rameshbabu
April 2, 2018 ANDHRAPRADESH, SLIDER
1,063
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు కేంద్రంలోని పెద్దలను కల్సి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి..తగిన న్యాయం చేయాలనీ కోరనున్నట్లు తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అయితే తాజాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒకపక్క …
Read More »
bhaskar
April 2, 2018 ANDHRAPRADESH, POLITICS
990
తెలుగు సినీ ఇండస్ర్టీలోని అన్ని విభాగాల్లోనూ తనదైన శైలిలో రాణించి ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న వ్యక్తుల్లో పోసాని మురళీ కృష్ణ ఒకరు. అంతేకాకుండా, మనస్సులో ఉన్నది ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్యక్తి. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ …
Read More »
KSR
April 2, 2018 POLITICS, SLIDER, TELANGANA
931
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్నిరోజుల నుండి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు చేస్తూ..ప్రగతి సభలకు హాజరవుతున్న విషయం తెలిసిందే.ఈ సభలకు నియజకవర్గంలోని ప్రజలు ,పార్టీ కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు ,పార్టీ సీనియర్ నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే రేపు మంత్రి కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరియు మణుగూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ నుంచి …
Read More »
siva
April 2, 2018 CRIME
1,115
దేశంలో ఎక్కడైన మద్యం బంద్ చేయాలని మొదటగా ముందుకు వచ్చెది మహిళలే ..ఎందుకంటే ఇంట్లో మగవారు తాగి వచ్చి చేసే రచ్చ వారికి తెలుసు. కొంతమంది భరిస్తూనే ఉంటారు..మరి కొంతమందికి అలవాటుగా మార్చుకొంటారు. కాని కొంతమంది మద్యం మత్తులో హత్యలు కూడ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా మద్యం మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా బూతులు తిడుతున్నాడని అన్నను తమ్ముడు కత్తిపీటతో నరికి చంపిన ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లు …
Read More »
rameshbabu
April 2, 2018 SLIDER, TELANGANA
1,032
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన తెలుగు వార్త ఛానల్స్ లో ముఖ్యమైన ఛానల్ వీ6.వీ6 ఛానల్ లో ప్రముఖ సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లోని శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. రాధిక రెడ్డి మెదక్ జిల్లా మానేపల్లికి …
Read More »
KSR
April 2, 2018 SLIDER, TELANGANA
788
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీస్ వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండగా..పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే .నిన్నఇద్దరు హోం గార్డులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఒక హోంగార్డ్.. చాలా ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్దురాలికి అల్పాహారం తినిపించగా..మరొక హోం గార్డ్ 4 ఏళ్ల బాలికను చేరదీసి తన తండ్రికి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లోని కొల్లాపూర్ కు …
Read More »
KSR
April 2, 2018 CRIME, TELANGANA
1,208
సీనియర్ న్యూస్ ప్రెసెంటర్ వీ6 రాధిక ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తన విధులు ముగించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ లోని సువీల అపార్ట్ మెంట్ లో తను నివాసముంటున్న ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని.. సూసైడ్ నోట్ లో రాసింది. కాగా రాధిక ఆర్నెళ్ల క్రితమే భర్తతో …
Read More »
KSR
April 1, 2018 MOVIES, SLIDER
751
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్నసినిమా భరత్ అనే నేను. మహేష్ సరసన ఈ మూవీలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాఈ నెల 20విడుదల కానున్న విషయం తెలిసిందే. భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ ఓత్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా భరత్ బహిరంగ సభ అంటూ ఒక …
Read More »
KSR
April 1, 2018 TELANGANA
777
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల ఆకస్మికంగా వర్షం కురిసింది . నిండు వేసవిలోనూ ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉదయం నుంచి నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. దీనికితోడు పలుచోట్ల వర్షం కురియడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. హయత్నగర్, దిల్సుఖ్నగర్ వర్షం పడగా.. సికింద్రాబాద్, మౌలాలీలో వడగండ్ల వాన ముంచెత్తింది. మల్కాజ్గిరి, సైనిక్పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
Read More »
KSR
April 1, 2018 SLIDER, SPORTS
864
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపిగా ఆరేళ్ల కాలంలో జీతభత్యాల కింద తాను పొందిన సుమారు రూ.90 లక్షలను ఆయన ప్రధాని సహాయ నిధికి విరాళంగా ఇచ్చేశారు. దీనికి సంబంధించి పిఎంఒ నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. “సచిన్ చేసిన సాయంపై పిఎంఒ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. సచిన్ ఇచ్చిన విరాళాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించొచ్చని పిఎంఒ పేర్కొంది.” మరోవైపు సచిన్ …
Read More »