KSR
January 4, 2018 SLIDER, TELANGANA
640
హైదరాబాద్లో విల్లాను తలపించే విధంగా పేదల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్లా జిల్లాఓని తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల ఆయన బుధవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న మూడంతస్థుల భవనాలలోకి వెళ్లి కిచెన్, బెడ్ రూం, హాలు నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి చెందారు. జూన్ చివరి నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కావాలని అధికారులను …
Read More »
siva
January 4, 2018 CRIME, MOVIES
2,857
గాయకుడు గజల్ శ్రీనివాస్ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పంజాగుట్ట పోలీసుల పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం విచారణ జరపనుంది. ఆలయవాణి రేడియోలో పనిచేస్తోన్న ఓ యువతిని వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో …
Read More »
siva
January 4, 2018 CRIME
7,950
ఏపీలో వ్యభిచారం జోరుగా సాగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్ల్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నా వారిని కర్నూలు నగరంలోని వీకర్సెక్షన్ కాలనీలో వ్యభిచార నిర్వాహకురాలు పూల లక్ష్మి షీటీమ్స్ పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జిల్లా కేంద్రంలో ఉన్న కొత్త బస్టాండు వద్ద విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇటీవల అక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు యువకుల పాటు 18 …
Read More »
rameshbabu
January 4, 2018 SLIDER, TELANGANA
1,092
తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం మరో రికార్డు సృష్టించింది. మధ్యాహ్నం భోజనంలో తృణధాన్యాలు అందించడం ద్వారా ప్రత్యేకతను సంతరించుకుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, నార్సింగిలో మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు(మిల్లెట్స్) అందించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు ప్రారంభించారు. ఈ సందర్భఃగా ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కృషి చాలా …
Read More »
rameshbabu
January 4, 2018 SLIDER, TELANGANA
1,262
ఇటీవల ఉద్దేశపూర్వక విమర్శలకు పెట్టింది పేరయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి చదువు మీద హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ హోమియో పతిక్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ రావు, ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు క్లారిటీ ఇచ్చారు. సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడిన కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ …
Read More »
rameshbabu
January 4, 2018 SLIDER, TELANGANA
943
తెలంగాణ రాష్ట్ర యువజన నాయకుడు ,యువనేత గుడి వంశీధర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ను నూతన సవంత్సరం సందర్భంగా కలిశారు.ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఈ ఏడాది నూతన సంవత్సర క్యాలెండర్ ను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిచేత ఆవిష్కరింప చేశారు ..ఈ క్రమంలో పోచంపల్లి వంశీధర్ రెడ్డికి విషెస్ చెప్పి అన్ని శుభాలే …
Read More »
siva
January 4, 2018 ANDHRAPRADESH, POLITICS
953
విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ కోసమే దుర్గగుడిలో …
Read More »
siva
January 4, 2018 MOVIES
858
బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ జంటపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వాళ్లే దీపికా పదుకొణే..రణవీర్ సింగ్…వీరిద్దరి గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో కూడై కోస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్లో మరో భారీ వివాహ వేడుక జరగబోతోందా?. ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నెల 5న(శుక్రవారం) రణ్వీర్, దీపికలకు శ్రీలంకలో నిశ్చితార్థం జరగనుందని సమచారం. శుక్రవారం దీపిక …
Read More »
rameshbabu
January 4, 2018 SLIDER, TELANGANA
965
తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికిగా,తాగునీటి అవసరాలకు ఆర్.డి.ఎస్.లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణా ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు కర్నాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ ఒక వినతిపత్రం సమర్పించారు. గురువారం ఇక్కడ జల్ల సౌధలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణ కు 3.5 టి. ఎం.సి.ల …
Read More »
siva
January 4, 2018 MOVIES
941
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకూ ఈ పాత్రను చేయడానికి మలయాళ …
Read More »