Classic Layout

రామ్ తో బాలీవుడ్ భామ రోమాన్స్

హేట్‌స్టోరీ-4’ ‘పాగల్‌పంటి’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌ యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అందాల భామ ఊర్వశి రౌటేలా. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో మెరిసింది . తాజాగా ఈ అమ్మడు హీరో రామ్‌ సరసన ఓ ప్రత్యేకగీతంలో నర్తించనుంది. వివరాల్లోకి వెళితే…బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్నది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా స్పెషల్‌సాంగ్‌లో కనిపించనుంది. …

Read More »

20 రోజులు అడవిలో ఉన్న చిట్టి… ఎందుకంటే..?

‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని.. ఆ మూవీలో చిట్టి పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సోయగం ఫరియా అబ్దుల్లా. మొదటి నుండి సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్ర్కైబ్‌’ చిత్రంలో నాయికగా నటించింది. సంతోష్‌శోభన్‌ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదలకానుంది. ఈ సందర్భం గా …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

వకీల్ సాబ్,భీమ్లా నాయక్ మూవీల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన  పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా వీరమల్లు చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం …

Read More »

పూరీ జగన్నాథ్‌ ఫ్యామిలీకి సెక్యూరిటీ.. కోర్టుకెళ్లనున్న డిస్ట్రిబ్యూటర్లు!

లైగర్ సినిమాతో ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ మూవీ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని డబ్బులు తిరిగి చెల్లించాలని మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని అడుగుతున్నారు. ఈమేరకు ఇటీవల పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లు డబ్బు కోసం తనని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరీ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు రెడీ …

Read More »

త్వరలో ఓటీటీలోకి పొన్నియిన్ సెల్వన్!

ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్‌కానుంది. చోళుల సామ్రాజ్య వైభవం, చోళ రాజులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేపథ్యంలో చారిత్రక ఇతిహాసంగా రూపొంది పాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దేశ వ్యాప్తంగా అద్భుతమైన రికార్డును దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈమూవీ …

Read More »

గుడ్‌న్యూస్.. ఉప్పల్ స్కై వాక్ రెడీ.. ఓపెనింగ్ ఎప్పుడంటే!

ఉప్పల్‌ జంక్షన్.. నిత్యం అత్యంత రద్దీగా ఉంటే ఏరియా. ఇక్కడి ట్రాఫిక్‌లో అటు నుంచి ఇటు వెళ్లేందుకు రోడ్‌ క్రాస్‌ చేయాలంటే పాదచారులకు పెద్ద గండమే. ఇందుకు చాలా సమయం కూడా వృథా అవుతుంది. పాదచారుల సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రూ.25 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ హంగులతో స్కై వాక్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ స్కైవాక్ తుది దశకు చేరుకుంది. కొత్త ఏడాదికి ఈ స్కైవాక్‌ను …

Read More »

దేశంలో కొత్తగా 2,208   కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం  కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటీవ్  కేసులు తాజాగా  మళ్లీ వాటి సంఖ్య రెండు వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,42,704 కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,208 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,619 …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలు  శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), ఎస్‌ఎస్‌ఎఫ్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 24,205 జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ …

Read More »

ట్విట్టర్ సీఈఓ కు ఎలన్ మస్క్ షాక్

ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్  సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. ఇండియన్  కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్‌ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్‌ …

Read More »

ఇల్లాలు పెట్టిన టీ తాగి ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొయిన్‌పురి జిల్లా నాగ్లా కన్హై గ్రామంలో విషాద ఘటన  చోటు చేసుకున్నట్లు ఎస్పీ కమలేష్‌ దీక్షిత్‌ తెలిపారు.ఓ ఇల్లాలు చేసిన పొరపాటుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు. అసలువివరాల్లోకి వెళితే.. శివానందన్‌ (35), అతని కుమారులు శివంగ్‌ (6), దివ్యాన్ష్‌ (5), మామ రవీంద్ర సింగ్‌ (55), పొరుగింటి వ్యక్తి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat