bhaskar
January 11, 2018 MOVIES
1,006
టాలీవుడ్లో వాళ్లతో సినిమాలు చేస్తే కోట్లకుపై చిలుకు లాభాలు వస్తాయి. లెక్కలేని అభిమానుల సంఖ్య వారి సొంతం. కాబట్టి వారితో ఒక్క సినిమా తీస్తే చాలు నిర్మాతకు కాసులపంట పండినట్లే. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్లతో ఒక్క సినిమా చేస్తే చాలు డబ్బులే.. డబ్బులు అని అనుకునే పరిస్థితి నిర్మాతలది. అలా అనుకునే ఇప్పుడు బొక్కా బోర్లా పడుతున్నారు. ఇంతకీ ఆ హీరోలు …
Read More »
KSR
January 10, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
837
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీ భారీ ర్యాలీనినిర్వహించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగరి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవుల్లో పువ్వులు ఆమె నిరసన వ్యక్తం చేసారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. అబద్ధాలతోనే బాబు పాలన సాగుతోందని విమర్శించారు. …
Read More »
KSR
January 10, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
641
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 59వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. గురువారం ఉదయం గుండుపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.వెదురుకుప్పం, కాపు మొండివెంగన పల్లి, బలిజ మొండివెంగన పల్లి, కమ్మకండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుంపల్లి, నెమ్మలగుంట పల్లి, నూతిగుంట పల్లి, బీరమాకుల కండ్రిగ వరకూ 59వ …
Read More »
KSR
January 10, 2018 POLITICS, SLIDER, TELANGANA
599
కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రశంసించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ -2018ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతవిన్యాసాలను కొనియాడారు. ఐదు …
Read More »
KSR
January 10, 2018 POLITICS, SLIDER, TELANGANA
625
తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతుంటే… కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, భానుప్రసాద్ అన్నారు. అవాకులు చెవాకులతో గాంధీ భవన్ను అబద్దాల భవన్గా మార్చారని ఎద్దేవా చేశారు. విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని వారు సూటిగా ప్రశ్నించారు. `విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలంగాణ వచ్చాక రెండే కుదిరాయి. …
Read More »
KSR
January 10, 2018 POLITICS, SLIDER, TELANGANA
889
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం 24గంటలవిద్యుత్ను సరఫరా చేయడంపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తిప్పికొట్టారు. నూతన సంవత్సర కానుకగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను ప్రవేశ పెడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోందని ఆక్షేపించారు. .గాంధీ భవన్ అబద్దాల భవన్ గా మారిందని వ్యాఖ్యానించారు. …
Read More »
KSR
January 10, 2018 S.News, S.Stories, Sankranthi, SLIDER, TELANGANA
1,912
తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ మరో మూడు రోజుల్లో రానుంది.తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.భోగి రోజు సాయంత్రం సంది గొబ్బెమ్మలను పిల్లల చేత పెట్టించిన తరువాత ఈ కార్యక్రమం చేస్తారు.దీ ని కోసం …
Read More »
KSR
January 10, 2018 SLIDER, TELANGANA
984
కాళేశ్వరం పనులపై కేంద్ర జల సంఘం ప్రతినిధులు ప్రశంసలు కురిపంచారు. ప్రాజెక్టు పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కేంద్ర జలసంఘం ప్రతినిధుల బృందం వ్యాఖ్యానించింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులు పరిశీలించిన ఈ బృందం సభ్యులు బుధవారం నాడు జలసౌధలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలసంఘం డైరెక్టర్లు ముఖర్జీ, రాజీవ్ కుమార్, కాళేశ్వరం సి.ఈ.లు ఎన్.వెకటేశ్వర్లు, హరి రామ్ తదితరులు విలేకరుల సమావేశంలో …
Read More »
KSR
January 10, 2018 SLIDER, TELANGANA
839
కేంద్ర పరిశ్రమల శాకా మంత్రి సురేష్ ప్రభుతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి నిమ్జ్ స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఫార్మా సిటీ అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ స్పైస్ పార్క్కు రూ. 20 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటూ…దానికి ఆదేశాలు త్వరగా ఇవ్వాలని ప్రతిపాదించారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో …
Read More »
KSR
January 10, 2018 TELANGANA
718
విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషిచేస్తున్నదని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భారత సంతతి పౌరుల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కరించేందుకు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అన్నీ రాష్ట్రాల మంత్రులతో చర్చించారని వివరించారు. ఒకసారి విదేశాల్లో చిక్కుకుని తిరిగి వచ్చి …
Read More »