KSR
February 5, 2018 BHAKTHI
2,444
మహాశివరాత్రి హిందువుల ప్రముఖ పండుగ.శివుని యొక్క భక్తులకు మహాశివరాత్రి ఎంతో విశేషం కలిగినది.ఆ రోజు వ్రతం వుండటం,ఉపవాసం ఉండటం,జాగరణ చేయడం ,ప్రత్యేకమైన అభిషేకం చేయడం దుపదీప నైవేధ్యాలు పెట్టడం ఎంతో విశిష్టంగా జరుగుతుంది.ఆ సమయంలో గుళ్ళను చూడటం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.పురాణాల ప్రకారం శివరాత్రి రోజు ఎక్కడెక్కడ శివ మందిరం ఉందో అక్కడికి శివుడు వస్తాడని ఒక నమ్మకం. see also : బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్కు చిరంజీవి రాజీనామా..!! శివరాత్రి …
Read More »
rameshbabu
February 5, 2018 ANDHRAPRADESH, SLIDER
1,272
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.అందులోభాగంగా మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు.అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో బాబు వ్యవహార శైలిలో వచ్చిన …
Read More »
siva
February 5, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,258
భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ.. రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన కుటుంబాల్లో ఒకటి! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి .. ఆయన భార్య శోభానాగిరెడ్డి గెలుపొందారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించగా… ఆమె స్థానంలో కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి గెలుపొందారు… తరువాత భూమా కుటుంబంలో మరో దారుణం జరిగింది. గత ఎడాది (2017 ) మార్చి నెలలో భూమా …
Read More »
bhaskar
February 5, 2018 ANDHRAPRADESH, POLITICS
1,278
తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికి ఇష్టమైన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లోకుండానే అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసు గెలచుకున్న చిరంజీవి ప్రజా సేవ చేయాలన్న సంకల్పతో ప్రజారాజ్యం పార్టీని స్తాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురితో కలిసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ తీరువల్లే ప్రజా రాజ్యం పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని పలువురి వద్ద చిరంజీవి …
Read More »
KSR
February 5, 2018 TELANGANA
942
రాష్ట్ర ప్రభుత్వం పల్లె సీమలు, పట్టణాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని, పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేరుతాయని స్పష్టం చేశారు. ఈ రోజు సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమీషనర్ల డైరీ ని విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. …
Read More »
siva
February 5, 2018 CRIME, TELANGANA
1,062
హైదారబాద్ బహుదూరపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. బహుదూరపురలో రియాజ్(12) అనే బాలుడు బైక్ పై వెళుతున్నాడు. ఈక్రమంలో వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెంటనే కిందపడిపోయిన రియాజ్ పై నుండి లారీ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన అనంతరం లారీ వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న …
Read More »
rameshbabu
February 5, 2018 ANDHRAPRADESH, SLIDER
1,507
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.దాదాపు రెండున్నర నెలలుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.పాదయాత్రలో భాగంగా రైతులు,మహిళలు ,ఉద్యోగులు ,నిరుద్యోగులు ,వృద్ధులు జగన్మోహన్ రెడ్డిను కల్సి తమ బాధలను చెప్పుకుంటున్నారు.తాజాగా యావత్తు తెలుగు జాతి కాలర్ ఎగరేసుకునే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. See Also:వైసీపీలో …
Read More »
KSR
February 5, 2018 ANDHRAPRADESH, SLIDER
1,013
బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సోషల్మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే..! Im just an Actor nd many …
Read More »
bhaskar
February 5, 2018 POLITICS
939
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే.. పదే అనే మాట ఒక్కటే.. నేను అవినీతికి దూరం. నాదంతా ట్రాన్స్రెన్సీ. ప్రతీ ఏటా ప్రకటిస్తున్నాను కదా..! నా లాగే ప్రతీ రాజకీయ నాయకుడు కూడా ఆస్తులను ప్రకటించాలి అంటూ మీడియా ముందు ఊదరగొడతాడన్న విషయం అందరికీ తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతీ సంవత్సరం ప్రకటించే ఆస్తుల లెక్క తరుగుతుందే తప్పా.. పెరగను కాక.. పెరగదు. ఇక అసలు విషయానికొస్తే.. …
Read More »
KSR
February 5, 2018 TELANGANA
733
వచ్చే నెల మార్చ్ 10న( మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజున )తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ వరంగల్ నగరంలో తన కొత్త పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఆదివారం టీజేఏసీ కోర్కమిటీ మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ… పార్టీ ఏర్పాటుచేసే పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాజకీయ వేదిక కోరుతున్నారని చెప్పారు. ఇదే సమయంలో జేఏసీ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. …
Read More »