siva
December 16, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,087
ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓ అంగ్ల పత్రిక కథనం కలకలం రేపడమే కాకుండా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం చూస్తే ఏపీలో జరుగనున్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందో అని చంద్రబాబు సర్వేలో తేలింది. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం …
Read More »
siva
December 16, 2017 MOVIES, SLIDER
703
టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులపై ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన మెంటల్ మదిలో సినిమా నవంబర్ 24న విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమాని డి. సురేశ్బాబు సమర్పించారు. …
Read More »
rameshbabu
December 16, 2017 ANDHRAPRADESH, SLIDER
965
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తాను ఓడిపోతే కనుక అరగుండు చేయించుకుని నడి వీధుల్లో ఊరేగుతానంటూ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఐడ్రీమ్’లో నవీన్ నిశ్చల్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘ఐడ్రీమ్’ ప్రోమోను విడుదల …
Read More »
siva
December 16, 2017 MOVIES, SLIDER
879
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి టీజర్ విడుదలకు టైమ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ అజ్ఞాతవాసి టీజర్ను శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు ముందే ప్రకటిస్తూ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇక …
Read More »
siva
December 16, 2017 ANDHRAPRADESH
758
ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్ కు ప్రజల కష్టాలు తెలియవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసే వ్యక్తికి లేఖలు రాసే అర్హత లేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా పాదయాత్ర చేపట్టాడని ఆయన విమర్శించారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలకు నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్కు అభివృద్ధిని అడ్డుకోవడమే …
Read More »
siva
December 16, 2017 NATIONAL, SLIDER
919
మనదేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 2వేల రూపాయల వరకూ జరిపే నగదు రహిత లావాదేవీల పై విధించే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను కేంద్రమే భరించాలని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. డెబిట్ కార్డు, యూపీఐ, భీమ్, ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై.. అది …
Read More »
rameshbabu
December 16, 2017 TELANGANA
707
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నుండి జరుగుతున్నప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప భాష, ఆట, పాట, సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ . తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను వర్ణించలేము అని ఆయన తెలిపారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం …
Read More »
siva
December 16, 2017 MOVIES, SLIDER, TELANGANA
816
ప్రముఖ టీవీ న్యూస్ చానెల్లో తీన్మార్ అనే కార్యక్రమంలో తనదైన హాస్యంతో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాందించుకున్న బిత్తరి సత్తి.. హైదరాబాద్లోని ఫేస్బుక్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ ఎందుకో తెలుసా.. ఆయన పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు తెరిచి వీడియోలు, ఫొటోలు పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లారట. అయితే తనకు ఇంతవరకూ ఫేస్బుక్ అకౌంట్ లేదనీ, ఎవరెవరో తన పేరిట ఖాతాలు తెరిచి పోస్టులు పెడుతున్నారని, ఆ …
Read More »
rameshbabu
December 16, 2017 TELANGANA
761
తెలంగాణ రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలోపాల్గొన్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి …
Read More »
rameshbabu
December 16, 2017 TELANGANA
921
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికి ఆదర్శం అని కేంద్రమంత్రి రమేష్ జిగజినాగి అన్నారు .త్రాగునీరు ,పారిశుధ్య పథకాలపై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మిషన్ భగీరథపై ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు .అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులపై హర్షాన్ని వ్యక్తం చేశారు .ఈ …
Read More »