siva
February 6, 2018 ANDHRAPRADESH
1,181
ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైయ్యింది. అసలు ఎటువంటి న్యాయం చేయ్యలేదు.. విశాఖ రైల్వే జోన్ ..కడప స్టీల్ ప్లాంట్ ..ప్రత్యేక హోదా ఇలా ఎన్నో సమస్యలను బడ్జెట్ లో ప్రవేశ పెట్టలేదు. దీంతో ఏపీలో నిరసనలు ,దర్నాలు, బంద్ లు జరుగుతున్నాయి. అంతేగాక ఈనెల 8న ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కూడా అదికార టీడీపీ …
Read More »
siva
February 6, 2018 CRIME, TELANGANA
1,673
ఈ మద్య అక్రమ సంబంధాలు వీపరితంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వాటిని అరికట్టవలసిన వారు…అపాల్సిన వారు, న్యాయం చేయ్యవల్సిన వారు పోలీసులు..కానీ వీరే అత్యదికంగా అక్రమ సంబంధాలు పెట్టుకోని అడ్డంగా దొరుకుతున్నారు. ఇటీవల ఓటుకు నోటు కేసు డీల్ చేసిన ఎఎస్పీ..సీఐ అక్రమ సంబంధం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఓ కానిస్టేబుల్ అక్రమ సంబంధం ఆరోపణలతోఆత్మహత్యకు పాల్పడ్డాడు. మౌలాలికి చెందిన కానిస్టేబుల్ సందీప్ కుమార్(28) మొఘల్పురా పోలీసు స్టేషన్లో …
Read More »
rameshbabu
February 6, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,230
ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది .రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో కృష్ణా జిల్లా రాజకీయాలు రాజకీయవర్గాలకే కాదు ఏకంగా రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టదు.మొత్తం ఏపీ పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా ఉండే కృష్ణా జిల్లా టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కష్టమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.ఈ విషయం తెగేసి చెప్పాలని ఆ పార్టీ …
Read More »
bhaskar
February 6, 2018 MOVIES
1,610
పూనమ్ కౌర్, పార్వతీ మెల్టనే కాదు.. మరో ఐదారుగురుతోనూ పవన్ ఎఫైర్..!! ఉంది. ఫ్యాన్స్ను, ముగ్గురు భార్యలను కాపాడలేని వ్యక్తి సినీ నటులు పూనమ్ కౌర్, పార్వతీ మెల్టన్తోనే కాకుండా మరో ఐదారుగురుతోనూ ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి రాష్ట్రాన్ని కాపాడగలడా..? నేను నోరు విప్పితే పవన్ కల్యాణ్ ముంబయి హోటల్ గుట్టు రట్టవుతుంది. ఎఫైర్లో భాగంగా పూనమ్ కౌర్, పార్వతీ మెల్టన్కు ఎంత చెల్లించింది కూడా చెప్తా అంటున్నాడు కత్తి …
Read More »
rameshbabu
February 6, 2018 MOVIES, SLIDER
781
ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో ఇటు కుర్రకారుతో పాటుగా అటు టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నజాజి నడుము సుందరి శ్రియ ..టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో హిట్స్ లేకపోయిన కానీ ఆ తర్వాత వరస హిట్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నది.ఈ …
Read More »
KSR
February 6, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
727
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం స్థానం దక్కకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో టీడీపీ నేతలతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అయితే ఆయనతో జరిగిన సమావేశం ఫలితం లేకపోవడంతో..పార్లమెంటులో తమ నిరసనలు కొనసాగుతాయని టీడీపీ …
Read More »
siva
February 6, 2018 ANDHRAPRADESH
1,092
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన ప్రభజనం మద్య కొనసాగుతుంది. ఇందులో భాగంగా 80వ రోజు సోమవారం కోవూరు శాసనసభా నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు..ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసలు టీడీపీ నేతలు చేస్తున్నది రాక్షస పాలన అని ద్వజమెత్తరు.అంతేగాక …
Read More »
bhaskar
February 6, 2018 ANDHRAPRADESH, POLITICS
1,997
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గ పడుతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ఎవరి బలాబలాలు ఎంత..? అధికార పీఠం దక్కించుకునేది ఎవరు అన్న అంశాలపై సర్వేలు చేయడాన్ని ముమ్మరం చేశారు. రిపబ్లికన్ టీవీ సర్వే ఫలితాలు జగన్కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, క్వెస్ట్ జాతీయ సర్వే సంస్థ చేసిన సర్వే ఫలితాలు మాత్రం టీడీపీ కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫలితాలు సోషల్ మీడియాలో హల్చల్ …
Read More »
KSR
February 6, 2018 TELANGANA
531
తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తు అకౌంట్ సెక్షన్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికిచేరుకున్న మేయర్ బొంతురామ్మోహన్ ప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read More »
KSR
February 6, 2018 TELANGANA
597
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కోమటి చెరువు-మినీ ట్యాంకు బండ్ పై మంగళవారం మంత్రి హరీశ్ రావు మార్నింగ్ వాక్ చేశారు. మంత్రి మానస పుత్రిక అయిన సిద్ధిపేట కోమటి చెరువు సుందరీకరణ పనులపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పట్టణ ప్రజలకు అబ్బురపరిచేవిధంగా ఆట విడుపు కేంద్రంగా మారిందని, పలుచోట్ల ఇంకా మిగులు పనులు తొందరగా దగ్గరుండి చేయించాలని మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సుకు సూచించారు. అక్కడి క్షేత్రస్థాయి పెండింగ్లో ఉన్న …
Read More »