Classic Layout

బిగ్‌బాస్‌ షో నిలిచిపోతుందా.. నాగ్, స్టార్‌మా ఎండీకి హైకోర్టు నోటీసులు!

బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్‌ చేయకుండా నేరుగా …

Read More »

కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి

మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్‌ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగేండ్ల కష్టాన్ని తీర్చుకునే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్న కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలన్ని కోరారు.ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా …

Read More »

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త

ఏపీ తెలంగాణ రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో టాప్‌లో ఉంటాడు మహేశ్‌ బాబు   . సోషల్ మీడియాలో మహేశ్‌ బాబుకు క్రేజ్‌ మామూలుగా ఉండదు. సినిమాలు, బ్రాండ్స్ ఎండార్స్‌ మెంట్స్‌ షూటింగ్స్‌ తో ఎప్పుడూ బిజీగా ఉంటాడు ఈ సూపర్‌ స్టార్‌. టైం దొరికినప్పుడల్లా సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ట్విటర్‌  లో కనిపిస్తూ.. తన అప్‌ డేట్స్ ఇస్తుంటాడు. మహేశ్ బాబు పెట్టే …

Read More »

సరోగసీ థ్రిల్లర్‌గా యశోద.. అదరగొట్టిన సమంత!

సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది యశోద. విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. సరోగసీ నేపథ్యంలో ఓ మంచి థ్రిల్లర్‌గా యశోద రూపొందినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా అని సమంత అడగడంతో ట్రైలర్ స్టార్ట్‌ అవుతోంది. సరోగసీ పేరుతో కొందరు వ్యక్తులు అన్యాయాలకు పాల్పడటం.. విషయం తెలుసుకున్న …

Read More »

టీ తాగి ఐదుగురు మృతి.. కారణం తెలిస్తే షాక్!

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబం అందరూ కలిసి సరదాగా టీ తాగుదాం అనుకుంటే 5 నిండు ప్రాణాలు పోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నాగ్లా కన్హై గ్రామంలో శివానందన్, భార్య ఇద్దరు పిల్లలు శివంగ్, దివ్యాన్ష్, ఆయన తండ్రి రవీంద్ర సింగ్‌తో కలిసి ఉంటున్నారు. గురువారం వీరింటికి పొరిగింటి వ్యక్తి సోబ్రాన్‌ రాగా శివానందన్ భార్య వారికోసం టీ చేసింది. చిన్నారులు కూడా సరదాగా …

Read More »

ఆర్జీవీ మరో సంచలనం.. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ప్రకటన

ఎప్పుడూ తనదైన శైలి వ్యాఖ్యలు, సినిమాలతో చర్చనీయాంశంగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. తాను త్వరలో తీయబోయే సినిమా రాజకీయ అంశానికి చెందినదని.. దీన్ని వ్యూహం, శపథం అనే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మర్నాడే ఈ ప్రకటన రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరి ఉద్దేశించి తీస్తాడు? అందులో ఏయే …

Read More »

20 నిమిషాలు లేటుగా వచ్చిన క్యాబ్.. రూ.20,000 ఫైన్!

ముంబయిలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఓ మహిళ క్యాబ్‌ బుక్‌చేసింది. క్యాబ్‌ రావాల్సిన టైం కంటే 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆ మహిళ న్యాయస్థానాన్నిఆశ్రయించింది. సదరు క్యాబ్‌ సంస్థకు కోర్టు రూ. 20 వేలు జరిమానా విధించింది. ముంబయికి చెందిన కవితా శర్మ ఓ లాయర్. 2018 జూన్‌లో ఆమె ఫ్లైట్‌లో చెన్నై వెళ్లాలని ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. ఆమె ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు 36 కిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat