rameshbabu
November 28, 2017 TELANGANA
1,279
తెలంగాణ యాష ..భాషను ..నరనరానా జీర్ణించుకొని గత కొంతకాలంగా ఎంతో పాపులారిటీను సంపాదించుకొని ..ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మదిని దోచుకున్న’ తీన్మార్ ‘బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ అలియాస్ చేవెళ్ళ రవి అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన పాపులర్ అయ్యారు .అయితే ,నిన్న సోమవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వీ6 ఛానల్ కార్యాలయంలో తన …
Read More »
KSR
November 28, 2017 SLIDER, TELANGANA
846
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఇవాళ్టి నుంచి జరగనున్న ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ నగరానికి చేరుకున్నారు.ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో భారత అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడున్న అధికారులతో ఆమె కరచాలనం చేశారు. అనంతరం మాదాపూర్ ట్రైడెంట్ హోటల్కు వెళ్లారు. ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత …
Read More »
bhaskar
November 28, 2017 ANDHRAPRADESH, POLITICS
1,417
ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధిని పరిచయం చేసిందే మేము అంటూ చెప్పుకు తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాటల మరాఠీయేనని మరోసారి రుజువైంది. 2014 ఎన్నికల్లో అభివృద్ధికి మరిన్ని మెరుగులు దిద్దుతామని, అప్పుడే ఓటు నమోదు చేసుకున్న ఓటరు నుంచి కురువృద్ధుల అవసరాలను ఆసరాగా చేసుకుని అమలు కాని హామీలను గుప్పించి.. గద్దెనెక్కిన చంద్రబాబు.. అధికారపీటమెక్కిన వెంటనే తన వక్రబుద్ధిని చూపించారు. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా కుంటుపడిన అభివృద్ధే. మంత్రి పుల్లారెడ్డి ఇలాఖాలో అయితే …
Read More »
siva
November 28, 2017 CRIME
7,959
దేశంలో ఏంతో దారుణంగా మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. వావి వరసలు మరచి సభ్య సమాజం తలదించుకునేల కామాంధులు తమ కామాన్ని చూపుతున్నారు. ఆఖరికి పసి మొగ్గలను కూడ వదలడం లేదు, ఇంత దారుణం మరోక్కటి ఉండదు. తాజాగా చెల్లెలు వరసయ్యే బాలికకు మత్తుమాత్రలు ఇచ్చి ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడగా, బాలిక గర్భవతై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలో ఆలçస్యంగా వెలూగు చూసింది. …
Read More »
KSR
November 28, 2017 SLIDER, TELANGANA
759
ఎన్నో ఏండ్ల కల సాకారమవుతున్న వేళ ఆసన్నమయింది. ఇంకా కొన్ని గంటల్లోనే మెట్రో రైలు కూ.. చుక్.. చుక్ అంటూ పరుగులు తీయబోతున్నది. హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోదీ మెట్రో రైల్ను మియాపూర్ మెట్రో స్టేషన్లో ప్రారంభించనున్నారు. అయితే.. హడావుడి వల్లో, లేకపోతే మరెందువల్లో కానీ మెట్రో రైలు శిలాఫలకంపై హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడైన …
Read More »
siva
November 28, 2017 ANDHRAPRADESH
820
ఏపీలోని అనంతపురం జిల్లాలో మామిళ్లపల్లి కుంట క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సు ఫొటోను గమనించండి. ఒక్క అడుగు దూరంలో మృత్యువు నుంచి బస్సులోని 30 మంది ప్రయాణీకులు తప్పించుకున్నారు. గోరంట్ల నుంచి పుట్టపర్తి బయల్దేరిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మామిళ్లపల్లికి చేరుకుంది. ఊరు దాటుతుండగా.. సడెన్గా బైక్ అడ్డురావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును పక్కకు మరల్చారు. దీంతో రోడ్డుకు పక్కనే ఉన్న 30 …
Read More »
KSR
November 28, 2017 SLIDER, TELANGANA
588
స్టార్టప్లకు టీహబ్ వేదికగా నిలిచిందని రాష్ట్ర ఐ టీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీహబ్తో బోయింగ్ హారిజాన్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఏరోస్పేస్ ఆవిష్కరణలను శక్తివంతం చేసేందుకు మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సమక్షంలో టీహబ్తో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నారు. IT Minister @KTRTRS and@amitabhk87, CEO @NITIAayog launched the @Boeing HorizonX …
Read More »
siva
November 28, 2017 ANDHRAPRADESH
740
ఏపీలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరుకు బయల్దేరుతున్న గ్రామీణులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన కర్నూలు మండలం ఆర్.కొంతలపాడులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుల చేప్పిన సమచారం.. ఆర్.కొంతలపాడుకి చెందిన వసంత్, రాజు, ప్రకాశ్, మాసుం, ఎల్లప్ప, చిన్న మద్దిలేటి, తెలుగు మద్దిలేటి, బాషా తదితరులు సోమవారం కోడుమూరులో ప్రజాసంకల్పయాత్రకు వెళ్లాలనుకున్నారు. దీనికి …
Read More »
siva
November 28, 2017 ANDHRAPRADESH
825
మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్బీ ఎస్ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి …
Read More »
KSR
November 28, 2017 SLIDER, TELANGANA
905
ఇవాళ్టి నుంచి ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) ప్రారంభంకానుంది. హెచ్ఐసీసీలో సాయంత్రం సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోసింగపూర్కు చెందిన సెమీకండక్టర్ల సంస్థ ఏఎస్ఈతో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఇవాళ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో ఏఎస్ఈ గ్రూపు సంస్థ ప్రతినిధులు కలిశారు. …
Read More »