KSR
December 23, 2017 NATIONAL, SLIDER
718
క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్పై మరోమారు భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తన సానుభూతి తెలిపారు. హైదరాబాద్ రామంతాపూర్ హోమియోపతి మెడికల్ కాలేజీ లో స్వర్ణోత్సవ సంబురాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆయుష్ మందుల ప్రాధాన్యతను గుర్తించారు కానీ తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు రాజకీయ కారణాలు ఏమి లేవని…అవగాహన రాహిత్యం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. మన ఆలోచన జీవన విధానాల్లో మార్పులు రావాలని …
Read More »
KSR
December 23, 2017 SLIDER, TELANGANA
1,043
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ ఇద్దరు మంత్రులు సరదాగా ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు పలువురు షేర్ చేస్తూన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినేష్ డీటీపీ (దినేష్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్) పేరుతో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »
KSR
December 23, 2017 SLIDER, TELANGANA
1,189
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి గురించి ఆయన మిత్రుడు సహాయం చేయాలని కోరగా మంత్రి కేటీఆర్ గంట వ్యవధిలో స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు సహాయం అందించి ఆయన ప్రాణాలు నిలిపేలా చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన …
Read More »
siva
December 23, 2017 ANDHRAPRADESH
868
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలో జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల మీదుగా జగన్ కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయ్యారు. నేటితో జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది.ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్ బాషా విజయం …
Read More »
rameshbabu
December 23, 2017 ANDHRAPRADESH, SLIDER
867
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా ఎనిమిది యేండ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెల్సిందే .ఆయన దూరమై ఎనిమిది ఏండ్లు అవుతున్న కానీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో దొన్నికోట గ్రామానికి చెందిన రామకృష్ణ ,రమాదేవి దంపతులు అంటున్నారు . వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …
Read More »
siva
December 23, 2017 ANDHRAPRADESH
1,085
ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసింది టీడీపీ నేతలే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. పెందుర్తి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు. : మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని …
Read More »
rameshbabu
December 23, 2017 MOVIES, SLIDER
1,006
బాక్సాఫీస్ వద్ద వరుసబెట్టి ఏడు హిట్ సినిమాలున్న నాని ఎనిమిదవ సినిమాకి ఆకాశమంత క్రేజ్ రావడం, భారీ ఓపెనింగ్స్ రావడం అనేది సర్వసాధారణం. అయితే అదేదో గొప్పదనమని ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. సినిమా చూసినవాళ్లలో ఒక 20 శాతం లేదా 30 శాతం మంది బాలేదు అంటే.. మిగతా వారికి నచ్చింది అనుకోవచ్చు. అయితే నాని నుండి వచ్చిన తాజా ఎంసీఏ చిత్రం ఏకగ్రీవంగా 70 శాతం పైగా …
Read More »
rameshbabu
December 23, 2017 NATIONAL, SLIDER
1,037
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ శాఖ విక్టోరియా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పాటి మరియు కన్వినర్ కౌశిక్ మామిడి ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని ప్లంప్టన్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలలో పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొని, జెండాలు చేతబూని భారీ కారు ర్యాలీ నిర్వహించి, …
Read More »
KSR
December 23, 2017 NATIONAL, SLIDER
791
దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఇవాళ ( శనివారం) సంచలన తీర్పు వెలువరించింది. జనవరి మూడవ తేదీన జైలు శిక్షను ఖరారు చేయనున్నారు. డియోఘర్ ట్రెజరీ కేసులో నిందితునిగా ఉన్న బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం నిర్దోషిగా బయటపడ్డారు. …
Read More »
rameshbabu
December 23, 2017 MOVIES, SLIDER
1,079
ఏపీలో విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో ఇటీవల ఓ ఎస్సీ మహిళ పై టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా గతంలో దళితుల పై జరిగిన కారంచేడు, చుండూరు ఘటనలను పవన్ గుర్తుచేశారు. నేను నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే …
Read More »