rameshbabu
April 3, 2018 ANDHRAPRADESH, SLIDER, VIDEOS
1,130
పబ్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నేత ఎవరు అంటే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ఏమి చేయకపోయిన కానీ అది చేస్తున్న ..ఇది చేస్తున్న ..ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అని తన ఆస్థాన మీడియా ద్వారా …
Read More »
bhaskar
April 3, 2018 ANDHRAPRADESH, POLITICS
925
అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పోయే కాలం దగ్గరపడిందట. ఈ మాటనే ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఇవాళ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఉదయం మంచచిమీద నుంచి లేచినప్పట్నుంచి, మళ్లీ రాత్రి మంచం ఎక్కేదాక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడమే …
Read More »
KSR
April 3, 2018 POLITICS, SLIDER, TELANGANA
785
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కొత్తగూడెం మరియు మణుగూరులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మంత్రి ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు చేరుకొని జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంబించారు. అనంతరం వార్డు ఎంపవర్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రగతి మైదాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ …
Read More »
KSR
April 3, 2018 LIFE STYLE
2,580
సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ త్రాగే అలవాటు ఉంటుంది.అయితే నిద్ర లేచి ,కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత మజ్జిగ త్రాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..మజ్జిగలో కరివేపాకు ,అల్లం ,జీలకర్ర వంటి పోపులతో మసాల మజ్జిగను తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే మజ్జిగ తీసుకోవడం వలన ఇది కడుపును చల్లగా ఉంచి,కడుపులో ఏర్పడే మంటను తగ్గిస్తుంది.అంతేకాకుండా కడుపులో ఏర్పడే అల్సర్ ,కడుపు ఉబ్బరంగా ఉండే …
Read More »
rameshbabu
April 3, 2018 ANDHRAPRADESH, EDITORIAL, MOVIES, SLIDER
1,686
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చేప్తారు.తాజాగా ఈ సామెత ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతలకు సరిపొతుంది.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హమీలల్లో ఒకటి ప్రత్యేక హోదా .అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ దాన్ని తుంగలో తొక్కింది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ హమీ నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ …
Read More »
bhaskar
April 3, 2018 MOVIES
921
కెరీర్ మొదట్లో నాకేమీ తెలిసేది కాదు. అందుకే దర్శకులు ఎలా నటించమంటే అలా నటించేశాను. అసలు కెమెరా ఏ యాంగిల్లో ఉందో కూడా చూసుకోకుండా నటించాను. ఆ తరువాత నా నటనను స్క్రీన్పై చూసి సిగ్గుతో తలదించుకున్నానని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. సినీ రంగంలోకి అడుగుపెట్టిన మొదట్లో ఎవరి కోసమో నటించాలి అనుకున్నా.., కానీ, ఎవరి కోసమో నటించాల్సిన గతి నాకు …
Read More »
siva
April 3, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,087
కర్నూల్ జిల్లాలో వైసీపీ బలాన్ని నిరుపించుకోవాడికి రెడి అవుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన 6 మంది నాయకులు టీడీపీలోచేరారు. అయిన వైసీపీ బలంగానే ఉంది. ఎందుకంటే ఏపీలో అత్యదిక సీట్లు గెలిచింది కూడ ఇక్కడే..అంటే వైసీపీ అనే కదా. కేవలం చంద్రబాబు వందల కొట్లు ఆశ చూపి టీడీపీలోకి లాకున్నారు తప్ప నేతలు కు అసలు తెలుగు దేశంలోకి ఇష్టం లేదు. ఉదాహరణ జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే …
Read More »
KSR
April 3, 2018 LIFE STYLE, SLIDER
1,343
మామిడిని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా పిలుస్తారు.వేసవికాలంలో వచ్చే పండ్లలో మామిడి చాలా ప్రత్యేకమైనది .శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మామిడి వలన కలుగుతా యి .వేసవి కాలంలో మాత్రమే వచ్చే పచ్చి మామిడి తినడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చు .అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు తగ్గలనుకునే వారికి పచ్చి మామిడి అమోఘంగా పని చేస్తుంది.ఇది శరీరంలో ఏర్పడే చెడు …
Read More »
bhaskar
April 3, 2018 MOVIES
1,283
మరోసారి తెరపైకి అన్నదమ్ముళ్ల విభేదాలు..!! ఇప్పటి వరకు చాపకింద నీరులా కొనసాగిన బాలకృష్ణ, హరికృష్ణల విభేదాలు బయటపడ్డాయి. అది కూడా, సినీ ప్రముఖులు, అథిరథ మహారథుల సమక్షంలో నందమూరి వారసుల మధ్య విభేదాలు బయటపడటం గమనార్హం. ఇంతకీ వీరి మధ్య అంతలా విభేదాలు తలెత్తడానికి గల కారణమేమిటి..? వీరి మధ్య విబేధాలు ఎలా బయటపడ్డాయి..? అన్న వివరాల్లోకెళ్తే..!! see also : ఈ అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ..వారి …
Read More »
rameshbabu
April 3, 2018 ANDHRAPRADESH, SLIDER
1,243
ఆమె ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన మహిళా ఎంపీ ..అయితేనేమి అధికారం కోసం ..పార్టీ ఇచ్చే ప్రాజెక్టుల కోసం నమ్ముకున్న ప్రజలను ..ఎంపీగా గెలిపించిన పార్టీను మోసం చేసి టీడీపీ పార్టీలో చేరింది.ఇంతకూ ఎవరు అని అలోచిస్తున్నరా ఆమె ఎవరో కాదు ..ఆమె కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.ప్రస్తుతం ఆమె అధికార టీడీపీ పార్టీలో చేరిన కొన్నాళ్ళు వార్తల్లో …
Read More »