KSR
January 6, 2018 SLIDER, TELANGANA
785
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్తుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రంగా చరిత్రకెక్కిన తెలంగాణను అన్ని రాష్ర్టాలు అభినందిస్తున్నాయి. దేశ యవనికపై తెలంగాణ ప్రొఫైల్ గ్రాఫ్ విపరీతంగా పెరగడం విశేషం. వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి వివరాలు …
Read More »
KSR
January 6, 2018 TELANGANA
635
చనాకా_కోరటా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులునత్త నడకన సాగుతుండటంపై ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు ఏజెన్సీల పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగని పక్షంలో ఏజెన్సీని మార్చుతామని ఆయన హెచ్చరించారు. చనాకా _కోరాట పనులను మంత్రి శనివారం నాడిక్కడ జలసౌధలో సమీక్షించారు.15 రోజులలో పనుల …
Read More »
KSR
January 6, 2018 SLIDER, TELANGANA
735
అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి మరో ప్రశంస దక్కింది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన అభినందన లేఖ రాశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నందుకు తెలంగాణ రైతుల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండి, బోరుబావులపై …
Read More »
KSR
January 6, 2018 NATIONAL, SLIDER
1,019
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు రాంచీ సీబీఐ కోర్ట్ మూడున్నరేళ్ల జైలుశిక్ష వేసింది. దాంతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ రాంచీ కోర్ట్ లాలూతో పాటు ఫూల్ చంద్, మహేష్ ప్రసాద్, బేక్ జులియస్, సునీల్ కుమార్, సుశీల్ కుమార్, సుధీర్ కుమార్, రాజారాం …
Read More »
KSR
January 6, 2018 TELANGANA
559
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ వరంగల్ జిల్లా పరిషత్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ జరిగిన జడ్పీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి జడ్పీ సమావేశంలో మాట్లాడారు.విద్యుత్ సమస్యల పైన అసెంబ్లీలో, జడ్పీలో చర్చ …
Read More »
rameshbabu
January 6, 2018 SLIDER, TELANGANA
799
తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సరo- 2018 డైరిని ఆవిష్కరించారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం నిజామాబాద్ శాఖ వారి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి గౌడ్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , టిఎన్జీవోస్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ …
Read More »
rameshbabu
January 6, 2018 MOVIES, SLIDER
1,081
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అనే సంగతి తెల్సిందే .అందులో పవన్ కళ్యాణ్ ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ .తాజాగా పవన్ కళ్యాణ్ కు నాలుగో భార్య ఎవరో తెల్సిపోయింది అని అంటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తి …
Read More »
rameshbabu
January 6, 2018 ANDHRAPRADESH, SLIDER
816
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పుంగనూర్ మండలంలో కల్లూరు లో పాదయాత్ర చేస్తున్నారు .ఈ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మైనార్టీ సదస్సులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో లోఒక్కో పేజీలో ఒక్కొక్క కులానికి హామీలను కురిపించారు చంద్రబాబు నాయుడు . తీరా అధికారంలోకి …
Read More »
KSR
January 6, 2018 TELANGANA
697
తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు గుడి వంశీధర్ రెడ్డి కలిశారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ కు వంశీధర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
Read More »
KSR
January 6, 2018 SLIDER, TELANGANA
963
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో నగరవాసులను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘మన నగరం’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి నేరుగా స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు జరుగుతున్న అభివృద్ధిపై వారి అభిప్రాయాలను స్వీకరించి, …
Read More »