KSR
March 15, 2018 SLIDER, TELANGANA
922
ఇవాళ ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ 2018-19 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే..అయితే ఈ బడ్జెట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ . ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో కొన్ని అంశాలను షేర్ చేశారు.అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అసాధారణమని తెలిపారు.వ్యవసాయానికి ఈ …
Read More »
siva
March 15, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,150
ఏపీ ప్రతి పక్షనేత గత 122 రోజులుగా ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ తో పాటు రోజు వేల మంది పాదయాత్రలో నడుస్తున్నారు. అంతేగాక ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో అన్ని జిల్లాలో అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీ లోకి వలసలు జరిగాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులు తగుల్తున్నాయి. జగన్ …
Read More »
bhaskar
March 15, 2018 ANDHRAPRADESH, POLITICS
1,160
జనసేన ఆవిర్భావ సభ షో హీరో, విలన్, కమెడియన్లు వీరే..!! అవును, ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే, జనసేన ఆవిర్భావ షో ఏంటి..? అందులో హీరో, విలన్, కమెడియన్ క్యారెక్టర్లు ఏంటి..? అన్న సందేహం మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా..!! అసలు విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ ఇండస్ర్టీ నుంచి రాజకీయాలవైపు వచ్చిన వ్యక్తి అన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. …
Read More »
siva
March 15, 2018 ANDHRAPRADESH
1,322
నేనా.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానా..? లేదు, లేదు ఆ రోజులు పోయాయ్..! ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో నేను చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. అప్పటి పరిస్థితులను బట్టి అలా చేశా..! కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు అవినీతిని దగ్గరుండి చూశా..? చంద్రబాబు అవినీతిలో పాలుపంచుకోవడం ఇష్టంలేక బయటకు వచ్చేశా..! 2014 ఎన్నికల్లో జగన్కు కాకుండా.. చంద్రబాబుకు సపోర్ట్చేసి చాలా పెద్ద తప్పు …
Read More »
siva
March 15, 2018 CRIME
1,393
కన్న కొడుకుపై ఎన్నో ఆశలను పెట్టుకుని రెక్కలు ముక్కలు చేసుకుని,కొడుకులు కోసం కడుపులు మాడ్చుకుని చదువులు చదివించారు. తమ కొడుకు ప్రమోజకుడై, అండగా ఉంటాడనుకున్నా ఆ తల్లిదండ్రల ఆశ నిరాశే అయ్యింది. తాను ఏంతగానో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసిందని ఆమె లేకుంటే ఇక భవిష్యత్తే లేదనుకోని ఏకంగా ఈ లోకాన్నే వీడాడు ఓ యువకుడు. ఒకే ఒక్క నిమిషం ఆలోచించకుండా,క్షణికావేశంతో ఆ యువకుడు తీసుకున్న నిర్ణయంతో …
Read More »
KSR
March 15, 2018 SLIDER, TELANGANA
809
ఇవాళ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2018-19సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.అయితే మొత్తం బడ్జెట్ రూ.1,74,453కోట్లు,రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు,రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు, రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు,కేంద్రం వాటా రూ.29,041కోట్లుగా ఉంది . SEE ALSO :తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19..పూర్తి వివరాలు ఈ క్రమంలో బడ్జెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి ఉన్న …
Read More »
siva
March 15, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,076
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే దోపిడీలు, భూకబ్జాలు పెరిగిపోతాయన్నారే.. మరీ మీరేం చేస్తున్నారు? తెలంగాణలోనే అధికంగా ఉండే భూకబ్జాలను విశాఖపట్నం వరకూ తెచ్చారు. see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు …
Read More »
bhaskar
March 15, 2018 ANDHRAPRADESH, POLITICS
1,507
ఏపీ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే విశాఖపట్నంలో గత సంవత్సరం జరిగిన భూ కుంభకోణాన్ని మరిచిపోకముందే చంద్రబాబు సర్కార్ కు సంబంధించి మరో తాజా భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కుంభ కోణం కూడా విశాఖపట్నంలో జరగడం గమనార్హం. ఇలా ఎంతో విలువైన విశాఖ భూములను చంద్రబాబు తాను ముఖ్యమంత్రి పదవి దిగిపోయేలోగా కాజేయాలని కుట్రపన్నుతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చంద్రబాబు తాజా …
Read More »
KSR
March 15, 2018 TELANGANA
1,242
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సభలో మంత్రి ఈటల చదివి వినిపించారు. -మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు -రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు -రాష్ర్ట ఆదాయం రూ. 73,751 కోట్లు -కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు -రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు -ద్రవ్య లోటు …
Read More »
bhaskar
March 15, 2018 ANDHRAPRADESH, POLITICS
1,076
జనసేన అధినేత, పవన్ కల్యాణ్ అన్న ఆ ఒక్క మాటతో కాపు ఓటర్లందరూ వైఎస్ జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, 2014 ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవలం రెండు శాతం ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత, బీజేపీ పార్టీలతో కలిసి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో డబ్బు నోట్ల కట్టలను వరదలా పారించి మరీ …
Read More »