KSR
January 5, 2018 ANDHRAPRADESH, S.News, SLIDER
3,189
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలపై ఉమ్మడి హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లను హైకోర్ట్ ఆదేశించింది. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 43 మంది తహశీల్దార్ల, 49 మంది ఎస్.హెచ్.ఓ లపై షోకాజ్ నోటీసులు జారీ చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్ట్ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి, ఎట్టి పరిస్థితుల్లో …
Read More »
bhaskar
January 5, 2018 ANDHRAPRADESH, POLITICS
883
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య మరోసారి విమర్శల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల ఓ మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు జగన్ మోహన్రెడ్డికి ఓ బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు. జగన్ తన అవినీతిని సొమ్మును, తన బ్లాక్ మనీని వైట్గా చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
553
తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ నాయకుడు తలంటినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆ పార్టీ నాయకుడు…తెలంగాణ బీజేపీ నేతల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ నేలు శ్రమించాల్సి ఉండగా…పర్యటనలకు పార్టీ బలోపేతం వంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన అసంతృఫ్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
609
మింట్ కాంపౌండ్ లో 1104 విద్యుత్ కార్మికుల డైరీ ఆవిష్కరణ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. 24గంటల విద్యుత్ విషయంలో రైతులకు విజ్ణత ఉందని…విజ్ణత లేనిది కాంగ్రెస్ పార్టీకేనని ఆయన వ్యాఖ్యానించారు. అవసరం మేరకే రైతులు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. 24గంటల విద్యుత్ వాడకంతో ఈ విషయం స్పష్టం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఉదయం పూట 9,300 …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
593
ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ట్రైబల్ మ్యూజియం నిర్మిస్తోంది. ఆదివాసీల జీవనశైలికి అద్దం పట్టేలా ఇప్పటికే కొమురం భీం, భద్రాచలంలలో రెండు మ్యూజియంలను నిర్మించగా.. తాజాగా మేడారంలోనూ నిర్మిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోనూ ట్రైబల్ మ్యూజియం నిర్మించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపగా పరిశీలించిన సీఎం కేసీఆర్ రూ.1.60కోట్లు మంజూరు చేస్తూ నిర్మాణ ప్రతిపాదనలకు …
Read More »
bhaskar
January 5, 2018 MOVIES
745
భారీ బడ్జెట్తో.. భారీ మల్టీస్టారర్ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ఇచ్చిన కిక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న రాజమౌళి తన తండ్రి చెప్పిన స్టోరీ లైన్ను స్ర్కిప్ట్గా మార్చే పనిలో మునిగితేలుతున్నాడట. అందుకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తైందని సమాచారం. దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్చరణ్లకు డెడ్లైన్ విధించారట. అయితే, ఎన్టీఆర్ రామ్చరణ్లతో రాజమౌళి ఓ చిత్రం తెరకెక్కించేందుకు ఇప్పట్నుంచే …
Read More »
KSR
January 4, 2018 TELANGANA
653
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీష్ రావుతో పాటుగా బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ &టీఎన్జీవో గౌరవ అధ్యక్షులు దేవి ప్రసాద్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ,టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ,సీఎం ఒఎస్డీ దేశపతి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి …
Read More »
KSR
January 4, 2018 POLITICS, TELANGANA
712
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్తో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లి వద్ద నిర్మిస్తున్న డబుల్బెడ్ రూం ఇండ్లు, కోనరావుపేట మండలం మల్కపేట వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ధర్మారం వద్ద నిర్మిస్తున్న భూగర్భ కాలువను సందర్శించి పనుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా భూగర్భ కాలువ నిర్మాణం …
Read More »
KSR
January 4, 2018 TELANGANA
654
ఉద్యమ నాయకుడిగా పోరాట సమయంలో చెప్పిందే…పాలకుడిగా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 వ సంవత్సరం సమస్యల పరిష్కారానామ సంవత్సరం అన్నారు. `ముఖ్యమంత్రి గారికి ఎన్జీవోలు అంటే ఎంతో ప్రేమ. గత ప్రభుత్వ లు సమస్యల పరిష్కారానికి వస్తే గుర్రాలతో తొక్కించారు వాటర్ కానన్ లతో తొక్కించారు. కానీ ముఖ్యమంత్రి గారు క్యాంప్ …
Read More »
KSR
January 4, 2018 TELANGANA
520
మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ల అంశంపై గల్లీలో కాకుండా ఢిల్లీలో ఉద్యమం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. టీఆర్ఎస్ భవన్లో పిడమర్తి రవి మీడియా ద్వారా మాట్లాడుతూ.. మాదిగలకు టీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో టీఆర్ఎస్ చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్పై కొందరు అర్థంలేని విమర్శలు చేస్తున్నరని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాదిగలకు పెద్ద …
Read More »