
Classic Layout
నక్కతోక తొక్కిన హాటెస్ట్ భామ
విశ్వనటుడు.. సీనియర్ హీరో కమల్ హాసన్ డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ.. హాటేస్ట్ హీరోయిన్ శ్రుతి హాసన్ . ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ . తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగానే ఈ హాటెస్ట్ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒక …
Read More »ప్రభాస్ అభిమానులకు Good News
ఈరోజు డార్లింగ్ …పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు..దీంతో అభిమానులు సంబరాలు మొదలెట్టారు.దీనికితోడు ప్రభాస్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.. తాజగా ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే! అయితే తాజాగా డార్లిం నటిస్తున్న చిత్రాల నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ కె …
Read More »జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట
ఆర్థిక నేరగాడు సుకేశ్చంద్రశేఖర్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కేసులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. తాత్కాలిక బెయిల్ను నవంబరు 10 వరకు పొడిగించింది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటున్న ఆరోపణలు …
Read More »అవి తప్పా వేరేవి అడగరా- అను ఇమ్మాన్యుయేల్
తెలుగు చిత్ర పరిశ్రమలో అనూ ఇమ్మాన్యుయేల్ అడుగుపెట్టి ఆరేళ్లు కావొస్తుంది. గత ఆరేండ్లలో అను నటించిన చిత్రాలు కేవలం తొమ్మిది మాత్రమే.వీటిలో ‘మజ్ను’ మినహా ఏ చిత్రం ఆడలేదు.అక్కడకి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందినప్పటకీ సక్సెస్కు ఆమడ దూరంలో ఉంది. దీంతో కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. తాజా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంపైనే తన నమ్మకమంతా …
Read More »ట్రైన్కు ఎదురెళ్లిన కూతురు.. ఆమె కోసం తండ్రి పరుగులు.. చివరకు ఇద్దరూ..!
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో శనివారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని కూతురు రైలు పట్టాల వెంట పరుగెడుతుండగా ఎదురుగా ట్రైన్ రావడాన్ని గమనించిన తండ్రి ఆమెను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం మండలం మధుపాడలోని బంధువుల ఇంటికి వచ్చిన లింగాలవలసకు చెందిన బెల్లాన తవుడు (36), ఆయన కుమార్తె శ్రావణి(12) మృతిచెందారు. తవుడు, కుమార్తె శ్రావణిని తీసుకుని ద్విచక్ర వాహనంపై స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లారు. …
Read More »బాణసంచా షాపులో భారీ అగ్నిప్రమాదం!
తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని నారాయణదాసు తోటలో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా పెద్దగా ఏర్పాటు చేసిన దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సంబంధిత దుకాణంలో శనివారం రాత్రి క్రేకర్స్ అమ్ముతుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడున్నవారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో దాదాపు రూ.20 లక్షల విలువ చేసే టపాసులు పేలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా …
Read More »ఇఫి వేడుకలో ఆర్ఆర్ఆర్, అఖండ సినిమాల ప్రదర్శన
గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగనుంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్లో తెలుగు సినిమాల ప్రదర్శన జరగనుంది. వాటిలో రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, బాలకృష్ణ నటించిన అఖండ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా మరో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వీటిలో తెలుగులో కండ్రేగుల ప్రవీణ్ …
Read More »దారుణం: యువతిపై 10 మంది అత్యాచారం
ఝార్ఖండ్లోని చాయీబాసా ప్రాంతంలో దారుణం జరిగింది. ఫ్రెండ్తో సరదాగా బయటకు వెళ్లిన ఓ యువతిపై 10 యువకులు అత్యాచారం చేశారు. ఆపస్మారక స్థితిలోకి చేరుకున్న యువతి తేరుకొని కుటుంబ సభ్యులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోన్న యువతి ప్రస్తుతం ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తుంది. గురువారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి స్కూటీపై చాయీబాసా శివారులోని ఎయిర్పోర్ట్ …
Read More »నితీశ్కుమార్, ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. నితీశ్కుమార్కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఆరోపించగా.. వయసు మీద ఉన్న ప్రశాంత్ కిషోర్ ఏదైనా మాట్లడగలడు అని నితీశ్కుమార్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ట్వీట్ ద్వారా ప్రశాంత్ కిషోర్ మరోసారి నితీశ్ కుమార్ను …
Read More »