాను మొత్తం 196 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని ముద్దాడింది. 21వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు వచ్చిన తొలి పసిడి ఇదే. ఈ కామన్వెల్త్ పోటీల్లో ఇప్పటి వరకు …
Read More »
rameshbabu
April 5, 2018 ANDHRAPRADESH, MOVIES, SLIDER
992
తెలుగుదేశం పార్టీలో సినీ గ్లామర్ కు ఏమాత్రం తక్కువలేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరూ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూనే వస్తున్నారు.ఒక్కముక్కలో చెప్పాలంటే తెలుగుదేశాన్ని స్థాపించిందే అప్పటి ఇప్పటి ఎప్పటి ఎవర గ్రీన్ హీరో నందమూరి తారకరామారావు.అప్పటివరకు కాంగ్రెస్ పాలనలో విసిగిచేంది ఉన్న ప్రజలను విముక్తి చేయడంకోసం టీడీపీ పార్టీని స్థాపించి పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టింది.అంతటి ఘనచరిత్ర ఉన్న ఒక టాలీవుడ్ …
Read More »
KSR
April 5, 2018 TECHNOLOGY
2,054
ప్రముఖ టూవిల్లర్ వాహన సంస్థ బజాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అటో వాహనాల ధరలను పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. వివిధ మోడళ్లను బట్టి వాహనాల ధరలను రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఒక్కసారిగా పెంచింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో డొమినార్ 400 బైకు రూ.2 వేల వరకు ప్రియమవగా, డిస్కవరీ, ప్లాటీనా కంపోర్టెక్ మోడళ్లు రూ.500 పెరిగాయి. వీటితోపాటు అవెంజర్ 220 స్ట్రీట్, క్రూజర్లు వెయ్యి …
Read More »
rameshbabu
April 5, 2018 ANDHRAPRADESH, EDITORIAL, SLIDER
1,754
దేశంలో సర్వేలను..జాతకాలను నమ్మే ముఖ్యమంత్రుల్లో ముందువరసలో ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు.ఆయన అప్పటి ఉమ్మడి ఏపీలోనూ ..ఇప్పటి నవ్యాంధ్ర రాష్ట్రంలోనూ ఆయన ప్రజలాభిష్టం కంటే సర్వేలో వెల్లడై ఫలితాలనే బాగా నమ్ముతారు.తాజాగా జాతీయ మీడియాకు చెందిన ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద …
Read More »