bhaskar
December 23, 2017 ANDHRAPRADESH, POLITICS
1,095
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పూర్తిగా అధ్యాయనం చేసేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు వారి వారి సమస్యలను ప్రభుత్వానికి చెప్పినా పరిష్కారం కావడం లేదని, మీరె ఎలాగైనా అధికారంలోకి వచ్చిన తరువాత తమ సమస్యలను పరిష్కరించాలంటూ జగన్మోహన్రెడ్డికి అర్జీల ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ను కూడా …
Read More »
siva
December 23, 2017 ANDHRAPRADESH
668
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. 42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రజాసంకల్పయాత్ర కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. యాకాల చెరువు …
Read More »
siva
December 23, 2017 CRIME
1,001
ఉత్తర ప్రదేశ్లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్షెహర్ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి బాధితురాలు కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న బాధితురాలికి రషీద్అనే యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన రెండో రోజే అమెపై భర్త అన్న, అతని …
Read More »
bhaskar
December 23, 2017 ANDHRAPRADESH, POLITICS
1,129
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రస్తుతం తమ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు అకారణంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. జగన్ చెంతకు చేరే పనిలో ఉన్నారు. ఈ మాటలకు రుజువు కూడా లేక పోలేదు. అవేమిటంటే.. ఇటీవల జరిగిన టీడీపీ మంత్రివర్గ విస్తరణలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోండా …
Read More »
KSR
December 23, 2017 SLIDER, TELANGANA
551
పౌరసేవలను నేరుగా ప్రజలకే అందుబాటులోకి తేవడం, సాంకేతిక విప్లవాన్ని ఇంటింటికీ చేరువ చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. మిషన్ భగీరథతో సహా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పనులు వేగంగా పూర్తవడంతో త్వరలోనే పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో సేవలను ప్రారంభించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ దశలోనే అంతర్జాతీయ దిగ్గజాలు పాలు పంచుకునేందుకు వేదికగా మారింది. కేంద్ర ప్రభుత్వంచే ప్రశంసలు పొందుతున్నది. సామాన్యుడు సాంకేతిక విప్లవ …
Read More »
KSR
December 23, 2017 TELANGANA
665
తెలంగాణ ప్రభుత్వంపై మరో ప్రఖ్యాత వేదిక ప్రశంసలు కురిపించింది. సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రతినిధులు మన రాష్ర్ట ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న కార్యనిర్వాహక వర్గం సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడారు. నగరంలోని బిర్యానీ, ఆతిథ్యం బాగున్నాయని, అంతకు మించి తెలంగాణ పాలసీలు మరింత బాగున్నాయని కొనియాడారు. దేశంలో ఏడాదికి 28 లక్షల వాహనాలు తయారవుతున్నాయని, ఇందులో 25 లక్షల వాహనాలు స్థానికంగా అమ్ముడవుతున్నాయని సియామ్ ప్రతినిధులు …
Read More »
bhaskar
December 23, 2017 MOVIES
1,344
కేంద్రంలో ఏ ప్రభుత్వం చవ్చిన ఆంధ్రప్రదేశ్పై చిన్నచూపు చూస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని నాడు పార్లమెంట్ సాక్షిగా చట్టం రూపొందించి ఇప్పటికీ అది అమలు కాకపోవడం రాష్ట్రంపై ప్రభావం చూపుతుందంటూ.. పోరాటం చేస్తాన్నాడు పవర్స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇటీవల కాలంలో అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే, పవన్ కల్యాణ్కు ఇప్పుడు మరొక కొత్త చిక్కు …
Read More »
KSR
December 22, 2017 SLIDER, SPORTS
1,558
ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 88 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. శ్రీలంకకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. 261 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక 17.2 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), …
Read More »
KSR
December 22, 2017 TELANGANA
738
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీర్చిదిద్దిన టీహబ్కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా టీహబ్ అదుర్స్ అని మరో బృందం కొనియాడింది. అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు హైదరాబాద్ టీ-హబ్ ను సందర్శించి స్టార్టప్ ల సీఈఓలతో సమావేశమయ్యారు. పలువురు ప్రతినిధులు స్టార్టప్లు,యాప్లలలో ఇన్వెస్ట్ చెయ్యడానికి ఆసక్తి కనబర్చారు. టీ హబ్ అద్భుతంగా ఉందని, అదేవిధంగా ఔత్సాహికులకు మంచి వేదిక అని అమెరికాలోని నివసిస్తున్న ఎన్నారైలు ప్రశంసించారు. తెలంగాణ …
Read More »
KSR
December 22, 2017 TELANGANA
509
మాన్యుఫాక్చరింగ్ సెక్టార్కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాల సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) కార్యనిర్వాహక వర్గం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ర్టంలో ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి …
Read More »